Amit Shah: కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్ అభివృద్ధిని ఇకపై ఎవ్వరూ ఆపలేరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం జమ్ముకశ్మీర్కు వచ్చిన ఆయన
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో అక్టోబర్ 30న జరగనున్న నాలుగు అసెంబ్లీ స్ధానాల ఉప ఎన్నికలకు ముందు కాషాయ పార్టీపై పాలక టీఎంసీ విమర్శలు గుప్పించింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నేత
శ్రీనగర్: కశ్మీర్ పండిట్లు తిరిగి వచ్చేందుకు పరిస్థితులు అనువుగా లేవని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా అన్నారు. దేశాన్ని మత పరంగా విభజిస్తున్నారంటూ బీజేపీపై
న్యూఢిల్లీ: పాకిస్థాన్కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గట్టి వార్నింగ్ ఇచ్చారు. అతిక్రమణకు పాల్పడితే మరిన్ని సర్జికల్ స్ట్రైక్స్ తప్పవన్నారు. దాడులను ఏమాత్రం సహించబోమని సర్జికల్ స్ట్రై
న్యూఢిల్లీ, అక్టోబర్ 11: ‘నిరక్షరాస్యుడు దేశానికి భారం’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. చదువుకోని వారు ఎప్పటికీ ఉత్తమ పౌరులు కాలేరని చెప్పారు. గుజరాత్ సీఎంగా నరేంద్రమోదీ తొలిసారి పదవి చేపట్టి ఈ �
అంత ఓర్పుతో వినే నేతను చూడలేదు: అమిత్ షాన్యూఢిల్లీ: తాను చూసిన నేతల్లో ప్రధాని నరేంద్రమోదీ అత్యుత్తమ ప్రజాస్వామిక నాయకుల్లో ఒకరని కేంద్రహోంమంత్రి అమిత్ షా కొనియాడారు. బీజేపీ అధికారంలో, విపక్షంలో ఉన్న�
న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత ఏడాదిగా నిరసనలు చేస్తూ రైతులు అడ్డుకున్న జాతీయ రహదారులను తెరుస్తామని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. శనివారం ఢిల్లీ వెళ్లిన ఆయన కేంద్ర హోంమంత్రి అమ�
న్యూఢిల్లీ : లఖింపూర్ ఖేరి ఘటనలో ఎనిమిది మంది రైతులు మరణించిన కేసుకు సంబంధించి సర్కార్ ఉదాసీనత వైఖరిని తప్పుపడుతూ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసం వెలుపల శనివ
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో అమాయక ప్రజలు, మైనార్టీలైన కశ్మీర్ పండిట్ల హత్యలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీరియస్గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రమూకల అంతు చూసేందుకు భద్రతా సంస్థలకు చెందిన ప్రత్యేక న�