ఎంపీ రఘురామ | కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇవాళ లేఖ రాశారు. మూడు రాజధానులు, ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఇందులో ఆయన ప్రస్తావించారు.
జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదాకు ప్రధాని మోదీ సానుకూలం అఖిలపక్ష సమావేశ అనంతరం విపక్షాల వెల్లడి మూడున్నర గంటలు కొనసాగిన భేటీ కశ్మీర్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణే లక్ష్యమన్న మోదీ దీనికోసం ఎన్నికల నిర్వహణ అ�
ఢిల్లీ వెళ్లి పరువు పోగొట్టుకొన్న మాజీ మంత్రి ఆయన చేరిక పట్టని బీజేపీ కేంద్ర నాయకత్వం కేంద్రమంత్రి ధర్మేంద్రతో కార్యక్రమం మమ గతంలో అరుణ, జితేందర్రెడ్డి చేరిక సమయంలో హాజరై స్వాగతించిన అప్పటి అధ్యక్షుడ
అమిత్ షాను కలిసిన సువెందు | బీజేపీ సీనియర్ నేత సువెందు అధికారి మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఆయన నివాసంలో కలిశారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో పార్టీ సంస్థాగత మార్పుల�
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా | ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ రేపటి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ముఖ్య నేతల అపాయింట్మెంట్ ఖరారు కాకపోవడంతో జగన్ పర్యటన వాయిదా పడినట్లు తెలిసింది.
కోల్ కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ 200కుపైగా స్ధానాల్లో గెలుపొంది అధికార పగ్గాలు చేపడుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్ లో బీజేపీ మాత్రమే చొరబాట
న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో దశ పోలింగ్కు ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. తనను గాయపడేలా చేసిన అమిత్ షా త
జగ్దల్పూర్ : నక్సల్స్తో పోరాటం నిర్ణయాత్మక దశకు చేరుకుందని ఈ దిశగా అమర జవాన్ల త్యాగాన్ని దేశం మరువదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. చత్తీస్ఘఢ్లో శనివారం జరిగిన నక్సల్స్ దాడిలో మరణించిన జవాన�
నందిగ్రామ్ ఎవరివైపు?బరిలో మమత, సువేందురేపే ఓటరు తీర్పుబెంగాల్లో ముగిసిన రెండోవిడత ప్రచారం30 స్థానాలకు పోలింగ్ కోల్కతా, మార్చి 30: ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టినీ పశ్చిమబెంగాల్ ఆకర్�
న్యూఢిల్లీ : ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఆ పార్టీ నేత ప్రపుల్ పటేల్తో అహ్మదాబాద్లో జరిగిన భేటీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్కు మాజీ ముంబై పోలీస్ అధ�
శనివారం జరిగిందన్న గుజరాత్ వార్తా సంస్థ అన్నీ బయటకు చెప్పలేమన్న అమిత్ షా ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులతో పాటు రాజకీయ అనిశ్చితి కూడా పెరుగుతున్నది. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కేంద్ర హోంమంత్రి అమిత్
ముంబై : మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో సంక్షోభం తారాస్థాయికి చేరుకున్నది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్తో కేంద్ర హోం మంత్రి అమిత్షా భేటీ అయినట్లు వార్తలు వచ్చాయి.
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కౌంటర్ ఇచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా రాణీబంధ్లో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయన.. నందిగ్రామ్ ఘట�