ముంబై: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భద్రతకు ముప్పు ఏర్పడింది. ఇటీవల ముంబైలో ఆయన రెండు రోజుల పాటు పర్యటించారు. అయితే ఆ సమయంలో ఓ వ్యక్తి హోంశాఖ ఐడీ కార్డుతో నిషేధిత ప్రాంతాల్లో అమిత్ షా తిరిగాడు
ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు గుణపాఠం చెప్పాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ముంబైలో సోమవారం జరిగిన బీజేపీ సమావేశంలో పార్టీ నేతలనుద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగ�
అమిత్షా లానే వ్యవహరించిన కేంద్ర మంత్రి పేరుకే బీజేపీ దళిత కార్యకర్త ఇంట్లో అల్పాహారం బయటి నుంచి హాట్బాక్సుల్లో తెప్పించిన టిఫిన్స్ పింగాణీ ప్లేట్లలో ఆరగించిన నిర్మలా సీతారామన్ ఇదేం పద్ధతంటూ నెటి�
అవసరం ఉన్నంత వరకు వాడుకొని, తర్వాత పక్కన పెట్టేసే (యూజ్ అండ్ త్రో) విధానం సరికాదని, అటువంటి పని ఎప్పటికీ చేయకూడదని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. వ్యాపారంలో అయినా రాజకీయాలు అయినా.. ఎక్కడైనా మానవ సం�
మునుగోడులో గెలిచేది టీఆర్ఎస్సే ఇక్కడ బీజేపీ మునుగుడు ఖాయం నిత్యావసరాల ధరలు పెంచుడే అభివృద్ధా? కోమటిరెడ్డి బ్రదర్స్పై మంత్రి జగదీశ్ ఫైర్ మునుగోడు, ఆగస్టు 27 : వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టడమే గుజరాత�
డబుల్ ఇంజిన్ సర్కార్ ఉత్తదే అహ్మదాబాద్లో మురికివాడలు సబర్మతి నదిలోకి మురుగు నీరు తెలంగాణకు నీతులు చెప్పే అమిత్ షా తన ఇంటి వెనుక ఓ సారి చూసుకోవాలి తాజా వీడియోల్లో టీఆర్ఎస్ నాయకుడు క్రిషాంక్ హైద�
హైదరాబాద్ : కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్ రైతు వ్యతిరేకి అని అమిత్ షా వ్యాఖ్యానించడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని మంత్రి
హైదరాబాద్ : రూ.వేలకోట్ల ఎమ్మెల్యేని కొన్నట్టుగా.. తెలంగాణ ప్రజల ఆత్మాభిమానానికి బీజేపీ ఖరీదు కడుతోందని ఐటీశాఖ మంత్రి కే.తారకరామారావు ఆరోపించారు. అయితే, మునుగోడు ప్రజల స్వాభిమానం ముందు బీజేపీ బట్టేబాజ్ �