ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సెటైర్ వేసి విమర్శించారు. పాత పరిశ్రమలకే రిబ్బన్లు కటింగ్ చేయడమేంటి? అని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ...
ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (సీడబ్ల్యూసీ) శాశ్వత ఆహ్వానితుడిగా టీ సుబ్బరామిరెడ్డి (టీఎస్ఆర్) నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నుంచి...
ఇంటర్ మీడియట్ ఫలితాల్లో ఏపీలోని షెడ్యూల్డ్ కులాల గురుకుల పాఠశాలల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. రాష్ట్ర సగటు కంటే అధికంగా ఫలితాలు సాధించడం పట్ల మంత్రి మేరుగు నాగార్జున...
శ్రీ వకుళ మాత ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజసం చేపట్టారు. బుధవారం మధ్యాహ్నం 2 నుంచి 3.30 గంటల వరకు నిర్వహించారు. తిరుపతి పాతకాల్వ వద్ద పేరూరు బండపై టీటీడీ ఈ ఆలయాన్ని...
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కల్యాణమస్తును తిరిగి ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 7వ తేదీ నుంచి కల్యాణమస్తును రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు టీటీడీ