బీజేపీలో అసంతృప్తి అగ్గి రాజుకొన్నట్టే కనిపిస్తున్నది. పార్టీ శ్రేణులు అధినాయకత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తున్నది. అందుకు తాజాగా నాగ్పూర్లో చోటుచేసుకొన్న సంఘటనలే నిదర్శనం.
బాయిల కాడ ఎప్పుడు మీటర్లు పెడదామా అన్నది బీజేపీ విధానమని.. రైతులకు ఎప్పుడూ ఉచితంగా నీళ్లివ్వాలనేది టీఆర్ఎస్ విధానమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి టీ హరీశ్రావు చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీ�
హైదరాబాద్ : రెండు రోజుల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలతో దేశానికి, తెలంగాణకు ఏదో నిర్దేశనం చేస్తారనుకుంటే ప్రజలకు నిరాశే మిగిలింది. బీజేపీ నేతలకు అధికార యావ, కేసీఆర్ నామ స్మరణ తప్ప మరేమీ కనిపించలేదు. వి
రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తెలంగాణకు ప్రధాని హోదాలో నరేంద్రమోదీ తొమ్మిదవ సారి రాబోతున్నారు. గత ఎనిమిది పర్యటనల్లో తెలంగాణకు ఆయన ఇచ్చింది, తెచ్చింది శూన్యం. నిధులు, కొత్త ప్రాజెక్టులు ఇవ్వకపోవడమే కాదు, కనీ
న్యూఢిల్లీ: 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆ అల్లర్ల సమయంలో ఏం జరిగిందో ఆయన ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. 19 ఏళ్లుగా త
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ఎవరో నేడు తేలనుంది. ఢిల్లీలో మంగళవారం రాత్రి ఏడు గంటలకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ దిశగా ఓ నిర్ణయం తీసుకోనున్నారు.
ఇది 80స్ నాటి ఒక తెలుగు సినిమాలో నూతన్ ప్రసాద్ చెప్పిన పాపులర్ డైలాగ్. స్పిరుచ్యువల్ కమెడియన్ కేఏ పాల్ కూడా అప్పటివాడే కాబట్టి ఈ డైలాగ్ను మళ్లీ పాపులర్ చేయాలని చూస్తున్నారు. దేశం ప్రస్తుతం చాలా
పాట్నా: బీహార్లో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్న జేడీయూ అధినేత, సీఎం నితీశ్ కుమార్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. చరిత్రను ఎవరైనా మార్చగలరా? అని ప్రశ్నించారు. ‘చరిత్ర�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వకుండా వివక్ష చూపుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్ ఈ సందర్�
ఉద్యమంలో మేం రాజీనామా చేస్తే.. నువ్వు పారిపోయావ్ అమిత్షాకు ఇక్కడి చరిత్రపై అవగాహన లేదు.. నీకేమైంది? అల్లూరిని మహాయోధుడిగా మేమంతా గౌరవిస్తాం బీజేపీ బలం అబద్ధాలే!వాట్సాప్ యూనివర్సిటీతో కలిగే దుష్ప్రభా�
హైదరాబాద్ : కేంద్ర హోంమంత్రి అమిత్షా వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. తెలంగాణలో నిజాంకు వ్యతిరేకంగా అల్లూరి సీతారామ�
హైదరాబాద్ : వాట్సాప్ యూనివర్సిటీపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రాష్ట్రావతరణ వేడుకల నిర్వహణ సందర్భంగా బీజేపీ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్లో అల్లూ�
తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ మరోసారి విషం కక్కింది. మనసులోని మాలిన్యాన్ని మాటల్లో బయటపెట్టుకున్నది. ఆవిర్భావ వేడుకల పేరుతో ఢిల్లీ వేదికగా మరోసారి రాష్ట్ర ఏర్పాటును అవమానించింది. తల్లిని చంపి బిడ్డను బతికి
ఆ బాధ్యత కేంద్రమంత్రి అమిత్షాదే వేడుకలు కాదు.. హామీలను నెరవేర్చాలి ప్రణాళికాసంఘం వైస్చైర్మన్ వినోద్కుమార్ హైదరాబాద్, జూన్1(నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఢిల్లీలో తొలిసారి