మీడియా రంగంలోకీ మోదీ సన్నిహితుడి అడుగు క్వింటిలియన్లో 49 శాతం వాటా కొనుగోలు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీలో రెగ్యులేటరీ ఫైల్ దాఖలు సిమెంట్ అదానీదే రోడ్లు అదానీవే ఎయిర్పోర్టు అదానీదే పోర్టు అదానీదే బొ�
కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటన బీజేపీ నాయకుల కుసంస్కారాన్ని, నోటి దురుసును మరింతగా బయటపెట్టింది. ఏదైనా రాజకీయ పక్షం అధికారంలోకి రావాలంటే, తాము సాధించిన విజయాలను, భవిష్యత్ ప్రణాళికలను ప్రజల మ
అమిత్షా నోరుతెరిస్తే అబద్ధాలే. తుక్కుగూడ సభలో మాట్లాడిన మాటలు వింటే.. ఆయనకు అల్జీమర్స్ వ్యాధి ఉన్నదేమోనన్న అనుమానం కలుగుతున్నది. కండ్లముందు కనిపిస్తున్న వాస్తవాలను విస్మరించి, పదే పదే అబద్ధాలు మాట్ల�
ఎవరెన్ని కుట్రలు చేసినా, కారు కూతలు కూసినా తెలంగాణకు సీఎం కేసీఆరే బాద్షా అని పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ది నిజాం పాలన కాదని, నిజమైన పాలన.. నిజాయితీ పాలన అని తెలిపారు. ఆదివార�
తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని, టీఆర్ఎస్ కూడాఎన్నికల్లో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివా�
మాయలఫకీర్ లాంటి అమిత్షా వలలో తెలంగాణ ప్రజలు ఎన్నటికీ చిక్కరని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. గుజరాత్ గ్యాంగ్కు బానిసలుగా మారిన రాష్ట్ర బీజేపీ నేతలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టా�
అమిత్షాదంతా.. అబద్ధాల షోనేనని, ఆయన ప్రతి మాటా అవాస్తవమేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. కేంద్ర మంత్రి హోదా మరిచి దిగజారుడు వ్యాఖ్యలతో మరింత నవ్వుల పాలయ్యిండని ఎద్దేవా చ
రాష్ట్రంపై ప్రేమలేదని మరోసారి కాషాయం పార్టీ రుజువు చేసుకుంది. శనివారం తుక్కుగూడలో నిర్వహించిన సభతో తెలంగాణ ప్రజలకు ఉన్న ఆశలన్నీ ఆవిరయ్యాయి. రాష్ర్టానికి ఏం చేస్తామో చెప్పలేని పరిస్థితిలో ఉన్న కాషాయ నే
హైదరాబాద్ : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అబద్ధాపు మాటలను తెలంగాణ ప్రజలు నమ్మబోరని, రాబోయే రోజుల్లో బీజేపీకి పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారని రామగుండం ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా శాఖ టీఆర్ఎస్ అధ్యక్
హైదరాబాద్ : తెలంగాణలో అసమర్థ ప్రభుత్వం ఉందని అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. ఎవరిది అసమర్థ ప్రభుత్వం అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ భవన్�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పుల పాలు చేసిండని అమిత్ షా చేసిన వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ తప్పుబట్టారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 65 ఏండ్లలో మొత్తం రూ. 56 లక్షల కోట్ల�
హైదరాబాద్ : తెలంగాణకు నిధుల కేటాయింపులపై పచ్చి అబద్ధాలాడి, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆయన అమిత్ �