కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో(సీఏపీఎఫ్) సంక్షోభం నెలకొన్నది. పలు కారణాలతో వందలాది మంది సిబ్బంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. వేలాది మంది ఉద్యోగాలకు రాజీనామాలు చేసి బయటకు వెళ్లిపోతున్నారు.
Women's Reservation Bill | మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించగానే ‘35 ఏండ్ల నిరీక్షణకు శుభం కార్డు పడింది. ప్రజాస్వామ్యంలో భారత నవనారీ శకం మొదలైంది’ అని అందరూ సంబురపడిపోయారు.
Ajit Pawar | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajit Pawar) సంచలన వ్యాఖ్యలు చేవారు. తన మంత్రి పదవి రేపటికి ఉంటుందో లేదో చెప్పలేనని అన్నారు. అమిత్ షా ముంబై కార్యక్రమాలకు దూరంగా ఉన్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
JDS Joins BJP Led NDA | కర్ణాటకకు చెందిన జనతాదళ్ (సెక్యులర్) - జేడీ(ఎస్), బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)లో చేరింది. (JDS Joins BJP Led NDA) జేడీ(ఎస్) సీనియర్ నేత, కర్ణాటక మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి శుక్రవా�
రాష్ట్ర బీజేపీ నేతలపై కేంద్ర హోం మంత్రి అమిత్షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. రాష్ట్ర పర్యటనకు వచ్చిన అమిత్షా ఆదివారం రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజ�
Udhayanidhi Stalin | కేవలం నాలుగైదు రాష్ట్రాల్లో మాట్లాడే హిందీ భాష భారత దేశాన్ని ఏకం చేయలేదని తమిళనాడు మంత్రి, సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) అన్నారు. గురువారం హిందీ దివస్ సందర్భంగా కేంద్ర హ�
జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ అధ్యక్షుడైన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కేంద్ర హోంమంత్రి అమిత్షా, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల
Minister Harish Rao | కొన్ని పార్టీలు ఎన్నికలు రాగానే నోటికొచ్చిన వాగ్ధానాలు చేస్తాయని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. నినాదాలు ఇచ్చేవి కొన్ని పార్టీలు అయితే నినాదాలను నిజం చేసే పార్టీ బీఆర్ఎస్ (BRS) చెప్పారు. నక�
రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చేందుకు దొడ్డిదారిన వెళ్లి, ఢిల్లీలో వందలాది మంది రైతుల ప్రాణాలు బలిగొన్నప్పుడు రైతు భరోసా ఏమైందని కేంద్ర హోంమంత్రి అమిత్షాను రవాణా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రశ్ని�
తెలంగాణలో ఏదో చేస్తామంటూ ఊదరగొడుతున్న ఢిల్లీ పార్టీలు ఇక్కడి సభల్లో డొల్లమాటలతో జనాల్లో చులకనవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ 119 నియోజకవర్గాలకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే 115 నియోజవర్గాల అభ్యర్థులను ప్ర
ఖమ్మంలో బీజేపీ నిర్వహించిన అమిత్ షా సభ అట్టర్ఫ్లాప్ అయ్యింది. కొండంత రాగం తీసి.. ఏదో చేసిండు అన్నట్టుగా కేంద్ర హోం మంత్రి అమిత్షా పర్యటన సాగింది. ‘రైతు గోస-బీజేపీ భరోసా’ పేరుతో సభ పెట్టినా.. అది ఆద్యంతం
Minister Harish Rao | కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై రాష్ట్ర మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ఖమ్మం సభలో సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వంపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ ( ఎక్స్ ) వేదికగా తీవ్రంగా స్పందించ�
Amit Shah | ఖమ్మం : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా భద్రాచలం పర్యటన చివరి నిమిషంలో రద్దయింది. ఆదివారం తొలుత ఢిల్లీ నుంచి హెలికాఫ్టర్లో బయల్దేరి ఏపీలోని విజయవాడకు చేరుకుని.. అక్కడి నుంచి భద్రాచలం వచ్చి సీతారామచంద
Amit Shah | కేంద్ర హోమంత్రి అమిత్ షా ఖమ్మం పర్యటనపై బీజేపీ నేతల్లో ఇంకా నమ్మకం కుదరడం లేదు. ‘షా ఈసారైనా వస్తారా’ అని కమలదళం అంతర్మథనం చెందుతున్నది. ఇప్పటికే అమిత్ షా ఒకసారి ఖమ్మం సభకు వస్తానని చెప్పి చివరి నిమ�