తెలంగాణ దెబ్బకు కేంద్రం దిగొచ్చింది. భిన్న భాష లు, భిన్న సంప్రదాయాలున్న దేశంలో ఫెడరల్ స్ఫూ ర్తి పరిఢవిల్లాలని మంత్రి కేటీఆర్ చేసిన కృషికి ఫలి తం దకింది.
Minister KTR: ఇంగ్లీష్, హిందీ భాషల్లోనే కాదు.. ఇక నుంచి తెలుగు భాషలోనూ సీఏపీఎఫ్ కానిస్టేబుల్ పరీక్షను రాయవచ్చు. ఇటీవల మంత్రి కేటీఆర్ చేసిన డిమాండ్కు కేంద్రం దిగివచ్చింది. మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో ఆ ఉద
Amit Shah | వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించడం ద్వారా బెంగాల్లో మమతా బెనర్జీకి చోటు లేకుండా చేద్దామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ‘లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి పట్టం
రాష్ట్రాల్లోని పాల సహకార సంఘాలను నియంత్రించడానికి కేంద్రంలోని బీజేపీ సర్కారు చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా ప్రతిఘటిస్తామని కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేశ్ బుధవారం తెలిపారు. ఒకవేళ కమలం పార్టీ ‘ఒక దేశ�
ప్రజలను మోసగించడంలో బీజేపీ నాయకులు పీహెచ్డీ పట్టా పొందారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో జై జవాన్ నగర్కు చెందిన 40 యువకులు ఎమ్మెల్యే సమక్షంలో బుధవారం
Amit Shah: అరుణాల్ప్రదేశ్లో అమిత్ షా పర్యటించడాన్ని చైనా వ్యతిరేకించింది. తమ భౌగోళిక సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమే అవుతుందని చైనా పేర్కొన్నది. ఇటీవల అరుణాచల్లోని 11 ప్రదేశాలకు చైనా తమ పేర్
సీఆర్పీఎఫ్ రిక్రూట్మెంట్ పరీక్షను తమిళం సహా ప్రాంతీయ భాషల్లో నిర్వహించకపోవడంపై తమిళనాడు సీఎం స్టాలిన్ నిరసన వ్యక్తం చేశారు. ఈ పరీక్షను కేవలం ఇంగ్లిష్, హిందీ భాషల్లో నిర్వహించడం ఏకపక్షంగా ఉందని, ఇ�
MK Stalin | 100 మార్కులలో 25 మార్కులు ‘హిందీ ప్రాథమిక అవగాహన’ కోసం కేటాయించడం హిందీ మాట్లాడే అభ్యర్థులకు మాత్రమే ప్రయోజనం చేకూరుస్తుందని సీఎం స్టాలిన్ విమర్శించారు. మొత్తంగా చూస్తే సీఆర్పీఎఫ్ నోటిఫికేషన్ తమిళ
మోదీ.. బీజేపీలో కుటుంబ పాలన కనిపించడం లేదా? అమిత్షా కుమారుడు ఏం చేస్తున్నారో మీకు తెలియదా? కేంద్ర మం త్రుల పిల్లలు బాధ్యతల్లో ఉన్నారని తెలియ దా?’ అని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్�
KTR | హైదరాబాద్ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Amit Shah )కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) ట్వీట్ చేశారు. సీఆర్పీఎఫ్( CRPF ) ఉద్యోగ పరీక్షలను ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కోరారు. ఈ పరీక్షల�
అవినీతి లేని పాలన అంటూ గొప్పలకు పోయే బీజేపీ నాయకులు ఆచరణలో చేసేవన్నీ అధర్మాలే. ఈ విషయం అనేక సందర్భాల్లో తేటతెల్లమైంది. దేశ ప్రధాని మొదలుకొని ఇక్కడి బండి సంజయ్ వరకు మాట్లాడితే ధర్మం కోసం అని చెప్పడం పరిప�
బీజేపీ పాలనలో మత ఘర్షణలు జరగలేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఎంపీ కపిల్ సిబల్ విమర్శలు గుప్పించారు. కేంద్రం, పలు రాష్ర్టాల్లో బీజేపీ పాలనలో చోటుచేసుకున్న ఘర్షణలను ఉదహరించారు. షా వ్యా�
‘నువ్వు యూత్ ఏంట్రా?’ అని కమెడియన్ సునీ ల్ను ఉద్దేశించి అన్న డైలాగ్ ఒకటి అప్పట్లో చాలా పాఫులరైంది. సీనియర్ సిటిజన్ వయసున్న నేతలు కూడా ఆ రోజుల్లో యువజన కాంగ్రెస్ నేతలుగా చెలామణి అయ్యేవారు. వారిని ఉ�