ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రచారం నేటితో ముగియనున్నది. మైక్ సౌండ్లు, ప్రచారాలన్నీ మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగించాలి. మే 23న జరగనున్న ఎన్నిక కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ విధుల్లో 1300 మంది సిబ
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజ స్వామివారి అవతార మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి అవతార మహో�
తిరుపతి సమీపంలోని పాతకాల్వ లో శ్రీ వకుళామాత ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాల్లో భాగంగా సోమవారం క్షీరాధివాసం ఘనంగా నిర్వహించారు. ఉదయం 8.30 నుంచి 11.30 గంటల వరకు విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అగ్ని�