న్యూఢిల్లీ, అక్టోబర్ 11: ‘నిరక్షరాస్యుడు దేశానికి భారం’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. చదువుకోని వారు ఎప్పటికీ ఉత్తమ పౌరులు కాలేరని చెప్పారు. గుజరాత్ సీఎంగా నరేంద్రమోదీ తొలిసారి పదవి చేపట్టి ఈ �
అంత ఓర్పుతో వినే నేతను చూడలేదు: అమిత్ షాన్యూఢిల్లీ: తాను చూసిన నేతల్లో ప్రధాని నరేంద్రమోదీ అత్యుత్తమ ప్రజాస్వామిక నాయకుల్లో ఒకరని కేంద్రహోంమంత్రి అమిత్ షా కొనియాడారు. బీజేపీ అధికారంలో, విపక్షంలో ఉన్న�
న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత ఏడాదిగా నిరసనలు చేస్తూ రైతులు అడ్డుకున్న జాతీయ రహదారులను తెరుస్తామని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. శనివారం ఢిల్లీ వెళ్లిన ఆయన కేంద్ర హోంమంత్రి అమ�
న్యూఢిల్లీ : లఖింపూర్ ఖేరి ఘటనలో ఎనిమిది మంది రైతులు మరణించిన కేసుకు సంబంధించి సర్కార్ ఉదాసీనత వైఖరిని తప్పుపడుతూ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసం వెలుపల శనివ
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో అమాయక ప్రజలు, మైనార్టీలైన కశ్మీర్ పండిట్ల హత్యలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీరియస్గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రమూకల అంతు చూసేందుకు భద్రతా సంస్థలకు చెందిన ప్రత్యేక న�
వివిధ అంశాలపై గంటసేపు చర్చలు వాణిజ్య మంత్రి గోయల్తోనూ భేటీ దొడ్డు వడ్ల సేకరణ పెంచాలని వినతి హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదివారం కేంద్ర
అమిత్షా | మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోం మంత్రి అమిత్షా భేటీ అయ్యారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి సీఎం కేసీఆర్ సహా
మావోయిస్టు | మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో కేంద్ర హోంశాఖ నేడు సమావేశం నిర్వహించనుంది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరగనున్న ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్షా అధ్యక్షత
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: సహకార రంగానికి ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో నూతన పాలసీని తీసుకురానుంది. దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందించేందుకు సహకార సంఘాలు కూడా కీలకపాత్ర పోష�
CM KCR | ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం మధ్యాహ్నం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సాగునీటి ప్రాజెక్టులు, జలాల పంపిణీపై చర్చ�
Derek O Brien: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి విజయ్ రూపానీ చేత రాజీనామా చేయించడంపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) వ్యంగ్యంగా స్పందించింది.
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లో పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం సమీక్షించారు. ఢిల్లీలోని నార్త్ బ్లాక్లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా,