న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభంపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టిసారించారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్తో తన నివాసంలో సోమవారం
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రానికి ఐపీఎస్ ఆఫీసర్ల సంఖ్యను పెంచాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఇవాళ సీఎం కేసీఆర్ కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ ఇవాళ మధ్యాహ్నం అమిత్ షాను కలిశారు. ఈ �
CM KCR | ఢిల్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం కేసీఆర్ శనివారం మధ్యాహ్నం కలిశారు. ఈ సమావేశంలో అమిత్షాతో రాష్ట్రానికి సంబంధ�
జాతికి కల్యాణ్ సింగ్ జీవితం అంకితం.. | ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ మరణం పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్షా తీవ్ర సంతాపం చేశారు. ఆయన తన ....
అమిత్ షా| కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేడు ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం వెల్లనున్నారు. గురువారం ఉదయం 11.15 గంటలకు ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకుంటారు.
హైదరాబాద్ : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గురువారం శ్రీశైలానికి రానున్నారు. రేపు ఉదయం 9 గంటలకు అమిత్ షా దిల్లీ నుంచి హైదరాబాద్కు బయలుదేరనున్నారు. ఉదయం 11.15 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న
న్యూఢిల్లీ : పారామిలటరీ బలగాలు ఎన్నోసవాళ్లు ఎదుర్కొంటూ అహరహం శ్రమిస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసించారు.శనివారం బీఎస్ఎఫ్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సరిహద్
గాంధీనగర్: భారత దేశం మరో విపత్తును ఎదుర్కోంటోందని, నార్కో టెర్రర్ రూపంలో ఆ విపత్తు ఎదురవుతోందని, దాన్ని అడ్డుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. గుజరాత్లోని గాంధీనగర్లో నేష�
కొత్తగా 20మందికి పైగా చోటు? కేంద్రంలో చేరేందుకు జేడీయూ సుముఖం ఢిల్లీకి సింధియా, రాణె, శర్బానంద థావర్చంద్ స్థానంలో జితిన్ లేక త్రివేది యూపీ, మహారాష్ట్ర, బెంగాల్కు ప్రాధాన్యం పాశ్వాన్ సోదరుడు పరాస్కూ
అహ్మదాబాద్ : దేశవ్యాప్తంగా జులై-ఆగస్ట్ మాసాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. 18 ఏండ్లు పైబడిన వారికి ఉచిత వ్యాక్సి�
దాడులకు వ్యతిరేకంగా చట్టం తేవాలని అమిత్షాకు ఐఎంఏ లేఖ | వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా సమర్థవంతమైన చట్టాన్ని తీసుకువచ్చి.. ఆమోదించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాకు ఇండియన్ మెడికల్
న్యూఢిల్లీ: లక్షద్వీప్ లో కొత్త పరిపాలనాధికారిగా నియమితుడైన గుజరాత్ మాజీ మంత్రి, బీజేపీ నేత ప్రఫుల్ కే పటేల్ ప్రవేశపెట్టిన వివాదాస్పద నిబంధనలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బ్రేక్ వేస్తారా? స్థానిక ప్రతిన�