విజయవాడలో సీపీఐ నేతలు ర్యాలీ చేపట్టి తమ నిరసనను వ్యక్తపరిచారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటుపరం కానివ్వమంటూ ఉద్యోగులు శపథం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు...
అమరావతి రాజధానిని నాశనం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాన్స్టాప్ కుట్రలు పన్నుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. రాజధాని ప్రాంతాన్ని శ్మశానవాటికగా �
తమిళనాడులోని కుంభకోణంలో ద్వైత తత్వవేత్త శ్రీ సుధీంద్ర తీర్థ స్వామీజీ 400 వ ఆరాధన మహోత్సవం ఆదివారం జరిపారు. ఈ సందర్భంగా టీటీడీ తరఫున ఆలయం ఈఓ ఏవీ సుబ్బారెడ్డి హాజరై.. శ్రీవారి వస్త్రాలను...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ఢిల్లీలో మాదిరి సర్వోదయ బోధనా పద్ధతులను తీసుకురానున్నది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో సర్వోదయ స్కూల్ తరహాలో బోధనా విధానాలతో...
శ్రీనివాస కల్యాణాల్లో భాగంగా భారతీయ కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున డల్లాస్ నగరంలో కన్నుల పండువగా స్వామివారి కల్యాణోత్సవం జరిగింది. పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు హాజరై స్వామి వారిని...
టీటీడీ ఆలయాల్లో వినియోగించిన మేల్ఛాట్ / ఊల్ఛాట్ వస్త్రాలను వచ్చే నెల 11 నుంచి వేలం వేసేందుకు టీటీడీ బోర్డు నిర్ణయించింది. జూలై 11 నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా...
ఏపీ అంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఫలితంగా రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్రా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. శ్రీకాకుళం, �
ఆత్మకూరు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిపై తాను భారీ మెజార్టీతో విజయం సాధించడం జగన్ పనితీరుకు నిదర్శనమన్నారు మేకపాటి విక్రమ్రెడ్డి. 80 వేల పైచిలుకు మెజార్టీతో గెలిచిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తనను గ�
తిరుమల శ్రీనివాసుడి భక్తులకు టీటీడీ బోర్డు శుభవార్త తెలిపింది. శ్రీవారి ఆర్జితసేవా టిక్కెట్లను సోమవారం విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. 46,470 టిక్కెట్లను విడుదల చేస్తామని వెల్లడించింది. మరోవైపు, తిర
బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు పలు షరతులు విధించడంతో భూముల విక్రయం చేపట్టి అభివృద్ధి చేయాలని సీఆర్డీఏ నిర్ణయానికి వచ్చింది. ఏడాదికి 50 ఎకరాల చొప్పున మొత్తం 600 ఎకరాలను విక్రయించాలన్నది సీఆర్డీఏ ప్రతిపాదన�