ఈ చిత్రంలో శ్వేత వస్ర్తాలు ధరించి వినయంగా నిల్చొన్న వ్యక్తులు ఎవరో తెలుసా.. గ్వాలియర్ రాజవంశీకులు జ్యోతిరాదిత్య సింధియా, ఆయన సోదరుడు.. పక్కనే సింహాసనంపై కూర్చొన్న వ్యక్తి కేంద్ర హోం మంత్రి అమిత్షా.
ఉన్నత విద్యాసంస్థల్లో హిందీని బోధన భాషగా చేయటంపై కేంద్రప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది. దేశంలో తొలిసారి మధ్యప్రదేశ్లో ఎంబీబీఎస్ పాఠ్యపుస్తకాలను హిందీలో ముద్రించారు. వీటిని కేంద్ర హోంమంత్రి అమ
జేపీ వారసత్వంపై వ్యాఖ్యానించేంత వయస్సు లేదా అనుభవం అమిత్ షాకు లేదని నితీశ్ కుమార్ అన్నారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న 2002లో మాత్రమే అమిత్ షా ఉనికిలోకి వచ్చారని తెలిపారు.
Minister KTR | బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. మునుగోడు ఉప ఎన్నిక.. అక్రమ కాంట్రాక్టులతో రాజగోపాల్ రెడ్డి సంపాదించ�
Minister Jagadish Reddy | రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రధాని మోదీ, అమిత్ షా ఇచ్చిన రూ. 18 వేల కోట్ల కాంట్రాక్టులపై జగదీశ్ రెడ్డి హాట్ కామెం�
ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా ఉన్మాదంతో కూడిన బీజేపీ ఫాసిస్టు విధానాలను ఎదుర్కోవడానికి సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ను ఏర్పాటుచేయటం జాతీ య రాజకీయాల్లో కీలక మలుపు అని ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ప�
Minister KTR | మునుగోడులో టీఆర్ఎస పార్టీ గెలిచిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. రెండు, మూడు స్థానాలకు కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ ఉందని ఆయన అన్నారు. ప్రగతి భవన్లో కేటీ
Minister Jagadish reddy | కుట్రలు కుతంత్రాలకు భారతీయ జనతా పార్టీ పెట్టింది పేరు అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి దుయ్యబట్టారు. అటువంటి కుతంత్రాలలో భాగమే మునుగోడు ఉప ఎన్నిక అని ఆయన
హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత భారీగా చేరికలుంటాయన్నారు. ఆ తర్వాత అమిత్ షా తుక్కుగూడ బహిరంగ సభలో ఉంటాయన్నారు. టీఆర్ఎస్లో చాలామంది కట్టప్పలున్నారు, త్వరలో వారంతా బయటికి వస్తారని పార్ట్టీ సీనియర్ నేత డ�
మునుగోడులో బీజేపీకీ ఓటేస్తే మోటర్లకు మీటర్లు తప్పవని రాష్ట్ర విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి హెచ్చరించారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెడితే తప్పేందంటూ ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మాట్ల�