తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించిన టీఆర్ఎస్ (TRS) ఇప్పుడు దేశ రాజకీయాల ఆవశ్యకత కోసం బీఆర్ఎస్గా (BRS) మారింది మండలి చైర్మన్గా గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న చట
తెలంగాణ సాధించిన విజయాలు కేంద్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా? తెలంగాణ పంచాయతీలు సాధిస్తున్న అవార్డులు, తలసరి ఆదాయం 166 శాతం పెరగడం మా సమర్థతకు నిదర్శనం కాదా? అని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ప్�
రాష్ర్టానికి నిధుల విషయంలో అబద్ధాలు వల్లెవేసిన కేంద్ర మంత్రి అమిత్ షా వెంటనే తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ డిమాం డ్ చేశారు. చ
ఆ మధ్య తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు అంటూ ఢిల్లీలో ఓ కార్యక్రమం పెట్టి తెలంగాణ విముక్తి కోసం అల్లూరి సీతారామరాజు రాంజీగోండు, కొమురం భీంతో కలిసి పోరాడారని ప్రవచిస్తే విస్తుపోవడం ప్రజల వంతైంది. ఆయన ప్రసంగ
కేంద్రంలో తొమ్మిదేండ్లుగా అధికారంలో ఉన్నారు. ఈ కాలవ్యవధిలో తెలంగాణకు ఏం చేశామో చెప్పుకోవచ్చు. ఏమేం ప్రాజెక్టులు ఇచ్చామో, తెచ్చామో చెప్పవచ్చు. లేదా తమకు ఓటేస్తే వచ్చే అయిదేండ్లలో ఏం చేస్తారో, ఏమిస్తారో క
Vinod Kumar | హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాబహిరంగ క్షమాపణ చెప్పాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. చేవెళ్ల సభ సాక్షిగా అమిత్ షా అసత�
Jagadish Reddy | యాదాద్రి భువనగిరి : తెలంగాణ ప్రజల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజలను విభజించే కుట్రలకు బీజేపీ తెరలేపిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు. మెజారిటీ ప్రజలను బీజేపీ రెచ్చ�
MP Asaduddin Owaisi | హైదరాబాద్ : కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో మతాన్ని ఆధారంగా చేసుకుని ముస్లింలు రిజర్వేషన్లు పొందడం ల�
ప్రజల మధ్య చిచ్చుపెట్టి విభజన తీసుకొచ్చి రాజకీయ ప్రయోజనం పొందాలని బీజేపీ (BJP) చూస్తున్నదని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. భారతదేశాన్ని నడుపుతున్నది ప్రధాని మోదీ (PM Modi), అమిత్ షాలు (Amit Shah) కాదని, ఒకరిద�
కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit shah) చేవెళ్ల సభలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar) ఫైరయ్యారు. పగటి వేషగాళ్ల మాటలు తెలంగాణ (Telangana) ప్రజలు నమ్మరని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రజల మనిషి అని
Amit Shah |పదేపదే తెలంగాణకు వస్తున్న కేంద్రమంత్రి అమిత్షా.. రాష్ర్టానికి ఏం ఇస్తారో, ఏం చేస్తారో చెప్పకుండా మరోమారు చేవెళ్ల విజయ్ సంకల్ప సభలో చేసిన ఊకదంపుడు ప్రసంగంతో ప్రజలు విసుగుచెందారు.
Amit Shah | వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కూడా అమిత్షా భ్రాంతిని వ్యక్తం చేశారు. ‘ప్రధాని కావాలని సీఎం కేసీఆర్ అనుకుంటున్నారు. కానీ కేంద్రంలో పీఎం సీటు ఖాళీగా లేదు’ అని అమిత్ షా వ్�
Minister KTR | తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటనపై సెటైర్లు వేశారు. పునాది వేసినందుకు హెచ్ఎం అమిత్ షా జీకి ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్.. రాష్ట్రానికి కేం
Mamata Banerjee | కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫోన్ కాల్ చేసి మాట్లాడినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) జాతీయ పార్టీ హోదా కోల్పోవడ�