దేశంలోని బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కావాల్సిన అవసరం ఉందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అన్నారు. సోమవారం రాత్రి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని డిపో గ్రౌండ్లో సీపీఐ ప్రజా చ�
రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) మధ్యే పోటీ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) అన్నారు. తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే విషయంమై ఈ నెల 18, 19 తేదీల్లో జరిగే జాతీయ సమావేశాల్లో చర్చించి న�
కర్ణాటక ఎన్నికల్లో అధికారంలో ఉన్న బీజేపీ చిత్తుగా ఓడింది. కమలం ఓటమిపై పలువురు అనేక కారణాలు వెల్లడిస్తున్నా, ప్రాథమికంగా ఓటర్లందరూ విద్వేషాన్ని రెచ్చగొట్టే పార్టీకి బుద్ధి చెప్పారన్నది సుస్పష్టం. మతం, �
Supreme Court | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రచార అంశంగా మారిన ముస్లిం రిజర్వేషన్ల రుద్దుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రిజర్వేషన్లను రద్దుచేయటాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచార�
ఎన్నికల క్షేత్రంలో విపక్షాలు లేవనెత్తే అంశాలను పక్కదారి పట్టించేందుకు, తమ వైఫల్యాల నుంచి జనం దృష్టి మళ్లించేందుకు మెజారిటీ ప్రజల్లో మతపరమైన భావోద్వేగానికి గురిచేసి విద్వేషాలను రెచ్చగొట్టడానికి బీజే�
కేంద్ర హోంమంత్రి అమిత్ షాను విమర్శిస్తూ పత్రికలో వ్యాసం రాస్తావా? అంటూ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్, సీపీఎం రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిట్టస్కు సమన్లు జారీచేశారు. తన ముందు వెంటనే హాజరుకావాలని సదరు
భారతీయ జనతా పార్టీ తీరు నవ్విపోదురు గాక నాకేంటి అన్న తీరును తలపిస్తోంది. రాష్ట్ర పర్యనటకు వచ్చే కేంద్ర ప్రభుత్వంలోని పెద్దల్లో ప్రధాని నుంచి కేంద్ర సహాయ మంత్రుల దాకా ఉట్టి చేతులతో ఊపుకుంటూ పోవుడే తప్ప ప
ప్రధాన కమ్యూనిస్టు పార్టీలు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ వెంటే ఉంటాయని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. సీట్ల సర్దుబాటుపై ఇంకా నిర్దిష్టంగా నిర్ణయాలు జరగనప్పటికీ బీఆ
ఓట్ల కోసం కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నడ్డా చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు కన్నడనాట విపక్షాలకు అస్ర్తాలుగా మారాయి. మోదీ చల్లని చూపులు రాష్ట్రంపై పడేందుకు బీజేపీ అభ్యర్థులకే ఓటేయాలని నడ్�
Amit Shah | బీజేపీ (BJP) నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా (Amit Shah).. కాంగ్రెస్ (Congress) పార్టీపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. షా వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయనపై పోలీసులకు ఫిర్యా�
ఈటల వట్టి మాటల మనిషేనని మరోసారి నిరూపితమైనదని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. ఇతర పార్టీల్లోని సీనియర్లను బీజేపీలోకి తీసుకొస్తారని నమ్మి ఏడాది క్రితం చేరికల కమిటీ బాధ్యతలను ఆయనకు అప్పగించింది అధ�
దక్షిణాదిలో హ్యాట్రిక్ సాధించిన ముఖ్యమంత్రిగా తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్రావు రికార్డు సాధించడం పక్కా అని, ఈ ఏడాది జరగబోయే ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ గెలవడం ఖాయమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,
రాజ్యాంగం పౌరులకు సమాన హోదా, హకు కల్పించిందని, దాన్ని బీజేపీ కాలరాస్తున్నదని సీఎల్పీ నేత భట్టి విక్రమార ఆరోపించారు. సమాజంలో వైషమ్యాలు తీసుకొచ్చి అల్లకల్లోలం సృష్టించైనా అధికారంలోకి రావాలని బీజేపీ చూస్