కేంద్ర హోంమంత్రి అమిత్ షాను విమర్శిస్తూ పత్రికలో వ్యాసం రాస్తావా? అంటూ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్, సీపీఎం రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిట్టస్కు సమన్లు జారీచేశారు. తన ముందు వెంటనే హాజరుకావాలని సదరు
భారతీయ జనతా పార్టీ తీరు నవ్విపోదురు గాక నాకేంటి అన్న తీరును తలపిస్తోంది. రాష్ట్ర పర్యనటకు వచ్చే కేంద్ర ప్రభుత్వంలోని పెద్దల్లో ప్రధాని నుంచి కేంద్ర సహాయ మంత్రుల దాకా ఉట్టి చేతులతో ఊపుకుంటూ పోవుడే తప్ప ప
ప్రధాన కమ్యూనిస్టు పార్టీలు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ వెంటే ఉంటాయని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. సీట్ల సర్దుబాటుపై ఇంకా నిర్దిష్టంగా నిర్ణయాలు జరగనప్పటికీ బీఆ
ఓట్ల కోసం కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నడ్డా చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు కన్నడనాట విపక్షాలకు అస్ర్తాలుగా మారాయి. మోదీ చల్లని చూపులు రాష్ట్రంపై పడేందుకు బీజేపీ అభ్యర్థులకే ఓటేయాలని నడ్�
Amit Shah | బీజేపీ (BJP) నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా (Amit Shah).. కాంగ్రెస్ (Congress) పార్టీపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. షా వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయనపై పోలీసులకు ఫిర్యా�
ఈటల వట్టి మాటల మనిషేనని మరోసారి నిరూపితమైనదని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. ఇతర పార్టీల్లోని సీనియర్లను బీజేపీలోకి తీసుకొస్తారని నమ్మి ఏడాది క్రితం చేరికల కమిటీ బాధ్యతలను ఆయనకు అప్పగించింది అధ�
దక్షిణాదిలో హ్యాట్రిక్ సాధించిన ముఖ్యమంత్రిగా తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్రావు రికార్డు సాధించడం పక్కా అని, ఈ ఏడాది జరగబోయే ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ గెలవడం ఖాయమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,
రాజ్యాంగం పౌరులకు సమాన హోదా, హకు కల్పించిందని, దాన్ని బీజేపీ కాలరాస్తున్నదని సీఎల్పీ నేత భట్టి విక్రమార ఆరోపించారు. సమాజంలో వైషమ్యాలు తీసుకొచ్చి అల్లకల్లోలం సృష్టించైనా అధికారంలోకి రావాలని బీజేపీ చూస్
బీజేపీ రోజురోజుకూ తన నిజస్వరూపాన్ని చాటుకుంటున్నది. అది చేవెళ్ల సభతో మరింతగా బహిర్గతమైంది. కేంద్రమంత్రి అమిత్ షా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తాము ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామన్న విషయాన్ని
2024 లోక్సభ ఎన్నికల్లో అధికార పార్టీ(బీజేపీ) గెలిచే అవకాశాలు తక్కువని జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అభిప్రాయపడ్డారు. ‘ప్రస్తుత పరిస్థితులు బీజేపీకి ప్రతికూలంగా ఉన్నాయి.’ అని మాలిక్ అన్�
ర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై కమలనాథుల్లో ఆందోళన కనపడుతున్నది. కుటుంబ పాలన , అవినీతికి వ్యతిరేకమని, ఇతర పార్టీలు వాటికి పుట్టిళ్లని ప్రచారం చేసుకుంటున్న బీజేపీ నేతలు, ప్రస్తుత ఎన్నికల్లో దానిపై మ�
CLP Leader Bhatti | భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ సమాజంలో వైషమ్యాలు సృష్టించి అధికారంలోకి రావాలని బీజేపీ కుటిల యత్నాలు చేస్తుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(CLP Leader) ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించిన టీఆర్ఎస్ (TRS) ఇప్పుడు దేశ రాజకీయాల ఆవశ్యకత కోసం బీఆర్ఎస్గా (BRS) మారింది మండలి చైర్మన్గా గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న చట
తెలంగాణ సాధించిన విజయాలు కేంద్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా? తెలంగాణ పంచాయతీలు సాధిస్తున్న అవార్డులు, తలసరి ఆదాయం 166 శాతం పెరగడం మా సమర్థతకు నిదర్శనం కాదా? అని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ప్�