రాజకీయ నాయకులకు సెంటిమెంట్లు ఎక్కువ! నామినేషన్ నుంచి ప్రమాణ స్వీకారం వరకు అన్నింటికీ ముహుర్తాలను చూసుకొని ఫాలో అవుతుంటారు. అయితే కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీ ఫిరాయింపులోనూ ఈ సెంటిమెంట్ ఫాలో అవుతారన�
పాకిస్థాన్కు సంబంధించిన విషయాలనైతే గోరంతలు కొండంతలుగా చెప్పుకొని, ఎన్నికల్లో కూడా లబ్ధి పొందే కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి చైనా ప్రస్తావన వస్తే చాలు నోరు మూత పడుతుంది.
ఈ ఆరోపణలను, విమర్శలను గుడ్డిగా తోసిపుచ్చాలని అనటం లేదు. ఈ ఆరోపణలు, విమర్శల్లోని వివేకాన్ని విశ్లేషించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం తెలంగాణ సమాజం ముందుంది. ఎందుకంటే ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఈ విమర్�
తాను చేపట్టని ప్రాజెక్టులకు, పథకాలకు ప్రారంభోత్సవాలు చేసి వాటిని తన ఘనతలుగా చెప్పుకోవడం ప్రధాని మోదీకి అలవాటుగా మారింది. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఆయన ఆ పనే చేస్తున్నారు.
ఏడుపును మాత్రమే ఇష్టపడే మానసిక దౌర్భాగ్యులు మన మధ్యే ఉంటారు. పచ్చని బతుకులు నచ్చని నైజాన్ని మోస్తూనే ఉంటారు. గెలికి చూడటం తప్ప, గెలిపించే గుణం జన్మలో అలవడనివారికి అరుపులే అలవాటు.
శామీర్పేట, కీసర, జవహర్నగర్, ఘట్కేసర్ బోడుప్పల్, నవంబర్ 23: మంత్రి మల్లారెడ్డి ఇంటితో పాటు వారి కుటుంబసభ్యుల ఇండ్లపై ఐటీ దాడులను నిరసిస్తూ బుధవారం నియోజకవర్గ వ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులు ఆందోళన చే�
బీజేపీయేతర రాష్ర్టాల ప్రభుత్వాలను తనదారికి తెచ్చుకొనేందుకు ఈడీ, సీబీఐ, ఐటీలను ఉసిగొల్పుతున్న మోదీ సర్కారు.. అది కుదరని చోట ప్రాంతీయ పార్టీల అధినేతల కుటుంబాల్లో చిచ్చుపెడుతున్నది.