మతం ముసుగులో బీజేపీ చేస్తున్న రాజకీయాలకు అమాయకులు బ లవుతూనే ఉన్నారు. 85 శాతం ఉన్న హిం దువుల తరఫున పోరాటం చేస్తున్నామని చెబుతూనే ఆ హిందువులపైనే పన్ను భారా న్ని మోపి, ధరలు పెంచి బీజేపీ దోచుకుంటున్నదని ప్రజల�
అమిత్ షా కేంద్రమంత్రిలా కాకుండా ఓ ముఠానాయకుడిలా తెలంగాణకు వచ్చినట్టుందని, తన ముఠాలో ఎవరికి ఇబ్బంది కలిగినా ఊరుకోమనే తరహాలో ప్రసంగించటమే ఇందుకు నిదర్శనమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరా�
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్ల బిల్లు తీసేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించడం ప్రజాస్వామ్యానికి, లౌకిక వ్యవస్థకు వ్యతిరేకమని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నా�
Governor Tamilisai | గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బీజేపీ నాయకురాలిలా వ్యవహరిస్తున్నారని టీఎస్ రెడ్కో చైర్మన్, బీఆర్ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ వై.సతీష్ రెడ్డి ఆరోపించారు.
minister ktr | ఢిల్లీ బాస్లకు చెంపపెట్టులాంటి తీర్పునిచ్చిన మునుగోడు చైతన్యానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ధన్యవాదాలు తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్�
తడిపార్ కౌన్ హై..? బేగంపేట విమానాశ్రయంతోపాటు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కనిపిస్తున్న ఈ పోస్టర్లు ఆకర్షిస్తున్నాయి. మునుగోడు సభ కోసం వచ్చిన అమిత్షా తొలుత బేగంపేట విమానాశ్రయంలో దిగారు.
బీసీసీఐ అధ్యక్షుడు, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇంటికి కేంద్ర హోంమంత్రి అమిత్షా వెళ్తున్నారు. అక్కడే విందు కూడా చేయనున్నారు. అమిత్షా కోసం గంగూలీ పూర్తి శాకాహారంతో ఉన్న వంటకాలనే తయార�
బెంగాల్లో బీజేవైఎం నేత అర్జున్ చౌరాసియా అనుమానాస్పదంగా మరణించాడు. ఇది తృణమూల్ చేసిన హత్యేనని బీజేపీ ఆరోపిస్తోంది. పైగా కేంద్ర హోంమంత్రి అమిత్షా బెంగాల్ పర్యటనలో ఉన్న సమయంలోనే ఈ మరణం సంభ
కేంద్ర హోంమంత్రి అమిత్షాకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీ జహంగీర్పూరీ, యూపీ, మధ్యప్రదేశ్లో జరుగుతున్న వ్యవహారాలపై దృష్టి నిలిపాలని సూచించారు. బెంగాల్ గురించి బెంగ అవ
దేశంలో విద్యుత్ సంక్షోభం తీవ్రమైన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్షా అధ్యక్షతన ఓ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కే సింగ్, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, బొగ్గు మం�
మహారాష్ట్ర నవ నిర్మాణ సేన కేంద్రహోంమంత్రికి లేఖ రాసింది. మసీదుల్లో లౌడ్ స్పీకర్లను నిషేధించాలంటూ ఎంఎన్ఎస్ ఆ లేఖలో డిమాండ్ చేసింది. లౌడ్ స్పీకర్ల విషయంలో సుప్రీం కోర్టు జారీ చేసిన మార్గదర్శక
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్య తీవ్రంగా మండిపడ్డారు. హిందీ మాట్లాడని రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం సాంస్కృతిక ఉగ్రవాదాన్ని రుద్దేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తో
రాజస్ధాన్లో శాంతి భద్రతల పరిస్ధితి దిగజారిందని బీజేపీ విమర్శలపై సీఎం అశోక్ గెహ్లోత్ స్పందించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్ధితిని పర్యవేక్షించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోసం �