ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని వాడుకుంటుందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మ�
పదుల సంఖ్యలో మరణాలు, వందల సంఖ్యలో గృహదహనాలు, ప్రార్థన మందిరాల ఆహుతి తర్వాత మణిపూర్ కొద్దిగా సద్దుమణిగినట్లు కనిపించింది. కానీ, అది నివురుగప్పిన నిప్పేనని మూడు వారాల్లోనే తేలిపోయింది. మరోసారి రాష్ట్రం మ
ప్రజాస్వామ్య చరిత్రలో మునుపెన్నడూ చూడని చీకటి రోజులను దేశ ప్రజలు చూస్తున్నారు. అచ్ఛే దిన్ తెస్తామంటూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ప్రజలకు సచ్చే దినాలను చూపిస్తున్నది. ప్రజాసంక్షేమం అటుంచితే..
తమిళనాడులో అమూల్ పాల సేకరణపై అభ్యంతరం తెలుపుతూ ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. తమిళనాడు రాష్ట్ర సొంత బ్రాండ్ అయిన ఆవిన్ సహకార సంఘం పరిధిలో అమూల్ పాలను సేకరి
దేశంలోని బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కావాల్సిన అవసరం ఉందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అన్నారు. సోమవారం రాత్రి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని డిపో గ్రౌండ్లో సీపీఐ ప్రజా చ�
రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) మధ్యే పోటీ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) అన్నారు. తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే విషయంమై ఈ నెల 18, 19 తేదీల్లో జరిగే జాతీయ సమావేశాల్లో చర్చించి న�
కర్ణాటక ఎన్నికల్లో అధికారంలో ఉన్న బీజేపీ చిత్తుగా ఓడింది. కమలం ఓటమిపై పలువురు అనేక కారణాలు వెల్లడిస్తున్నా, ప్రాథమికంగా ఓటర్లందరూ విద్వేషాన్ని రెచ్చగొట్టే పార్టీకి బుద్ధి చెప్పారన్నది సుస్పష్టం. మతం, �
Supreme Court | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రచార అంశంగా మారిన ముస్లిం రిజర్వేషన్ల రుద్దుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రిజర్వేషన్లను రద్దుచేయటాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచార�
ఎన్నికల క్షేత్రంలో విపక్షాలు లేవనెత్తే అంశాలను పక్కదారి పట్టించేందుకు, తమ వైఫల్యాల నుంచి జనం దృష్టి మళ్లించేందుకు మెజారిటీ ప్రజల్లో మతపరమైన భావోద్వేగానికి గురిచేసి విద్వేషాలను రెచ్చగొట్టడానికి బీజే�
కేంద్ర హోంమంత్రి అమిత్ షాను విమర్శిస్తూ పత్రికలో వ్యాసం రాస్తావా? అంటూ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్, సీపీఎం రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిట్టస్కు సమన్లు జారీచేశారు. తన ముందు వెంటనే హాజరుకావాలని సదరు
భారతీయ జనతా పార్టీ తీరు నవ్విపోదురు గాక నాకేంటి అన్న తీరును తలపిస్తోంది. రాష్ట్ర పర్యనటకు వచ్చే కేంద్ర ప్రభుత్వంలోని పెద్దల్లో ప్రధాని నుంచి కేంద్ర సహాయ మంత్రుల దాకా ఉట్టి చేతులతో ఊపుకుంటూ పోవుడే తప్ప ప
ప్రధాన కమ్యూనిస్టు పార్టీలు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ వెంటే ఉంటాయని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. సీట్ల సర్దుబాటుపై ఇంకా నిర్దిష్టంగా నిర్ణయాలు జరగనప్పటికీ బీఆ