తన యావత్ ఆస్తిని ప్రజల కోసం ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నానని రేపల్లె ఎమ్మెల్యే, టీడీపీ ప్రధాన కార్యదర్శి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తనకు వారసులు లేరని.. ప్రజలే తన వారసులని చెప్పారు.
కొవిడ్-19 మహమ్మారి వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. అయితే, పరిస్థితి సాధారణ స్థితికి రావడంతో వాటిలో కొన్నింటిని రద్దు...
పాతకాల్వ పేరూరు బండపై పునఃనిర్మించిన వకుళమాత ఆలయానికి భక్తుల రాక పెరుగుతున్నందున ఈ ఆలయాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. వకుళమాత ఆలయం చుట్టూ పేరూరు బండపై భక్తులక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఏపీలోని అన్ని జిల్లాలు జలమయమయ్యాయి. ధవలేశ్వరం బ్యారేజీ వద్ద గేట్లను ఎత్తివేశారు. అటు తుంగభద్ర డ్యాంలోకి వరద
వర్షాకాలం భారీవర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉన్నందున ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తు అప్రమత్తమైంది. ఏపీలోని విపత్తుల నిర్వహణ సంస్థ సమాయత్తమైంది. స్టేట్ కంట్రోల్ రూంను ఏర్పాటుచేసి అధికారులను...
ముస్లింలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాల పండుగ బక్రీద్, త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలన్నారు.
దాదాపు రూ. కోటిన్నర విలువ చేసే 3 కిలోల బంగారు నగలతో డెలివరీ బాయ్స్ పరారయ్యారు. వీరిపై విజయవాడలోని కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. యజమానిని నమ్మించి బంగారు నగలతో డెలివరీ బాయ్స్...