జమ్ముకశ్మీర్పై అమిత్ షా శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజనను తప్పకుండా చేపడుతామని కేంద్రహోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ పూర్తవ్వగానే ఎన్నికలు నిర్వహిస్తామని, అనంతరం �
పనాజి, అక్టోబర్ 14: పాకిస్థాన్ అత్రికమణలను, కశ్మీర్లో పౌరుల హత్యలను ప్రేరేపించడం ఆపకపోతే మరిన్ని సర్జికల్ దాడులు తప్పవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెచ్చరించారు. గోవాలోని ధార్బాందోఢాలో జాతీయ ఫోరెన్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ బుధవారం ఢిల్లీ చేరుకున్నారు. కృష్ణ మీనన్ మార్గ్లోని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికార నివాసానికి సాయంత్రం ఆయన వెళ్లారు. అయ�
కేంద్ర ప్రభుత్వం ‘సహకార్ సే సమృద్ధి’ నినాదం ఇచ్చింది. దాని సాఫల్యానికి కొత్తగా సహకార మంత్రిత్వ శాఖను సృష్టించి, ఆ శాఖను ‘అమిత్ షా’కు అప్పగించింది. ఇది భారత సహకార ఉద్యమ పటిష్ఠతకు మేలు చేసేదా? లేక సహకార స�
దేశభక్తులమని నిత్యం చెప్పుకునే బీజేపీ నాయకులు జాతీయ జెండాకు వందనం చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం నిర్మల్లో జరిగిన బీజేపీ బహిరంగ సభకు హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్షా సమక్షంలో ఈ నిర్వాకం చ
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు తెలంగాణకు వస్తున్నారు. సెప్టెంబర్ 17 విమోచన దినం అని బీజేపీ వారు అదే పనిగా ఊరేగుతున్నారు. విలీన, విమోచన, విద్రోహ, విషాద దినం అంటూ తెలంగాణలో లోగడ చాలా చర్చే సాగింది. విమోచన దిన
అదనపు అధికారులను కేటాయించండి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాను కోరిన ముఖ్యమంత్రి కొత్త జిల్లాల నేపథ్యంలో పోస్టులను 195కు పెంచాలని వినతి హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఐపీఎస్ పోస్టుల �
CM KCR: హస్తినలో సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతున్నది. పర్యటనలో భాగంగా శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమైన సీఎం కేసీఆర్.. ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా
న్యూఢిల్లీ : ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మంగళవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేట అయ్యారు. ఈ సమావేశానికి పవార్ వెంట చెరకు రైతుల సమాఖ్యకు చెందిన ఇద్దరు సభ్యులు కూడా హాజరయ్యారు. చెరకు స�
Ramappa temple | ములుగు జిల్లాలోని చారిత్రక రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడం (వరల్డ్ హెరిటేజ్ సైట్)గా గుర్తింపు దక్కడం తెలంగాణ వారసత్వ సంపదకు దక్కిన గొప్ప గుర్తింపుగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభివర్ణి
సహకార వ్యవస్థతో ప్రపంచాన్నే సంభ్రమాశ్చర్యపరిచే ఎంతటి ఘనవిజయాలను సాధించవచ్చో నిరూపించిన ‘అమూల్’ బ్రాండ్ సృష్టికర్త, మన దేశ క్షీరవిప్లవ పితామహుడు వర్ఘీస్ కురియన్ శత జయంతి సంవత్సరం ఇది. సరిగ్గా ఇదే