Oxygen plant: దేశమంతా కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్నది. గత నాలుగు రోజుల నుంచి రోజూ మూడు లక్షలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి ప్రధానంగా శ్వాసవ్యవస్థ పైనే ప్�
గుజరాత్ లో కోవిడ్ పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష జరిపారు. సిఎం విజయ్ రూపానీ డిప్యూటీ, సిఎం నితిన్ పటేల్ తో పాటు వైద్యాశాఖ అధికారులు ఈసమీక్షలో పాల్గొన్నారు. అంతకుముందు ఆయన అహ్మదాబాద�
నాసిక్ ఘటనపై అమిత్ షా దిగ్భ్రాంతి | నాసిన్లోని డాక్టర్ జకీర్ హుస్సేన్ హాస్పిటల్లో ఆక్సిజన్ ట్యాంకర్ లీకై ప్రాణవాయువు అందక 22 మంది రోగులు మృతిచెందిన ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్
కోల్కతా: పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటబోతున్నదని, రాష్ట్రంలోని 122 సీట్లలో టీఎంసీ కంటే బీజేపీ ముందున్నదని కేంద్ర హోమ్మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం�
24 గంటలపాటు ప్రచారం చేయకుండా ఈసీ ఆంక్షలు ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆరోపణ కోల్కతా, ఏప్రిల్ 12: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీపై ఎన్నికల కమిషన్ (ఈసీ) 24 గంటల ప్రచార నిషేధాన�
కాలింపోంగ్: జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ)పై టీఎంసీ దుష్ ప్రచారం చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. ఎన్ఆర్సీ అమలు చేస్తే గోర్ఖాలను వెళ్లగొడుతారని తప్పుడు ప్రచారం నిర్వహిస్తున్నార
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ హౌరాలోని దొమ్జూర్ నియోజకవర్గంలో పర్యటించి�
రాయ్పూర్: నక్సలిజాన్ని నామరూపాల్లేకుండా చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో కలిసి నక్సలిజానికి ముగింపు పలుకుతామన్నార�