గాంధీనగర్: భారత దేశం మరో విపత్తును ఎదుర్కోంటోందని, నార్కో టెర్రర్ రూపంలో ఆ విపత్తు ఎదురవుతోందని, దాన్ని అడ్డుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. గుజరాత్లోని గాంధీనగర్లో నేష�
కొత్తగా 20మందికి పైగా చోటు? కేంద్రంలో చేరేందుకు జేడీయూ సుముఖం ఢిల్లీకి సింధియా, రాణె, శర్బానంద థావర్చంద్ స్థానంలో జితిన్ లేక త్రివేది యూపీ, మహారాష్ట్ర, బెంగాల్కు ప్రాధాన్యం పాశ్వాన్ సోదరుడు పరాస్కూ
అహ్మదాబాద్ : దేశవ్యాప్తంగా జులై-ఆగస్ట్ మాసాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. 18 ఏండ్లు పైబడిన వారికి ఉచిత వ్యాక్సి�
దాడులకు వ్యతిరేకంగా చట్టం తేవాలని అమిత్షాకు ఐఎంఏ లేఖ | వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా సమర్థవంతమైన చట్టాన్ని తీసుకువచ్చి.. ఆమోదించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాకు ఇండియన్ మెడికల్
న్యూఢిల్లీ: లక్షద్వీప్ లో కొత్త పరిపాలనాధికారిగా నియమితుడైన గుజరాత్ మాజీ మంత్రి, బీజేపీ నేత ప్రఫుల్ కే పటేల్ ప్రవేశపెట్టిన వివాదాస్పద నిబంధనలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బ్రేక్ వేస్తారా? స్థానిక ప్రతిన�
తుఫాన్గా బలపడిన వాయుగుండం నేడు తీవ్ర తుఫాన్గా మార్పు ఎల్లుండి బాలాసోర్లో తీరాన్ని తాకే అవకాశం మూడు రాష్ర్టాల సీఎంలతో అమిత్షా సమీక్ష భువనేశ్వర్/కోల్కతా/న్యూఢిల్లీ, మే 24: ‘యాస్’ తుఫాన్ ముంచుకొస�
కేంద్ర హోంమంత్రి అమిత్షా మిస్సింగ్!.. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు | కేంద్ర హోంమంత్రి అమిత్షా తప్పిపోయారా?.. వాస్తవానికి అలాంటిదేమీ లేదు. కానీ, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ), ట్విట్టర్
హైదరాబాద్ : ప్రపంచంలోనే అత్యంత చెత్త వ్యాక్సిన్ పాలసీ అవార్డు భారత దేశానికి దక్కుందని ఏఐఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ట్విట్టర్ ద్వారా ఎంపీ స్పందిస్తూ.. ప్రభుత్వం కావాల్సిన�
ముంబై: ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై శివసేన విరుచుకుపడింది. పశ్చిమ బెంగాల్లో మమత పార్టీ విజయం సాధిస్తే ప్రధాని మోదీ, అమిత్ షా వ్యక్తిగతంగా ఓడినట్లేనని శివస�
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) విజయం దిశగా దూసుకుపోతున్నది. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తాజా ఫలితాల నాటికి 200కుపైగా స్థా