Udhayanidhi Stalin | కేవలం నాలుగైదు రాష్ట్రాల్లో మాట్లాడే హిందీ భాష భారత దేశాన్ని ఏకం చేయలేదని తమిళనాడు మంత్రి, సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) అన్నారు. గురువారం హిందీ దివస్ సందర్భంగా కేంద్ర హ�
జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ అధ్యక్షుడైన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కేంద్ర హోంమంత్రి అమిత్షా, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల
Minister Harish Rao | కొన్ని పార్టీలు ఎన్నికలు రాగానే నోటికొచ్చిన వాగ్ధానాలు చేస్తాయని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. నినాదాలు ఇచ్చేవి కొన్ని పార్టీలు అయితే నినాదాలను నిజం చేసే పార్టీ బీఆర్ఎస్ (BRS) చెప్పారు. నక�
రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చేందుకు దొడ్డిదారిన వెళ్లి, ఢిల్లీలో వందలాది మంది రైతుల ప్రాణాలు బలిగొన్నప్పుడు రైతు భరోసా ఏమైందని కేంద్ర హోంమంత్రి అమిత్షాను రవాణా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రశ్ని�
తెలంగాణలో ఏదో చేస్తామంటూ ఊదరగొడుతున్న ఢిల్లీ పార్టీలు ఇక్కడి సభల్లో డొల్లమాటలతో జనాల్లో చులకనవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ 119 నియోజకవర్గాలకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే 115 నియోజవర్గాల అభ్యర్థులను ప్ర
ఖమ్మంలో బీజేపీ నిర్వహించిన అమిత్ షా సభ అట్టర్ఫ్లాప్ అయ్యింది. కొండంత రాగం తీసి.. ఏదో చేసిండు అన్నట్టుగా కేంద్ర హోం మంత్రి అమిత్షా పర్యటన సాగింది. ‘రైతు గోస-బీజేపీ భరోసా’ పేరుతో సభ పెట్టినా.. అది ఆద్యంతం
Minister Harish Rao | కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై రాష్ట్ర మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ఖమ్మం సభలో సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వంపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ ( ఎక్స్ ) వేదికగా తీవ్రంగా స్పందించ�
Amit Shah | ఖమ్మం : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా భద్రాచలం పర్యటన చివరి నిమిషంలో రద్దయింది. ఆదివారం తొలుత ఢిల్లీ నుంచి హెలికాఫ్టర్లో బయల్దేరి ఏపీలోని విజయవాడకు చేరుకుని.. అక్కడి నుంచి భద్రాచలం వచ్చి సీతారామచంద
Amit Shah | కేంద్ర హోమంత్రి అమిత్ షా ఖమ్మం పర్యటనపై బీజేపీ నేతల్లో ఇంకా నమ్మకం కుదరడం లేదు. ‘షా ఈసారైనా వస్తారా’ అని కమలదళం అంతర్మథనం చెందుతున్నది. ఇప్పటికే అమిత్ షా ఒకసారి ఖమ్మం సభకు వస్తానని చెప్పి చివరి నిమ�
ప్రస్తుతం మణిపూర్లో (Manipur) జరుగుతున్న అన్ని పరిణామాలకు కాంగ్రెస్ (Congress) పార్టీయే కారణమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ (N Biren Singh) విమర్శించారు. రాష్ట్రంలో హింసను (Manipur Violence) సృష్టించింది ఆ పార్టీయేనని ఆరోపి
Seema Haider | పబ్జీ (PUBG) ప్రేమ కోసం పాకిస్థాన్ నుంచి భారత్కు అక్రమ మార్గంలో ప్రవేశించిన పాక్ జాతీయురాలు సీమా హైదర్ (Seema Haider).. భారత ప్రధాని మోదీ (Pm Modi), కేంద్ర మంత్రి అమిత్షా (Amit Shah), యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా పలువుర�
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో (Central government employees) అత్యధికంగా అవినీతికి పాల్పడేవారు ఎవరో తెలుసా.. అమిత్ షా నేతృత్వంలోని హోం శాఖలో (Home ministry) పనిచేసేవారే. అవును.. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు కేంద్ర విజిలెన్స్ కమిషన్ (CVC).
ఆంగ్ల భాషకు తాను ఎంతమాత్రం వ్యతిరేకిని కాదని, అయితే ప్రతి విద్యార్థి మాతృ భాషతో పాటు హిందీని కూడా నేర్చుకోవాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.
Criminal Laws: క్రిమినల్ చట్టాలను మార్చే ఉద్దేశంతో కేంద్రం ఇవాళ మూడు కొత్త బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర మంత్రి అమిత్ షా ఆ బిల్లులను ప్రవేశపెట్టారు. భారతీయ న్యాయ సంహిత బిల్లు, భారతీయ