సామాజిక మాధ్యమాల్లో బీజేపీ ఫేక్ న్యూస్ను ప్రచారం చేస్తున్నదా? అంటే అవునంటున్నాయి తాజా అధ్యయనాలు. రాజకీయ పబ్బం గడుపుకోవటానికి కమలం పార్టీ ఇలాంటి చర్యలకు దిగుతున్నదని చెప్తున్నాయి.
ఆయా రాష్ర్టాల్లో ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించి, ప్రభుత్వాలను పడగొట్టేందుకు బీజేపీలో ఏకంగా ఒక బృందమే ఉన్నట్టు తెలుస్తున్నది.
బీజేపీ పాలిత రాష్ట్రమైన హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ సుమారు 8 నిమిషాలపాటు మాట్లాడారు. అయితే ఆయనకు కేటాయించిన ఐదు నిమిషాల సమయం ముగియడంతో అమిత్ షా అసహనం వ్యక్తం చేశారు.
Vemula | ప్రధాని నరేంద్ర మోడీని ఎదిరించే దమ్ము ముఖ్యమంత్రి కేసీఆర్కు మాత్రమే ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మండలం డి నాగారం గ్రామంలో స్థానిక టీఆర్ఎస్ నేత
1996 నుంచి 1998 మధ్యన రెండు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు పడిపోయిన తరువాత, లోక్సభ రద్దయి, మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ అన్ని పార్టీల కంటే అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది.
ఈ చిత్రంలో శ్వేత వస్ర్తాలు ధరించి వినయంగా నిల్చొన్న వ్యక్తులు ఎవరో తెలుసా.. గ్వాలియర్ రాజవంశీకులు జ్యోతిరాదిత్య సింధియా, ఆయన సోదరుడు.. పక్కనే సింహాసనంపై కూర్చొన్న వ్యక్తి కేంద్ర హోం మంత్రి అమిత్షా.
ఉన్నత విద్యాసంస్థల్లో హిందీని బోధన భాషగా చేయటంపై కేంద్రప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది. దేశంలో తొలిసారి మధ్యప్రదేశ్లో ఎంబీబీఎస్ పాఠ్యపుస్తకాలను హిందీలో ముద్రించారు. వీటిని కేంద్ర హోంమంత్రి అమ
జేపీ వారసత్వంపై వ్యాఖ్యానించేంత వయస్సు లేదా అనుభవం అమిత్ షాకు లేదని నితీశ్ కుమార్ అన్నారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న 2002లో మాత్రమే అమిత్ షా ఉనికిలోకి వచ్చారని తెలిపారు.
Minister KTR | బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. మునుగోడు ఉప ఎన్నిక.. అక్రమ కాంట్రాక్టులతో రాజగోపాల్ రెడ్డి సంపాదించ�
Minister Jagadish Reddy | రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రధాని మోదీ, అమిత్ షా ఇచ్చిన రూ. 18 వేల కోట్ల కాంట్రాక్టులపై జగదీశ్ రెడ్డి హాట్ కామెం�
ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా ఉన్మాదంతో కూడిన బీజేపీ ఫాసిస్టు విధానాలను ఎదుర్కోవడానికి సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ను ఏర్పాటుచేయటం జాతీ య రాజకీయాల్లో కీలక మలుపు అని ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ప�
Minister KTR | మునుగోడులో టీఆర్ఎస పార్టీ గెలిచిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. రెండు, మూడు స్థానాలకు కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ ఉందని ఆయన అన్నారు. ప్రగతి భవన్లో కేటీ