న్యూఢిల్లీ : కేంద్ర హోం మంత్రి అమిత్షాను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశంసల్లో ముంచెత్తారు. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి సమయంలో అమిత్షా సేవలు అనిర్వచనీయమైనవని పొగడ్తల్లో ముంచెత్తారు. ఢ
తిరువనంతపురం: బీజేపీలో చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు పశ్చిమ బెంగాల్లో చేరికలు కొనసాగగా.. ఇప్పుడు కేరళ వంతైంది. ఇక్కడ కేంద్ర మంత్రి అమిత్షా పర్యటిస్తున్నారు. ఉదయం తమిళనాడులో పర్యటించి పలు