మునుగోడుకు ఎందుకొస్తున్నవ్ షా కృష్ణాలో వాటా ఇవ్వనందుకా? హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను కేంద్రం ఎందుకు తేల్చడంలేదో అమిత్ షా చెప్పాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావ�
మునుగోడులో ఇప్పుడు ఉపఎన్నిక రావలసిన అవసరం ఏముంది? మరో ఏడాది ఆగితే ఎన్నికలు జరిగేవి కదా? దీని వెనుక ఉన్న మాయామశ్చీంద్ర ఏంటి? అని తెలంగాణ సీఎం కేసీఆర్ నిలదీశారు. మునుగోడులో ప్రజాదీవెన సభ సందర్భంగా కేసీఆర్ ఈ
భారత స్వతంత్ర్య వజ్రోత్సవాలను పురస్కరించుకుని నేడు దేశమంతా స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నది. దేశం వజ్రోత్సవ సంబురాల్లో నిమగ్నమైన వేళ టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన�
నేను 30 రోజులే జైల్లో ఉన్న కాంట్రాక్టుల కోసమే అమిత్షా చెంతకు హత్య కేసుల షా పెట్టే గడ్డి బాగుందా? రాజగోపాల్రెడ్డిపై రేవంత్రెడ్డి ఫైర్ నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : ‘నేను 30 రోజులే జైల్లో ఉ�
మితిమీరిన అమిత్షా స్వామిభక్తి న్యూఢిల్లీ, ఆగస్టు 2: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభిప్రాయం తీసుకోనిదే నేడు ప్రపంచదేశాలు ఏ అంశంపైనైనా ఎలాంటి నిర్ణయం తీసుకోవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జాతీయ పతాక�
టీచర్స్ రిక్రూట్మెంట్ స్కాంకు సంబంధించి కోల్కతాలో ఈడీ దాడులు సాగుతున్న నేపధ్యంలో బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి మంగళవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.
యూపీలో యోగి ఆదిత్యానాధ్ సర్కార్పై మంత్రుల్లోనే అసమ్మతి పెల్లుబుకుతోంది. వివిధ కారణాలతో ఇద్దరు మంత్రులు యోగి క్యాబినెట్ నుంచి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.
బీజేపీలో అసంతృప్తి అగ్గి రాజుకొన్నట్టే కనిపిస్తున్నది. పార్టీ శ్రేణులు అధినాయకత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తున్నది. అందుకు తాజాగా నాగ్పూర్లో చోటుచేసుకొన్న సంఘటనలే నిదర్శనం.
బాయిల కాడ ఎప్పుడు మీటర్లు పెడదామా అన్నది బీజేపీ విధానమని.. రైతులకు ఎప్పుడూ ఉచితంగా నీళ్లివ్వాలనేది టీఆర్ఎస్ విధానమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి టీ హరీశ్రావు చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీ�
హైదరాబాద్ : రెండు రోజుల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలతో దేశానికి, తెలంగాణకు ఏదో నిర్దేశనం చేస్తారనుకుంటే ప్రజలకు నిరాశే మిగిలింది. బీజేపీ నేతలకు అధికార యావ, కేసీఆర్ నామ స్మరణ తప్ప మరేమీ కనిపించలేదు. వి
రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తెలంగాణకు ప్రధాని హోదాలో నరేంద్రమోదీ తొమ్మిదవ సారి రాబోతున్నారు. గత ఎనిమిది పర్యటనల్లో తెలంగాణకు ఆయన ఇచ్చింది, తెచ్చింది శూన్యం. నిధులు, కొత్త ప్రాజెక్టులు ఇవ్వకపోవడమే కాదు, కనీ
న్యూఢిల్లీ: 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆ అల్లర్ల సమయంలో ఏం జరిగిందో ఆయన ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. 19 ఏళ్లుగా త