తుఫాన్గా బలపడిన వాయుగుండం నేడు తీవ్ర తుఫాన్గా మార్పు ఎల్లుండి బాలాసోర్లో తీరాన్ని తాకే అవకాశం మూడు రాష్ర్టాల సీఎంలతో అమిత్షా సమీక్ష భువనేశ్వర్/కోల్కతా/న్యూఢిల్లీ, మే 24: ‘యాస్’ తుఫాన్ ముంచుకొస�
కేంద్ర హోంమంత్రి అమిత్షా మిస్సింగ్!.. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు | కేంద్ర హోంమంత్రి అమిత్షా తప్పిపోయారా?.. వాస్తవానికి అలాంటిదేమీ లేదు. కానీ, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ), ట్విట్టర్
హైదరాబాద్ : ప్రపంచంలోనే అత్యంత చెత్త వ్యాక్సిన్ పాలసీ అవార్డు భారత దేశానికి దక్కుందని ఏఐఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ట్విట్టర్ ద్వారా ఎంపీ స్పందిస్తూ.. ప్రభుత్వం కావాల్సిన�
ముంబై: ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై శివసేన విరుచుకుపడింది. పశ్చిమ బెంగాల్లో మమత పార్టీ విజయం సాధిస్తే ప్రధాని మోదీ, అమిత్ షా వ్యక్తిగతంగా ఓడినట్లేనని శివస�
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) విజయం దిశగా దూసుకుపోతున్నది. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తాజా ఫలితాల నాటికి 200కుపైగా స్థా
Oxygen plant: దేశమంతా కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్నది. గత నాలుగు రోజుల నుంచి రోజూ మూడు లక్షలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి ప్రధానంగా శ్వాసవ్యవస్థ పైనే ప్�
గుజరాత్ లో కోవిడ్ పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష జరిపారు. సిఎం విజయ్ రూపానీ డిప్యూటీ, సిఎం నితిన్ పటేల్ తో పాటు వైద్యాశాఖ అధికారులు ఈసమీక్షలో పాల్గొన్నారు. అంతకుముందు ఆయన అహ్మదాబాద�
నాసిక్ ఘటనపై అమిత్ షా దిగ్భ్రాంతి | నాసిన్లోని డాక్టర్ జకీర్ హుస్సేన్ హాస్పిటల్లో ఆక్సిజన్ ట్యాంకర్ లీకై ప్రాణవాయువు అందక 22 మంది రోగులు మృతిచెందిన ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్
కోల్కతా: పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటబోతున్నదని, రాష్ట్రంలోని 122 సీట్లలో టీఎంసీ కంటే బీజేపీ ముందున్నదని కేంద్ర హోమ్మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం�
24 గంటలపాటు ప్రచారం చేయకుండా ఈసీ ఆంక్షలు ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆరోపణ కోల్కతా, ఏప్రిల్ 12: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీపై ఎన్నికల కమిషన్ (ఈసీ) 24 గంటల ప్రచార నిషేధాన�
కాలింపోంగ్: జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ)పై టీఎంసీ దుష్ ప్రచారం చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. ఎన్ఆర్సీ అమలు చేస్తే గోర్ఖాలను వెళ్లగొడుతారని తప్పుడు ప్రచారం నిర్వహిస్తున్నార