KTR | హైదరాబాద్ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Amit Shah )కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) ట్వీట్ చేశారు. సీఆర్పీఎఫ్( CRPF ) ఉద్యోగ పరీక్షలను ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కోరారు. ఈ పరీక్షల�
అవినీతి లేని పాలన అంటూ గొప్పలకు పోయే బీజేపీ నాయకులు ఆచరణలో చేసేవన్నీ అధర్మాలే. ఈ విషయం అనేక సందర్భాల్లో తేటతెల్లమైంది. దేశ ప్రధాని మొదలుకొని ఇక్కడి బండి సంజయ్ వరకు మాట్లాడితే ధర్మం కోసం అని చెప్పడం పరిప�
బీజేపీ పాలనలో మత ఘర్షణలు జరగలేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఎంపీ కపిల్ సిబల్ విమర్శలు గుప్పించారు. కేంద్రం, పలు రాష్ర్టాల్లో బీజేపీ పాలనలో చోటుచేసుకున్న ఘర్షణలను ఉదహరించారు. షా వ్యా�
‘నువ్వు యూత్ ఏంట్రా?’ అని కమెడియన్ సునీ ల్ను ఉద్దేశించి అన్న డైలాగ్ ఒకటి అప్పట్లో చాలా పాఫులరైంది. సీనియర్ సిటిజన్ వయసున్న నేతలు కూడా ఆ రోజుల్లో యువజన కాంగ్రెస్ నేతలుగా చెలామణి అయ్యేవారు. వారిని ఉ�
బీజేపీ పాలిత రాష్ర్టాలు డబుల్ ఇంజిన్ రాష్ర్టాలు కావని, అవి ట్రబుల్ ఇంజిన్ రాష్ర్టాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి విమర్శించారు. బడి ము ఖం చూడని పిల్లలు అత్యధికంగా ఉన్న రాష్ర్టాల జ�
హైదరాబాద్లోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ (ఎన్ఐఎస్ఏ)లో ఆదివారం నిర్వహించిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) రైజింగ్ డే పరేడ్కు
కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో హైదరాబాద్లో వెలిసిన పోస్టర్లు, హోర్డింగ్లు (Posters, Hordings) కలకలం సృష్టించాయి. వాషింగ్ పౌడర్ నిర్మా (Washing powder Nirma).. వెల్కమ్ (welcome) టు అమిత్ షా (Amit shah) అంటూ.. గుర్తుతెలియని వ్యక్�
హైదరాబాద్లోని హకీంపేట నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ (NISA)లో సీఐఎస్ఎఫ్ (CISF) 54వ రైజింగ్ డే పరేడ్ (Raising Day Parade) ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit shah) హాజరయ్యార�
Nagaland CM Oath | నాగాలాండ్ (Nagaland) ముఖ్యమంత్రి (Chief Minister)గా నైఫియు రియో (Neiphiu Rio) ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అమిత్షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు.
హైదరాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (ఎన్పీఏ)లో ఈ నెల 11న 74వ బ్యాచ్ ఐపీఎస్ అధికారుల పాసింగ్ ఔట్ పరేడ్ నిర్వహించనున్నట్టు అకాడమీ డైరెక్టర్ ఏఎస్ రాజన్ తెలిపారు.
Adhir Ranjan Chowdhury | దేశంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి సంస్థ అయిన అమూల్ డెయిరీ (గుజరాత్) లీటర్ పాల ధర రూ.3 చొప్పున పెంచడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. పాల ధరలు పెంచుతూ పోతే భారం పడేది దేశంలోని సామాన్య ప్ర