ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం పనిచేస్తున్న గ్రామ సచివాలయ ఉద్యోగుల తీరు విచిత్రంగా మారింది. బకాయి లెక్కలు తేల్చితేనే ప్రొబేషన్ ఖరారుకు ప్రభుత్వం ఆదేశించడంతో మింగలేక కక్కలేక...
పంటల బీమా పరిహారం అందని వారికి మరో అవకాశం ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. బీమా పరిహారం అందని రైతులు మరోసారి దరఖాస్తు చేసుకుంటే తగిన న్యాయం చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్బీకేల్లో తమ పేర్ల�
పేదల విద్యకు అడ్డంకులు సృష్టించవద్దని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సూచించారు. పేద విద్యార్థులు చదువుకోవద్దనేది చంద్రబాబు లక్ష్యమని, వారి చదువులకు ఆయన ప్రధాన అడ్డంకిగా మారారని...
రేపు జరుగనున్న శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముగ్గురు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేయనున్నారు. గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ...
ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఒడిశాలో మావోయిస్టుల దాడుల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పెద్ద ఎత్తున పోలీసు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందర రాజస్వామి అవతార మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం రాత్రి స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్త