బీజేపీ రోజురోజుకూ తన నిజస్వరూపాన్ని చాటుకుంటున్నది. అది చేవెళ్ల సభతో మరింతగా బహిర్గతమైంది. కేంద్రమంత్రి అమిత్ షా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తాము ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామన్న విషయాన్ని
2024 లోక్సభ ఎన్నికల్లో అధికార పార్టీ(బీజేపీ) గెలిచే అవకాశాలు తక్కువని జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అభిప్రాయపడ్డారు. ‘ప్రస్తుత పరిస్థితులు బీజేపీకి ప్రతికూలంగా ఉన్నాయి.’ అని మాలిక్ అన్�
ర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై కమలనాథుల్లో ఆందోళన కనపడుతున్నది. కుటుంబ పాలన , అవినీతికి వ్యతిరేకమని, ఇతర పార్టీలు వాటికి పుట్టిళ్లని ప్రచారం చేసుకుంటున్న బీజేపీ నేతలు, ప్రస్తుత ఎన్నికల్లో దానిపై మ�
CLP Leader Bhatti | భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ సమాజంలో వైషమ్యాలు సృష్టించి అధికారంలోకి రావాలని బీజేపీ కుటిల యత్నాలు చేస్తుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(CLP Leader) ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించిన టీఆర్ఎస్ (TRS) ఇప్పుడు దేశ రాజకీయాల ఆవశ్యకత కోసం బీఆర్ఎస్గా (BRS) మారింది మండలి చైర్మన్గా గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న చట
తెలంగాణ సాధించిన విజయాలు కేంద్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా? తెలంగాణ పంచాయతీలు సాధిస్తున్న అవార్డులు, తలసరి ఆదాయం 166 శాతం పెరగడం మా సమర్థతకు నిదర్శనం కాదా? అని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ప్�
రాష్ర్టానికి నిధుల విషయంలో అబద్ధాలు వల్లెవేసిన కేంద్ర మంత్రి అమిత్ షా వెంటనే తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ డిమాం డ్ చేశారు. చ
ఆ మధ్య తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు అంటూ ఢిల్లీలో ఓ కార్యక్రమం పెట్టి తెలంగాణ విముక్తి కోసం అల్లూరి సీతారామరాజు రాంజీగోండు, కొమురం భీంతో కలిసి పోరాడారని ప్రవచిస్తే విస్తుపోవడం ప్రజల వంతైంది. ఆయన ప్రసంగ
కేంద్రంలో తొమ్మిదేండ్లుగా అధికారంలో ఉన్నారు. ఈ కాలవ్యవధిలో తెలంగాణకు ఏం చేశామో చెప్పుకోవచ్చు. ఏమేం ప్రాజెక్టులు ఇచ్చామో, తెచ్చామో చెప్పవచ్చు. లేదా తమకు ఓటేస్తే వచ్చే అయిదేండ్లలో ఏం చేస్తారో, ఏమిస్తారో క
Vinod Kumar | హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాబహిరంగ క్షమాపణ చెప్పాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. చేవెళ్ల సభ సాక్షిగా అమిత్ షా అసత�
Jagadish Reddy | యాదాద్రి భువనగిరి : తెలంగాణ ప్రజల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజలను విభజించే కుట్రలకు బీజేపీ తెరలేపిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు. మెజారిటీ ప్రజలను బీజేపీ రెచ్చ�
MP Asaduddin Owaisi | హైదరాబాద్ : కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో మతాన్ని ఆధారంగా చేసుకుని ముస్లింలు రిజర్వేషన్లు పొందడం ల�
ప్రజల మధ్య చిచ్చుపెట్టి విభజన తీసుకొచ్చి రాజకీయ ప్రయోజనం పొందాలని బీజేపీ (BJP) చూస్తున్నదని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. భారతదేశాన్ని నడుపుతున్నది ప్రధాని మోదీ (PM Modi), అమిత్ షాలు (Amit Shah) కాదని, ఒకరిద�
కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit shah) చేవెళ్ల సభలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar) ఫైరయ్యారు. పగటి వేషగాళ్ల మాటలు తెలంగాణ (Telangana) ప్రజలు నమ్మరని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రజల మనిషి అని
Amit Shah |పదేపదే తెలంగాణకు వస్తున్న కేంద్రమంత్రి అమిత్షా.. రాష్ర్టానికి ఏం ఇస్తారో, ఏం చేస్తారో చెప్పకుండా మరోమారు చేవెళ్ల విజయ్ సంకల్ప సభలో చేసిన ఊకదంపుడు ప్రసంగంతో ప్రజలు విసుగుచెందారు.