Narendr Modi | దేశంలో నానాటికీ కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో
unjab polls : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా బరిలో దిగనున్న కెప్టెన్ అమరీందర్ సింగ్ సారధ్యంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్సీ), సుఖ్దేవ్ సింగ్ ధిండ్సా ఎస్ఏడీ (సంయుక్త్), బీజేపీలు ఉమ్మడి మ్యానిఫెస�
Captain Amarinder Singh | పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కేంద్ర హోంమంత్రి అమిత్షాతో భేటీ అయ్యారు. పంజాబ్ ఎన్నికల పోటీపైనే ప్రధానంగా వీరు
పొరపాటు జరిగిందన్న షా సైన్యం కాల్పులపై వివరణ చర్చకు విపక్షాల డిమాండ్ సభ నుంచి వాకౌట్ ఏఎఫ్ఎస్పీఏ రద్దుకు ఈశాన్య రాష్ర్టాల డిమాండ్ న్యూఢిల్లీ, డిసెంబర్ 6: నాగాలాండ్లో కూలీలపై సైన్యం కాల్పుల ఘటనపై కే
తిరుపతి : ఏపీ సీఎం వైఎస్ జగన్ దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో లేవనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. ఆదివారం తిరుపతిలో జరుగుతున్న దక్షిణాది ర
తిరుపతి: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా, ఏపీ సీఎం వైఎస్ జగన్ శనివారం రాత్రి తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరిని టీటీడీ అధికారులు శేషావస్త్రాలతో సన్మానించారు. రేపు(ఆదివారం) త
తిరుపతి : దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్ల సమావేశంలో పాల్గొనేందుకు 13న సాయంత్రం విచ్చేస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుపతి పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. తన మూడురోజుల పర్యటనలో చివరి �
Amit Shah: మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగి 10 మంది మృతిచెందిన ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విచారం వ్యక్తంచేశారు.
PM Modi | సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘ఏక్ భారత్ - శ్రేష్ఠ్ భారత్’ కోసం పటేల్ తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు.