తాను చేపట్టని ప్రాజెక్టులకు, పథకాలకు ప్రారంభోత్సవాలు చేసి వాటిని తన ఘనతలుగా చెప్పుకోవడం ప్రధాని మోదీకి అలవాటుగా మారింది. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఆయన ఆ పనే చేస్తున్నారు.
ఏడుపును మాత్రమే ఇష్టపడే మానసిక దౌర్భాగ్యులు మన మధ్యే ఉంటారు. పచ్చని బతుకులు నచ్చని నైజాన్ని మోస్తూనే ఉంటారు. గెలికి చూడటం తప్ప, గెలిపించే గుణం జన్మలో అలవడనివారికి అరుపులే అలవాటు.
శామీర్పేట, కీసర, జవహర్నగర్, ఘట్కేసర్ బోడుప్పల్, నవంబర్ 23: మంత్రి మల్లారెడ్డి ఇంటితో పాటు వారి కుటుంబసభ్యుల ఇండ్లపై ఐటీ దాడులను నిరసిస్తూ బుధవారం నియోజకవర్గ వ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులు ఆందోళన చే�
బీజేపీయేతర రాష్ర్టాల ప్రభుత్వాలను తనదారికి తెచ్చుకొనేందుకు ఈడీ, సీబీఐ, ఐటీలను ఉసిగొల్పుతున్న మోదీ సర్కారు.. అది కుదరని చోట ప్రాంతీయ పార్టీల అధినేతల కుటుంబాల్లో చిచ్చుపెడుతున్నది.
మోదీకి, బీజేపీకి సీరియస్ సమస్యలు కామెడీగా కనిపిస్తున్నాయి. ఇంటింటికి మంచినీటి సరఫరా వారికి ఓ నవ్వులాట అయిపోయింది. తాజాగా అమిత్షా ట్విట్టర్లో షేర్ చేసిన వీడియో చూస్తే మాత్రం నవ్వాలో ఏడ్వాలో తెలియని �
‘అమిత్ షా, రాజగోపాల్రెడ్డి ప్లాన్ చేసి తెలంగాణలో చిచ్చు పెట్టేందుకే మునుగోడు ఎన్నిక తెచ్చిండ్రు. అక్కెరలేని ఎన్నిక తెచ్చిన బీజేపీకి మునుగోడు ప్రజలు తగిన గుణపాఠం చెప్పిన్రు. బానిస పనులతో తెలంగాణ ఆత్�
మునుగోడులో బీజేపీ ఓటమి ము మ్మాటికీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓటమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తేవాలని అమిత్షా 2017 నుంచి విశ్వ ప్రయత్నా లు చేస్తున్నారు
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సీఎం కేసీఆర్ బయటపెట్టిన వీడియోల ఆధారంగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బీఎల్ సం�
అనేక రాష్ర్టాల్లో బీజేపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది. ప్రభుత్వాలను కూలగొట్టింది. దొడ్డిదారిన పీఠాలను కైవసం చేసుకొన్నది. తెలంగాణలో కూడా 30 నుంచి 40 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమకు అందుబాటులో ఉన్నారని బ�
kunamneni sambashivarao | తెలంగాణలో నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన వ్యవహరంలో సీఎం కేసీఆర్ బయట పెట్టిన వీడియోల ఆధారంగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా, బీజేపీ జాతీయ