అవసరం ఉన్నంత వరకు వాడుకొని, తర్వాత పక్కన పెట్టేసే (యూజ్ అండ్ త్రో) విధానం సరికాదని, అటువంటి పని ఎప్పటికీ చేయకూడదని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. వ్యాపారంలో అయినా రాజకీయాలు అయినా.. ఎక్కడైనా మానవ సం�
మునుగోడులో గెలిచేది టీఆర్ఎస్సే ఇక్కడ బీజేపీ మునుగుడు ఖాయం నిత్యావసరాల ధరలు పెంచుడే అభివృద్ధా? కోమటిరెడ్డి బ్రదర్స్పై మంత్రి జగదీశ్ ఫైర్ మునుగోడు, ఆగస్టు 27 : వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టడమే గుజరాత�
డబుల్ ఇంజిన్ సర్కార్ ఉత్తదే అహ్మదాబాద్లో మురికివాడలు సబర్మతి నదిలోకి మురుగు నీరు తెలంగాణకు నీతులు చెప్పే అమిత్ షా తన ఇంటి వెనుక ఓ సారి చూసుకోవాలి తాజా వీడియోల్లో టీఆర్ఎస్ నాయకుడు క్రిషాంక్ హైద�
హైదరాబాద్ : కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్ రైతు వ్యతిరేకి అని అమిత్ షా వ్యాఖ్యానించడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని మంత్రి
హైదరాబాద్ : రూ.వేలకోట్ల ఎమ్మెల్యేని కొన్నట్టుగా.. తెలంగాణ ప్రజల ఆత్మాభిమానానికి బీజేపీ ఖరీదు కడుతోందని ఐటీశాఖ మంత్రి కే.తారకరామారావు ఆరోపించారు. అయితే, మునుగోడు ప్రజల స్వాభిమానం ముందు బీజేపీ బట్టేబాజ్ �
హైదరాబాద్ : రాష్ట్ర బీజేపీ నాయకులపై సీపీఐ నారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చెప్పులు మోసే బీజేపీ నాయకులు తమను విమర్శించడం సరికాదన్నారు. మీ బతుకేందో తమకు ఇప్పుడు అర్థమైందన్నారు. హోం �
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ను రైతు వ్యతిరేకి అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విమర్శించారు. దీనిపై ఇవాళ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. అది జోక్ ఆఫ్ ద సెంచరీ అని అన్నారు. తన ట్విట్టర్లో రియాక్ట్ �
Minister KTR | ఢిల్లీ చెప్పులు మోసే గుజరాతీ గులాములను, ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకున్ని తెలంగాణ గమనిస్తున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా