Asaduddin Owaisi | కేంద్ర ప్రభుత్వం చేస్తున్న రాజకీయాల వల్ల దేశానికి హాని కలుగుతుందని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ముస్లిం పట్ల వివక్ష చూపిస్తున్నారని ఓవైసీ ఆగ్�
అవిశ్వాస తీర్మానంపై రెండో రోజు చర్చ సందర్భంగా బుధవారం లోక్సభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. మణిపూర్ అంశంపై విపక్ష ఎంపీలు కేంద్ర ప్రభుత్వ తీరును దుయ్యబట్టాయి. ఓవైపు మణిపూర్ హింసతో �
ఢిల్లీ సర్వీసెస్ బిల్లును (Delhi services bill) కేంద్ర ప్రభుత్వం సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది. బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)తో పాటు, కాంగ్రెస్ తమ సభ్యులకు విప్ జారీ చే�
Is It Day Or Night? | దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూను కేంద్ర మంత్రి అమిత్ షా పొగడడంపై కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి (Adhir Ranjan Chowdhury) ఆశ్చర్యపోయారు. ‘ఇది పగలా? రాత్రా?’ (Is It Day Or Night?) అని సంశయం వ్యక్తం చేశారు.
Delhi services bill | ఢిల్లీ పరిపాలనను తమ కంట్రోల్ లోనే ఉంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు రాజధానిలో అధికారంలో ఉన్న కేజ్రీవాల్ ప్రభుత్వ సేవలపై నియంత్రణ విధిస్తూ కేంద్రం ఓ ఆర్డినెన్స్ �
Amit Shah | కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా రాష్ట్ర పర్యటన మరోసారి రద్దయింది. ఈ నెల 29న తలపెట్టిన హైదరాబాద్ పర్యటనను అమిత్షా అర్ధాంతరంగా రద్దు చేసుకున్నారు. ఈ ఏడాది అమిత్షా పర్యటన రద్దు కావడం ఇది నాలుగోసారి. తె�
Minister KTR | హింస, అల్లర్లతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) లో ఇటీవలే చోటు చేసుకున్న ఓ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి �
Telangana | రాష్ట్ర బీజేపీలో కొత్త టెన్షన్ మొదలైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా త్వరలో మరోసారి తెలంగాణకు రానున్నారు. ఇదే సమయంలో పలువురు నేతలు ఆ పార్టీని వీడేందుకు సిద్ధమైనట్టు తెలిసింది
అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేసుకొన్న ఒప్పందాన్ని బీజేపీ గౌరవించి ఉంటే.. ఇప్పుడు బీజేపీ కార్యకర్తలు ఇతర పార్టీలకు రెడ్కార్పెట్ పరిచే గతి పట్టేది కాదు కదా! అని శివసేన(యూబీటీ) అధ్యక్షుడు, మాజీ సీఎం ఉద్ధవ్ ఠ
Tamil Nadu governor R.N.Ravi | కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచన మేరకే మంత్రి బాలాజీని తొలగించే ఉత్తర్వులను తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి వెనక్కి తీసుకున్నారు. ఈ వివాదస్పద నిర్ణయానికి సంబంధించి సీఎం ఎంకే స్టాలిన్కు రాసిన
మణిపూర్లో హింసను అరికట్టలేకపోయారు? బీహార్కు ప్రత్యేక హోదా ఏమైంది?..అంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఉద్దేశించి పాట్నాలో పెద్ద ఎత్తున పోస్టర్లు వెలిశాయి. లఖింసరాయ్లో ఏర్పాటుచేసిన మెగా ర్యాలీలో పాల్�
బీజేపీకి ‘లీకుల’ వ్యవహరం కొత్త తలనొప్పిగా మారింది. కొంతకాలంగా బీజేపీ నుంచి రోజుకొక వార్త లీకు రూపంలో బయటికి వస్తున్నది. బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించి, కిషన్రెడ్డికి బాధ్యతలు అప్పగి�
KTR | న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బిజీగా పర్యటిస్తున్నారు. ఢిల్లీలో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హార్దిక్ సింగ్ పూరిని శనివారం మంత్రి
దాదాపు 50 రోజులుగా హింసాత్మక ఘటనలతో మణిపూర్ మండిపోతుంటే.. దేశ ప్రధానిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మోదీ మౌనం వహించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మణిపూర్ వాసుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకొని, వారిని రోడ్లప�