వచ్చే నెలలో గీతం వెంచర్ డెవలప్మెంట్ సెంటర్ (వీడీసీ) ఆధ్వర్యంలో స్మార్ట్ఐడియాథాన్-2022 నిర్వహించనున్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ ఐడియా పిచింగ్ పోటీలు ఆగస్టు 10, 11 తేదీల్లో జరగనున్నాయి...
ఆలిండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) అప్పీలేట్ కమిటీ చైర్మన్గా ప్రొఫెసర్ జీఎస్ఎన్ రాజు నియమితులయ్యారు. ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు నిర్వర్తించిన రాజు.. ప్రస్తుతం సె�
పుంగనూరులో విషాదం చోటుచేసుకున్నది. వ్యాయామం చేస్తూ యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ గుండెపోటుకు గురై మృతి చెందాడు. మృతుడికి రెండు నెలల క్రితమే వివాహం కాగా.. భార్య ఆషాఢ మాసం కారణంగా...
బోగోలు మండలం కోవూరుపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను వెనుక నుంచి కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు...
భీమవరంలో అల్లూరి విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరిస్తారు. అనంతరం 16 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించనున్నారు. శనివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు సభా ప్రాంగణం బురదమయ
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో చేపట్టే పరిశోధన ప్రాజెక్టులకు సహకరిస్తామని డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ జీ సతీష్రెడ్డి హామీ ఇచ్చారు. పరిశోధనలు, ఆవిష్కరణల రంగాల్లో విశ్వవిద్యాలయం పురోగతిని డాక్టర్
అనుమానాస్పద వ్యాధితో బాధపడుతున్న పల్నాడు ప్రాంతంలోని కొలకలూరు గ్రామాన్ని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి విడదల రజిని సందర్శించారు. కొలకలూరులో ఏర్పాటుచేసిన చికిత్స కేంద్రంలో బాధితులను...
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) కన్వెన్షన్లోఎ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెవిలియన్ ప్రారంభమైంది. 17 వ ఆటా మహాసభలు వాషింగ్టన్ డీసీలో మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి.