వివిధ అంశాలపై గంటసేపు చర్చలు వాణిజ్య మంత్రి గోయల్తోనూ భేటీ దొడ్డు వడ్ల సేకరణ పెంచాలని వినతి హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదివారం కేంద్ర
అమిత్షా | మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోం మంత్రి అమిత్షా భేటీ అయ్యారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి సీఎం కేసీఆర్ సహా
మావోయిస్టు | మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో కేంద్ర హోంశాఖ నేడు సమావేశం నిర్వహించనుంది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరగనున్న ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్షా అధ్యక్షత
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: సహకార రంగానికి ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో నూతన పాలసీని తీసుకురానుంది. దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందించేందుకు సహకార సంఘాలు కూడా కీలకపాత్ర పోష�
CM KCR | ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం మధ్యాహ్నం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సాగునీటి ప్రాజెక్టులు, జలాల పంపిణీపై చర్చ�
Derek O Brien: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి విజయ్ రూపానీ చేత రాజీనామా చేయించడంపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) వ్యంగ్యంగా స్పందించింది.
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లో పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం సమీక్షించారు. ఢిల్లీలోని నార్త్ బ్లాక్లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా,
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభంపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టిసారించారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్తో తన నివాసంలో సోమవారం
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రానికి ఐపీఎస్ ఆఫీసర్ల సంఖ్యను పెంచాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఇవాళ సీఎం కేసీఆర్ కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ ఇవాళ మధ్యాహ్నం అమిత్ షాను కలిశారు. ఈ �
CM KCR | ఢిల్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం కేసీఆర్ శనివారం మధ్యాహ్నం కలిశారు. ఈ సమావేశంలో అమిత్షాతో రాష్ట్రానికి సంబంధ�
జాతికి కల్యాణ్ సింగ్ జీవితం అంకితం.. | ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ మరణం పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్షా తీవ్ర సంతాపం చేశారు. ఆయన తన ....
అమిత్ షా| కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేడు ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం వెల్లనున్నారు. గురువారం ఉదయం 11.15 గంటలకు ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకుంటారు.
హైదరాబాద్ : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గురువారం శ్రీశైలానికి రానున్నారు. రేపు ఉదయం 9 గంటలకు అమిత్ షా దిల్లీ నుంచి హైదరాబాద్కు బయలుదేరనున్నారు. ఉదయం 11.15 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న
న్యూఢిల్లీ : పారామిలటరీ బలగాలు ఎన్నోసవాళ్లు ఎదుర్కొంటూ అహరహం శ్రమిస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసించారు.శనివారం బీఎస్ఎఫ్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సరిహద్