అవినీతికి పాల్పడిన కేసులో నలుగురు పోలీసు అధికారులపై సస్పెన్సన్ వేటు పడింది. అవినీతికి పాల్పడటమే కాకుండా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఈ నలుగురిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో అంతర్గత విచా�
చీపురుపల్లి నియోజకవర్గం పార్టీ ప్లీనరీలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీకి ఓటేయాలని అడగడానికి బదులుగా.. తమ పార్టీకి ఓటేయకుంటే ప్రజలకు పాపం అంటుకుంటుందని, అలాంటి వారి
వేగంగా వెళ్తున్న కారు రోడ్డు వారగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ సంఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్నేహితుడి పుట్టినరోజు వేడుకలు జరుపుకునేం
కొన్నాళ్లుగా దొరక్కుండా ముప్పుతిప్పలు పెడుతున్న పెద్దపులి ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశించినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. దాదాపు నెల రోజులకు పైగా కాకినాడ జిల్లా ప్రజలను భయబ్రాంతులకు...
వచ్చే నెల 4 వ తేదీన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అల్లూరి విగ్రహాన్ని నెలకొల్పారు. అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ విగ్రహాన్ని...
ఎంపీ రఘు రామకృష్ణరాజును చర్చల కార్యక్రమాలకు పిలువకుండా చూడాలని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి సంసద్ టీవీ సీఈఓను కోరారు. ఈ మేరకు సంసద్ టీవీ సీఈఓకు విజయసాయిరెడ్డి లేఖ...