కరోనా వైరస్ను అరికట్టాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల వసంత మండపంలో అరణ్యకాండ పారాయణ దీక్షను టీటీడీ చేపట్టనున్నది. ఈ నెల 25 నుంచి జులై 10వ తేదీ వరకు ఈ దీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద�
టీటీడీ ఆధ్వర్యంలో అమెరికాలో శ్రీనివాస కల్యాణాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వరుస కల్యాణోత్సవాల్లో భాగంగా భారతీయ కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున సియాటెల్ నగరంలో అంగరంగ వైభవంగా స్వామివారి కల్యాణ�
హత్యకు గురైన శ్రీలక్ష్మి కుటుంబానికి ఏపీ సర్కార్ అండగా నిలిచింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆమె కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి ఆర్థిక సహాయం అందజేసింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ�
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం వాయిదా పడింది. అదేవిధంగా వచ్చే నెల 4 న ప్రారంభం కావాల్సిన పాఠశాలల సెలవులను ఒక్కరోజు పొడగించారు. ఈ రెండింటి వాయిదాలకు కారణాలు ఏమైనప్పటికీ.. ప్రభుత్వంపై నెటిజెన్లు మాత్రం
రాష్ట్రంలో రహదారుల పరిస్థితిపై విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్న తరుణంలో.. ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మన రాష్ట్రానికి అప్పులు దొరక్కుండా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపణలు గుప్పించారు. ఈ క�
దొంగలు తాపీగా దొంగతనం చేశారని మనం వింటుంటాం. తాజాగా తిరుపతి పట్టణంలో జరిగిన భారీ దొంగతనం ఈ కోవకే చెందుతుంది. ఓ వ్యాపారి ఇంటిని దోచుకున్న దొంగలు.. ఆ ఇంట్లోని సీసీ కెమెరాలు కూడా విప్పుకుని పోయారంటే.. వాళ్లు ఎ
తిరుపతి సమీపంలోని పాతకాల్వ వద్ద పేరూరు బండపై టీటీడీ నిర్మించిన శ్రీ వకుళమాత అమ్మవారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం ఉదయం జలాధివాసం నిర్వహించారు. జూన్ 23న ఆలయ మహా సంప్రో�
మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్కు మరోసారి సీబీఐ నోటీసులు అందాయి. విచారణ నిమిత్తం సీబీఐ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నది. న్యాయవ్యవస్థపై చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో విచారణకు రావాలని ఈ నోటీసు�
ఆంధ్రప్రదేశ్ 1998 డీఎస్సీలో సంచలనం నమోదైంది. 24 ఏండ్ల తర్వాత డీఎస్సీ అభ్యర్థుల జాబితాకు మోక్షం రావడంతో సంచలనాలు నమోదయ్యాయి. ఈ జాబితాలో ఉపాధ్యాయుడిగా నియమితులు కానున్న ఒకరు నిత్యం కూలీ చేసుకుని జీవించే వ్య�
గత కొన్ని రోజులుగా స్థానిక ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న గుడ్డెలుగు (ఎలుగుబంటి) ని ఎట్టకేలకు బంధించారు. మత్తు మందు ఇంజెక్షన్ చేసి పట్టుకోగలిగారు. స్థానిక అటవీ శాఖ సిబ్బంది రెండు రోజులుగా ఆపరేషన్