నటుడు మోహన్బాబు ఇవాళ తిరుపతి కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు ఆయన కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ కూడా ఉన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని అప్పట్లో మోహన్ బాబుపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణకు...
శ్రీవారి దర్శనం కోసం వచ్చే సామాన్య భక్తులకు త్వరగా, సంతృప్తికరంగా దర్శనం చేయించేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని, మరింత మంచి దర్శనం కల్పించేందుకు మీడియా ప్రతినిధులు సలహాలు, సూచనలు ఇవ్వాలని టీ�
సెయింట్ లూయిస్ నగరంలో భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున వైభవోపేతంగా నిర్వహించారు. ది హిందూ టెంపుల్ ఆఫ్ సెయింట్ లూయిస్లో శ్రీవారి కల్యాణ వేడుక కన్నుల పండువగా జరిగింది...
మావోయిస్టు మిలీషియా సభ్యులు, సానుభూతిపరుల దళాలు లొంగిపోయాయి. దాదాపు 60 మంది పెదబయలు మావోయిస్టు కమిటీ సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో ఎనిమిది మంది మహిళలు ఉన్నారు. వీరి నుంచి నగదుతోపాటు ల్యాండ్మై�
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఓపెన్ ఛాలేంజ్ విసిరారు. తనను గుడివాడలో ఓడించడం కాదు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం నుంచి చంద్రబాబు గెలవ�
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహానికి వైసీపీ నాయకులు రంగులు వేయడంతో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఉద్రిక్తత నెలకొన్నది. గుడివాడలో చంద్రబాబు నాయుడు హాజరయ్య
నిన్న మాజీ మంత్రి బాలినేని తీవ్ర వ్యాఖ్యలు చేయగా.. ఇవాళ మరో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అచ్చం అలాంటి వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నేతలే తమకు శత్రువులుగా ఉన్నారని, తమ పనులకు అడ్డుపడుతున్నారని...
ధర్మవరం పట్టణంలో అధికార వైసీపీ-బీజేపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఒకరినొకరు తీవ్రంగా కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో బీజేపీ నాయకులకు తలపగలడంతో వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఎమ్మెల్
లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. తూర్పు గోదావరి జిల్లాలో లోన్ యాప్ వేధింపులతో ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భీమవరంలో జరిగింది. లోన్ యాప్ వేధింపుల కారణంగానే తమ కుమారు
స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125 వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటం వద్ద అధికారులు ఘనంగా నివాళులర్పించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ బసంత్ కుమార్ తొలుత అల్లూరి చిత్రపటానికి పూలమాల వే�
సనాతన హిందూ ధర్మ ప్రచారం, వేద పరిరక్షణకు టీటీడీ విశేష కృషి చేస్తున్నదని టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి చెప్పారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు వసతుల కల్పన, శీఘ్ర దర్శనం కోసం నిరంతరం చర్యలు తీసుకుంటున్నట�
శ్రీనివాసమంగాపురంలో కొలువై ఉన్న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి సాక్షాత్కార వైభవోత్సవాలు వచ్చే నెల 3 నుంచి జరుగనున్నాయి. మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల పోస్టర్లను జేఈవో వీరబ్రహ్మం...
రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుందని, జగన్ అధికారంలోకి వచ్చాక 106 మద్యం బ్రాండ్లు వచ్చాయని టీడీపీ పాలిట్బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వర్రావు ఆరోపించారు. జగన్ సర్కార్కు దమ్ముంటే మద్యం బ్రాండ్లను టెస్ట్�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే అమరావతిని రూ.10 వేల కోట్లతో అభివృద్ధి చేస్తామని ఏపీ బీజేపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. రాష్ట్ర రాజధానిపైన జగన్ సర్కార్ స్పష్టమైన అభిప్రాయ�