కేంద్ర మంత్రి అమిత్ షా నగర పర్యటన నేపథ్యంలో ఓ అనూహ్యమైన ఘటన చోటు చేసుకున్నది. బేగంపేటలోని హరిత ప్లాజా వద్ద మంత్రి కాన్వాయ్కి కారు అడ్డు రావడం కలకలం రేపింది.
Minister KTR | హైదరాబాద్ పర్యటనలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు చురకలంటిస్తూ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. 74 ఏండ్ల క్రితం నాటి కేంద్ర హోంమంత్రి తెలంగాణ ప్రజలను ఇండియ�
MLC Kavitha | హైదరాబాద్ పర్యటనలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ నాయకులకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పలు ప్రశ్నలు సంధించారు. స్వతంత్ర ఉద్యమంలో మీ పాత్ర ఏంటి..? హైదరాబాద్ సమైక్యత �
Amit shah | కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్లో పర్యటిస్తున్నారు. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో జరుగనున్న ఉత్సవాల్లో అమిత్ షా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణాకు ఏమిస్తావ్ అంటూ కేంద్ర హోం
Minister KTR | రేపు హైదరాబాద్ పర్యటనకు వస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. రేపటి పర్యటన సందర్భంగా తెలంగాణకు రూ. 10 వేల కోట�
Suravaram Sudhaker Reddy | తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్లో నిర్వహిస్తున్న ఉత్సవాలకు ముఖ్య అతిథిగా వస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాలని సీపీఐ జాతీయ
Amit shah | కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా నగరంలోని పరేడ్ గ్రౌండ్స్లో పోస్టర్లు వెలిశాయి. సెప్టెంబర్ 17 సందర్భంగా అమిత్ షా.. హైదరాబాద్ పర్యటించనున్నారు.
‘వచ్చే లోక్సభ ఎన్నికల్లో గెలవటం అనుకొంటున్నంత తేలిక కాదు.. పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు. ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయిన 144 లోక్సభ స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్
కేంద్ర హోంమంత్రి అమిత్షాను పశ్చిమబెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతలు ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. బెంగాల్ టీఎంసీ నేతలపై ఈడీ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు, కార్య�
ముంబై: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భద్రతకు ముప్పు ఏర్పడింది. ఇటీవల ముంబైలో ఆయన రెండు రోజుల పాటు పర్యటించారు. అయితే ఆ సమయంలో ఓ వ్యక్తి హోంశాఖ ఐడీ కార్డుతో నిషేధిత ప్రాంతాల్లో అమిత్ షా తిరిగాడు
ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు గుణపాఠం చెప్పాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ముంబైలో సోమవారం జరిగిన బీజేపీ సమావేశంలో పార్టీ నేతలనుద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగ�
అమిత్షా లానే వ్యవహరించిన కేంద్ర మంత్రి పేరుకే బీజేపీ దళిత కార్యకర్త ఇంట్లో అల్పాహారం బయటి నుంచి హాట్బాక్సుల్లో తెప్పించిన టిఫిన్స్ పింగాణీ ప్లేట్లలో ఆరగించిన నిర్మలా సీతారామన్ ఇదేం పద్ధతంటూ నెటి�