ప్రధానిమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వంద సార్లు కర్ణాటకలో పర్యటించి ప్రచారం చేసినా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పరాభవం తప్పదు. మళ్లీ రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోలేద’ని జేడీఎస్ అగ్రనేత, మా�
Ram Temple in Ayodhya యోధ్యలో రామ జన్మభూమి వద్ద నూతనంగా రామ మందిరాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే 2024, జనవరి ఒకటో తేదీన ఆ రామ మందిరాన్ని ఆవిష్కరించనున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపా�
Amit Shah | కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రయాణిస్తున్న విమానం గువాహటిలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. బుధవారం రాత్రి న్యూఢిల్లీ నుంచి త్రిపురలోని అగర్తలకు ప్రత్యేక విమానంలో అమిత్ షా
DK Shivakumar | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు మరో నాలుగు నెలల సమయం మాత్రమే ఉండటంతో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు విమర్శలు, ప్రతి విమర్శలకు పదనుపెట్టాయి. కర్ణాటక అసెంబ్లీ
Kumaraswamy | కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతున్నది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాపై మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామిపై మండిపడ్డారు. అంతటితో
Heraben | ప్రధాని మోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, రాజ్యసభలో విపక్షనేత, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖ�
కేంద్ర ప్రభుత్వంలో అధికారం కొనసాగిస్తున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ఓర్వలేక సీబీఐ,ఈడీ.ఐటీ దాడులతో రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నదని ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్, తెలంగాణ అంబేద్కర్ యువజన స
రాజకీయ నాయకులకు సెంటిమెంట్లు ఎక్కువ! నామినేషన్ నుంచి ప్రమాణ స్వీకారం వరకు అన్నింటికీ ముహుర్తాలను చూసుకొని ఫాలో అవుతుంటారు. అయితే కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీ ఫిరాయింపులోనూ ఈ సెంటిమెంట్ ఫాలో అవుతారన�
పాకిస్థాన్కు సంబంధించిన విషయాలనైతే గోరంతలు కొండంతలుగా చెప్పుకొని, ఎన్నికల్లో కూడా లబ్ధి పొందే కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి చైనా ప్రస్తావన వస్తే చాలు నోరు మూత పడుతుంది.
ఈ ఆరోపణలను, విమర్శలను గుడ్డిగా తోసిపుచ్చాలని అనటం లేదు. ఈ ఆరోపణలు, విమర్శల్లోని వివేకాన్ని విశ్లేషించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం తెలంగాణ సమాజం ముందుంది. ఎందుకంటే ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఈ విమర్�