ఎమ్మెల్యేలకు ఇచ్చేందుకు ఒప్పుకొన్న సొమ్ములో 50% హైదరాబాద్లో, మిగతా 50 శాతం ఢిల్లీకి వెళ్లిన తర్వాత ఇస్తామని రామచంద్ర భారతి చెప్పారు. అయితే ముందుగా 50% ఇవ్వడంపై సంతోష్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని తెలిపా
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ నేత బీఎల్ సంతోష్, హోంశాఖ మంత్రి అమిత్షాపై కేసులు నమోదుచేసి అరెస్టు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యే ఆతిషి డిమాండ్ చేశారు.
Manish Sisodia | ఆపరేషన్ ‘కమలం’ పేరుతో భారతీయ జనతా పార్టీ డర్టీ గేమ్ ఆడుతోందని ఢిల్లీ హోంశాఖ మంత్రి మనీశ్ సిసోడియా విమర్శించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సిస�
ఎమ్మెల్యేల కొనుగోళ్ల కుట్రపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో ప్రమాణం చేయించగలరా? అని విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. ప్రమాణం చేయాలని బండి సంజయ్ను ఎవరడిగారని, ఆయన ఎ�
మునుగోడు ఉపఎన్నిక సమీపిస్తున్న తరుణంలో బీజేపీ దాదాపు చేతులెత్తేసే పరిస్థి తి కనిపిస్తున్నది. దీంతో ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా క్షేత్రం నుంచి జారుకుంటున్నారు. జాతీయస్థాయి నేతలు మొదలు గల్లీస్థాయి నాయక�
సామాజిక మాధ్యమాల్లో బీజేపీ ఫేక్ న్యూస్ను ప్రచారం చేస్తున్నదా? అంటే అవునంటున్నాయి తాజా అధ్యయనాలు. రాజకీయ పబ్బం గడుపుకోవటానికి కమలం పార్టీ ఇలాంటి చర్యలకు దిగుతున్నదని చెప్తున్నాయి.
ఆయా రాష్ర్టాల్లో ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించి, ప్రభుత్వాలను పడగొట్టేందుకు బీజేపీలో ఏకంగా ఒక బృందమే ఉన్నట్టు తెలుస్తున్నది.
బీజేపీ పాలిత రాష్ట్రమైన హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ సుమారు 8 నిమిషాలపాటు మాట్లాడారు. అయితే ఆయనకు కేటాయించిన ఐదు నిమిషాల సమయం ముగియడంతో అమిత్ షా అసహనం వ్యక్తం చేశారు.
Vemula | ప్రధాని నరేంద్ర మోడీని ఎదిరించే దమ్ము ముఖ్యమంత్రి కేసీఆర్కు మాత్రమే ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మండలం డి నాగారం గ్రామంలో స్థానిక టీఆర్ఎస్ నేత
1996 నుంచి 1998 మధ్యన రెండు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు పడిపోయిన తరువాత, లోక్సభ రద్దయి, మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ అన్ని పార్టీల కంటే అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది.
ఈ చిత్రంలో శ్వేత వస్ర్తాలు ధరించి వినయంగా నిల్చొన్న వ్యక్తులు ఎవరో తెలుసా.. గ్వాలియర్ రాజవంశీకులు జ్యోతిరాదిత్య సింధియా, ఆయన సోదరుడు.. పక్కనే సింహాసనంపై కూర్చొన్న వ్యక్తి కేంద్ర హోం మంత్రి అమిత్షా.
ఉన్నత విద్యాసంస్థల్లో హిందీని బోధన భాషగా చేయటంపై కేంద్రప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది. దేశంలో తొలిసారి మధ్యప్రదేశ్లో ఎంబీబీఎస్ పాఠ్యపుస్తకాలను హిందీలో ముద్రించారు. వీటిని కేంద్ర హోంమంత్రి అమ
జేపీ వారసత్వంపై వ్యాఖ్యానించేంత వయస్సు లేదా అనుభవం అమిత్ షాకు లేదని నితీశ్ కుమార్ అన్నారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న 2002లో మాత్రమే అమిత్ షా ఉనికిలోకి వచ్చారని తెలిపారు.