కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రధానిగా ఇందిరా గాంధీ 1975, జూన్ 25న విధించిన ‘ఎమర్జెన్సీ’ రోజును ఇకపై ‘రాజ్యాంగ హత్యా దినం’గా పాటించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
గత రెండు లోక్సభ ఎన్నికల్లో సొంతంగా బెంచ్ మార్కు 272ను దాటిన బీజేపీ.. ఈ సారి ఎన్నికల్లో మాత్రం ఆ మార్కును అందుకోలేకపోయింది. 2014 ఎన్నికల్లో 282 సీట్లు, 2019 ఎన్నికల్లో 303 సీట్లు గెలుచుకోగా, 2024 ఎన్నికల్లో మాత్రం 240 సీట�
Arvind Kejriwal | కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఢిల్లీలో బీజేపీ బహిరంగ సభలో మాట్లాడిన అమిత్ షా.. ఆమ్ ఆద్మీ పార్టీ మద
బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ బెయిల్పై మంగళవారం ఇన్చార్జి కోర్టు 7వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట వాదనలు ముగిశాయి.
Raj Thackeray | మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (MNS) అధ్యక్షుడు రాజ్ థాకరే (Raj Thackeray) కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో వీరి భేటీ జరిగింది. బీజేపీ జాతీయ కార్యదర్శి వినోద్ తావ్డే సమక్షంలో వీ
బీహార్ రాజకీయం రసకందాయంలో పడింది. రాష్ట్ర రాజకీయాల్లో హైడ్రామా నడుస్తున్నది. జేడీయూ అధినేత, సీఎం నితీశ్ కుమార్ మహాఘట్ బంధన్కు గుడ్బై చెప్పి మళ్లీ బీజేపీతో జట్టు కట్టేందుకు పావులు కదుపుతున్నారనే �
భారత్లోకి చొరబడిన మయన్మార్ సైనికులను కేంద్ర ప్రభుత్వం తిరిగి వారి దేశానికి పంపిస్తున్నది. గత కొంత మయన్మార్లో (Myanmar) సైనిక పాలకులు, తిరుగుబాటు దళాలకు మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం జరగుతున్నది.
అయోధ్య రామ మందిరం (Ram Mandir) ప్రారంభోత్సవానికి దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దీంతో పార్టీ వైఖరి నచ్చక గుజరాత్ (Gujarat) హస్తం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే సీజే చావ్దా (MLA CJ Chavda) తన పదవికి రాజీనామా చేశార�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డిని ఆ పదవి నుంచి తప్పించబోతున్నారని, దీనిపై చర్చించేందుకే ఆ పార్టీ అగ్రనేత అమిత్ షా రాష్ర్టానికి వచ్చారని కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ అన్నారు.
గుజరాత్ నుంచి అమిత్షా, డిల్లీ నుంచి రాహుల్ గాంధీ, అమేథీ నుంచి ప్రియంక గాంధీ ఇలా ఎవరు వచ్చినా.. తెలంగాణకు సీఎం కేసీఆర్ బాద్షా అని జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు.
One Nation One Election | బీజేపీ ముందస్తు లోక్సభ ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తున్నదనే ప్రచారం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్�
CM Stalin: అవిన్కు పాలు సరఫరా చేసే కేంద్రాల నుంచి అముల్ సంస్థ పాలను సేకరించడం నిలిపివేయాలని తమిళనాడు సీఎం స్టాలిన్.. ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. తమిళనాడులో అముల్ సంస్థను ఆపరే�