ఆంధ్రప్రదేశ్లోని యూనివర్సిటీల పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 16 విశ్వవిద్యాలయాల పరిధిలో ఉన్న 145 కోర్సుల్లో ఈ సెట్ ద్వారా...
పాత కాల్వ వద్ద పేరూరు బండపై నిర్మించిన శ్రీ వకుళమాత ఆలయంలో గురువారం శాస్త్రోక్తంగా మహా సంప్రోక్షణ నిర్వహించారు. ఉదయం 5.30 నుంచి 7.30 గంటల వరకు కుంభారాధన, నివేదన, హోమం, మహాపూర్ణాహుతి...
ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు 61.75 శాతం పోలింగ్ నమోదైనట్లు పోలింగ్ అధికారులు చెప్పారు. 6 గంటలకు క్యూ లైన్లలో ఉన్న వారికి...
వివిధ ఆరోపణలపై సీఎం జగన్పై ఇప్పటి వరకు 32 కేసులు ఉన్నాయని, అలాంటి వ్యక్తి విదేశాలకు వెళ్లేందుకు అనుమతించడంలో ఆంతర్యమేంటని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. సీఎంగా ఉన్నందుకు ఆయనో రూల్.. ఎంపీన�
ఈ నెల 27న శ్రీకాకుళం జిల్లాలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించి స్థానిక అధికారులు అన్న ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీకాకుళం పర్యటన సందర్భంగా...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సెటైర్ వేసి విమర్శించారు. పాత పరిశ్రమలకే రిబ్బన్లు కటింగ్ చేయడమేంటి? అని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ...