మోదీకి, బీజేపీకి సీరియస్ సమస్యలు కామెడీగా కనిపిస్తున్నాయి. ఇంటింటికి మంచినీటి సరఫరా వారికి ఓ నవ్వులాట అయిపోయింది. తాజాగా అమిత్షా ట్విట్టర్లో షేర్ చేసిన వీడియో చూస్తే మాత్రం నవ్వాలో ఏడ్వాలో తెలియని �
‘అమిత్ షా, రాజగోపాల్రెడ్డి ప్లాన్ చేసి తెలంగాణలో చిచ్చు పెట్టేందుకే మునుగోడు ఎన్నిక తెచ్చిండ్రు. అక్కెరలేని ఎన్నిక తెచ్చిన బీజేపీకి మునుగోడు ప్రజలు తగిన గుణపాఠం చెప్పిన్రు. బానిస పనులతో తెలంగాణ ఆత్�
మునుగోడులో బీజేపీ ఓటమి ము మ్మాటికీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓటమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తేవాలని అమిత్షా 2017 నుంచి విశ్వ ప్రయత్నా లు చేస్తున్నారు
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సీఎం కేసీఆర్ బయటపెట్టిన వీడియోల ఆధారంగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బీఎల్ సం�
అనేక రాష్ర్టాల్లో బీజేపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది. ప్రభుత్వాలను కూలగొట్టింది. దొడ్డిదారిన పీఠాలను కైవసం చేసుకొన్నది. తెలంగాణలో కూడా 30 నుంచి 40 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమకు అందుబాటులో ఉన్నారని బ�
kunamneni sambashivarao | తెలంగాణలో నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన వ్యవహరంలో సీఎం కేసీఆర్ బయట పెట్టిన వీడియోల ఆధారంగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా, బీజేపీ జాతీయ
ఎమ్మెల్యేలకు ఇచ్చేందుకు ఒప్పుకొన్న సొమ్ములో 50% హైదరాబాద్లో, మిగతా 50 శాతం ఢిల్లీకి వెళ్లిన తర్వాత ఇస్తామని రామచంద్ర భారతి చెప్పారు. అయితే ముందుగా 50% ఇవ్వడంపై సంతోష్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని తెలిపా
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ నేత బీఎల్ సంతోష్, హోంశాఖ మంత్రి అమిత్షాపై కేసులు నమోదుచేసి అరెస్టు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యే ఆతిషి డిమాండ్ చేశారు.
Manish Sisodia | ఆపరేషన్ ‘కమలం’ పేరుతో భారతీయ జనతా పార్టీ డర్టీ గేమ్ ఆడుతోందని ఢిల్లీ హోంశాఖ మంత్రి మనీశ్ సిసోడియా విమర్శించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సిస�
ఎమ్మెల్యేల కొనుగోళ్ల కుట్రపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో ప్రమాణం చేయించగలరా? అని విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. ప్రమాణం చేయాలని బండి సంజయ్ను ఎవరడిగారని, ఆయన ఎ�
మునుగోడు ఉపఎన్నిక సమీపిస్తున్న తరుణంలో బీజేపీ దాదాపు చేతులెత్తేసే పరిస్థి తి కనిపిస్తున్నది. దీంతో ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా క్షేత్రం నుంచి జారుకుంటున్నారు. జాతీయస్థాయి నేతలు మొదలు గల్లీస్థాయి నాయక�