ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (సీడబ్ల్యూసీ) శాశ్వత ఆహ్వానితుడిగా టీ సుబ్బరామిరెడ్డి (టీఎస్ఆర్) నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నుంచి...
ఇంటర్ మీడియట్ ఫలితాల్లో ఏపీలోని షెడ్యూల్డ్ కులాల గురుకుల పాఠశాలల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. రాష్ట్ర సగటు కంటే అధికంగా ఫలితాలు సాధించడం పట్ల మంత్రి మేరుగు నాగార్జున...
శ్రీ వకుళ మాత ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజసం చేపట్టారు. బుధవారం మధ్యాహ్నం 2 నుంచి 3.30 గంటల వరకు నిర్వహించారు. తిరుపతి పాతకాల్వ వద్ద పేరూరు బండపై టీటీడీ ఈ ఆలయాన్ని...
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కల్యాణమస్తును తిరిగి ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 7వ తేదీ నుంచి కల్యాణమస్తును రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు టీటీడీ
కొత్త జిల్లాల ఏర్పాటు అంతా సవ్యంగా పూర్తయినా.. కోనసీమ జిల్లా పేరు విషయంలో మాత్రం కోపం చల్లారడం లేదు. అభ్యంతరాలు తెలిపేందుకు గడువు ఐదు రోజుల క్రితం ముగిసింది. ఇప్పుడు ప్రభుత్వం ఏం నిర్ణయం