Vinod Kumar | హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాబహిరంగ క్షమాపణ చెప్పాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. చేవెళ్ల సభ సాక్షిగా అమిత్ షా అసత�
Jagadish Reddy | యాదాద్రి భువనగిరి : తెలంగాణ ప్రజల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజలను విభజించే కుట్రలకు బీజేపీ తెరలేపిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు. మెజారిటీ ప్రజలను బీజేపీ రెచ్చ�
MP Asaduddin Owaisi | హైదరాబాద్ : కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో మతాన్ని ఆధారంగా చేసుకుని ముస్లింలు రిజర్వేషన్లు పొందడం ల�
ప్రజల మధ్య చిచ్చుపెట్టి విభజన తీసుకొచ్చి రాజకీయ ప్రయోజనం పొందాలని బీజేపీ (BJP) చూస్తున్నదని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. భారతదేశాన్ని నడుపుతున్నది ప్రధాని మోదీ (PM Modi), అమిత్ షాలు (Amit Shah) కాదని, ఒకరిద�
కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit shah) చేవెళ్ల సభలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar) ఫైరయ్యారు. పగటి వేషగాళ్ల మాటలు తెలంగాణ (Telangana) ప్రజలు నమ్మరని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రజల మనిషి అని
Amit Shah |పదేపదే తెలంగాణకు వస్తున్న కేంద్రమంత్రి అమిత్షా.. రాష్ర్టానికి ఏం ఇస్తారో, ఏం చేస్తారో చెప్పకుండా మరోమారు చేవెళ్ల విజయ్ సంకల్ప సభలో చేసిన ఊకదంపుడు ప్రసంగంతో ప్రజలు విసుగుచెందారు.
Amit Shah | వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కూడా అమిత్షా భ్రాంతిని వ్యక్తం చేశారు. ‘ప్రధాని కావాలని సీఎం కేసీఆర్ అనుకుంటున్నారు. కానీ కేంద్రంలో పీఎం సీటు ఖాళీగా లేదు’ అని అమిత్ షా వ్�
Minister KTR | తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటనపై సెటైర్లు వేశారు. పునాది వేసినందుకు హెచ్ఎం అమిత్ షా జీకి ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్.. రాష్ట్రానికి కేం
Mamata Banerjee | కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫోన్ కాల్ చేసి మాట్లాడినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) జాతీయ పార్టీ హోదా కోల్పోవడ�
వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో మాకు 35 ఎంపీ సీట్లు ఇవ్వండి. 2025లోగా రాష్ట్రంలోని టీఎంసీ ప్రభుత్వం కూలిపోతుంది’ అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్షా ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర సీ�
మహారాష్ట్రలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్న నవీ ముంబై సభలో వడదెబ్బతో మరణించిన వారి సంఖ్య 12కి చేరింది. చికిత్స పొందుతూ సోమవారం మరో 55 ఏండ్ల వ్యక్తి మరణించాడని అధికారులు తెలిపారు.
తెలంగాణ దెబ్బకు కేంద్రం దిగొచ్చింది. భిన్న భాష లు, భిన్న సంప్రదాయాలున్న దేశంలో ఫెడరల్ స్ఫూ ర్తి పరిఢవిల్లాలని మంత్రి కేటీఆర్ చేసిన కృషికి ఫలి తం దకింది.
Minister KTR: ఇంగ్లీష్, హిందీ భాషల్లోనే కాదు.. ఇక నుంచి తెలుగు భాషలోనూ సీఏపీఎఫ్ కానిస్టేబుల్ పరీక్షను రాయవచ్చు. ఇటీవల మంత్రి కేటీఆర్ చేసిన డిమాండ్కు కేంద్రం దిగివచ్చింది. మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో ఆ ఉద
Amit Shah | వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించడం ద్వారా బెంగాల్లో మమతా బెనర్జీకి చోటు లేకుండా చేద్దామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ‘లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి పట్టం