న్యూఢిల్లీ: ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల దాడిలో ఐదుగురు భద్రతాసిబ్బంది ప్రాణాలు కోల్పోవడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఎన్కౌంటర్లో ప్రాణ త్యాగాలు చేసిన ఆ అమరులకు �
చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతున్నది. అన్ని పార్టీల అగ్ర నేతలు రంగంలోకి దిగి ప్రజలను ఓట్లడుగుతున్నారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సినీ నటి, బీజేపీ అభ్యర్�
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్లో 30 అసెంబ్లీ స్ధానాలకు గాను 26 స్ధానాలు కాషాయ పార్టీకి వస్తాయని ఆ పార్టీ చీఫ్ అమిత్ షా చేసిన వ్యాఖ్యలను సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమ�
కోల్కతా: నెల రోజుల క్రితం బీజేపీ కార్యకర్త అయిన తన కుమారుడు గోపాల్ మజుందార్కు, టీఎంసీ కార్యకర్తలకు మధ్య జరిగిన గొడవలో తీవ్రంగా గాయపడిన వృద్ధురాలు శోవ మంజుందార్ (85) మృతిచెందారు. ఉత్తర 24 ప
ముంబై: కేంద్ర హోంమంత్రి అమిత్షాతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ భేటీ జరిగినట్లు వచ్చిన వార్తలను మహారాష్ట్ర మంత్రి-ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ కొట్టి ప�
కోల్కతా: పశ్చిమబెంగాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్షా మైండ్గేమ్లు పని చేయబోవని అధికార త్రుణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా తన జిమ్మిక్కు
న్యూఢిల్లీ : కేరళ సీఎం పినరయి విజయన్ గోల్డ్, డాలర్ స్మగ్లింగ్ కేసుపై నోరు మెదపాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా డిమాండ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి కేరళ ప్రజలకు సీఎం విజయన్ సమాధానం చెప్పాలని అన్నారు. గ�
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ మ్యానిఫెస్టోను కేంద్ర హోం మంత్రి అమిత్షా ఆదివారం నాడిక్కడ విడుదల చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేష�