బెంగళూరు: మంత్రివర్గ విస్తరణకు సంబంధించి పార్టీ అగ్రనేతలు ఢిల్లీ రావాలని పిలిస్తే.. వెళ్తానని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై పేర్కొన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్�
రాబోయే రోజుల్లో సీఆర్పీఎఫ్ మోహరింపు అవసరం లేని జమ్మూ కశ్మీర్ను చూస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్షా వ్యాఖ్యానించారు. జమ్మూ కశ్మీర్, నక్సల్స్ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో సీఆర్పీఎఫ్ పని�
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, హోంమంత్రి అమిత్షా, రక్షణ మంత్రి రాజ్నాథ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ�
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. దీనిపై కేంద్రం హోంశాఖ కూడా దృష్టి సారించింది. పంజాబ్ సీఎం చెన్నీ ట్వీట
మొదటి దశ పోలింగ్ జరిగిన విధానాన్ని చూసి బీజేపీ అధిష్ఠానానికి గుబులు పుట్టుకుంది. యూపీపై పట్టు కోల్పోతున్నామన్న భయం తీవ్రమైంది. దీంతో ఏకంగా 200 మంది ముఖ్య నేతలను యూపీలో మోహరించాలని నిర్ణయించు
కేంద్ర హోంమంత్రి అమిత్షా నోట మళ్లీ సర్జికల్ స్ట్రైక్స్ మాట వచ్చింది. భారత్పై అక్రమంగా నిఘా పెట్టే వారిపై కచ్చితంగా ఎయిర్ స్ట్రైక్స్, సర్జికల్ స్ట్రైక్స్ చేసి తీరుతామని సంచలన ప్రకటన చ
Assembly elections will be held soon in Jammu and Kashmir | కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని, పరిస్థితి సాధారణంగా ఉంటే రాష్ట్ర హోదా సైతం ఇవ్వనున్నట్లు కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. శనివారం