చౌటుప్పల్లో 65వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి ప్రయాణికులు నరకం చూశారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా.. మునుగోడు పర్యటన ముగించుకొని రోడ్డు మార్గం గుండా హైదరాబాద్కు బయలుదేరడంతో చౌటుప్పల్ తంగడపల్లి చ
ఆదరణ ముసుగులో అవమానించడం, నోటితో నవ్వి నొసటితో వెక్కిరించడం కాషాయ దళపతుల నైజమని మరోసారి తేటతెల్లమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్షా తెలంగాణ పర్యటనలో బీజేపీ దళిత కార్యకర్త కు ఘోర అవమానం జరిగింది.
తెలంగాణలో అమిత్షా పర్యటనపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు వ్యంగ్యాస్త్రాలు సం ధించారు. కుటుంబపాలనపై అమిత్షా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉన్నదని ట్వీట్ చేశారు.
మునుగోడులో కేంద్ర మంత్రి అమిత్ షా తన ప్రసంగంలో అన్నీ అబద్ధాలనే వల్లించాడని, ఆధార రహిత ఆరోపణలు మినహా మరోటి లేదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ భేటీ ఎవరిని వంచించేందుకని రాష్ట్ర రెడ్కో చైర్మన్, టీఆర్ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ వై సతీశ్రెడ్డి బీజేపీని ప్రశ్నించారు.
హైదరాబాద్ : మునుగోడు ఎన్నికల్లో ప్రజలు భారతీయ జనతా పార్టీకి మీటరు పెడుతరని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. మునుగోడులో హోం మంత్రి అమిత్, ఆ పార్టీ నేతల చేసిన వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్
మునుగోడుకు ఎందుకొస్తున్నవ్ షా కృష్ణాలో వాటా ఇవ్వనందుకా? హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను కేంద్రం ఎందుకు తేల్చడంలేదో అమిత్ షా చెప్పాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావ�
మునుగోడులో ఇప్పుడు ఉపఎన్నిక రావలసిన అవసరం ఏముంది? మరో ఏడాది ఆగితే ఎన్నికలు జరిగేవి కదా? దీని వెనుక ఉన్న మాయామశ్చీంద్ర ఏంటి? అని తెలంగాణ సీఎం కేసీఆర్ నిలదీశారు. మునుగోడులో ప్రజాదీవెన సభ సందర్భంగా కేసీఆర్ ఈ
భారత స్వతంత్ర్య వజ్రోత్సవాలను పురస్కరించుకుని నేడు దేశమంతా స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నది. దేశం వజ్రోత్సవ సంబురాల్లో నిమగ్నమైన వేళ టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన�
నేను 30 రోజులే జైల్లో ఉన్న కాంట్రాక్టుల కోసమే అమిత్షా చెంతకు హత్య కేసుల షా పెట్టే గడ్డి బాగుందా? రాజగోపాల్రెడ్డిపై రేవంత్రెడ్డి ఫైర్ నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : ‘నేను 30 రోజులే జైల్లో ఉ�
మితిమీరిన అమిత్షా స్వామిభక్తి న్యూఢిల్లీ, ఆగస్టు 2: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభిప్రాయం తీసుకోనిదే నేడు ప్రపంచదేశాలు ఏ అంశంపైనైనా ఎలాంటి నిర్ణయం తీసుకోవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జాతీయ పతాక�
టీచర్స్ రిక్రూట్మెంట్ స్కాంకు సంబంధించి కోల్కతాలో ఈడీ దాడులు సాగుతున్న నేపధ్యంలో బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి మంగళవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.
యూపీలో యోగి ఆదిత్యానాధ్ సర్కార్పై మంత్రుల్లోనే అసమ్మతి పెల్లుబుకుతోంది. వివిధ కారణాలతో ఇద్దరు మంత్రులు యోగి క్యాబినెట్ నుంచి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.