MLC Kavitha | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై చూపుతున్న వివక్షపై సమాధానం చెప్పాలని కేంద్రమంత్రి అమిత్ షాను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్
తెలంగాణపై బీజేపీది అదే కక్ష.. ఎనిమిదేండ్లుగా అదే వివక్ష కొనసాగుతున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు ఆరోపించారు. రాష్ట్రం కేంద్రం కడుపు నింపుతున్నా, కేంద్రం తెలంగాణ కడుపు కొట్టడం మా�
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో శనివారం నిర్వహించనున్న ప్రజా సంగ్రామ యాత్ర ముగిం పు సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి �
కేంద్ర హోం మంత్రి అమిత్షా తెలంగాణ పర్యటనకు ఎందుకు వస్తున్నారో స్పష్టం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఊరికే చుట్టపు చూపులా.. టూరిస్టులా వచ్చి పోతామంటే కుదరదని, వ�
హైదరాబాద్ : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాకు రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. తెలంగాణపై బీజేపీ ప్రభుత్వం తీరును ఎండగట్టారు. ఎనిమిదేళ్లు గడిచినా తెలంగాణపై బీజేపీది అదే
హైదరాబాద్ : కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణపై పర్యటనపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఘాటుగా స్పందించారు. ఊరికే చుట్టపు చూపులా.. టూరిస్టులా వచ్చి పోతామంటే కుదరదు అని అమిత్ షా ప�
బూత్ స్థాయి వరకు టార్గెట్లు.. తలలు పట్టుకొంటున్న నేతలు హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రతో పార్టీ నేతలకు కొత్త తలనొప్పి వచ్చి పడింది. ఈ న�
గౌహతి: జనాభా గణాంకాల డిజిటలైజేషన్ తర్వలో ప్రారంభమవుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. కరోనా నేపథ్యంలో ఆలస్యమైన ఈ ప్రక్రియను రానున్న జన గణనలో అమలు చేస్తామన్నారు. అలాగే జనన, మరణాల నమోదును జనాభా ల�
కోల్కతా : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. బెంగాల్లో శాంతిభద్రతలపై షా చేసిన వ్యాఖ్యలను ఆమె తిప్పికొట్టారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్�
జైపూర్: కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆ ధైర్యం ఉందా? అని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ప్రశ్నించారు. దమ్ముంటే శ్రీరామ నవమి నాడు ఏడు రాష్ట్రాల్లో జరిగిన అల్లర్లపై దర్యాప్తునకు కమిటీ వేయాలని సవాల్ విస�
సిలిగురి: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ కీలక ప్రకటనచేశారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను అమలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. దేశంలో కోవిడ్ కేసులు తగ్గాక ఆ చట్టాన్ని అమలు చేయనున్న�
హిందీయేతర రాష్ర్టాల ప్రజలు ఇంగ్లిష్కు బదులుగా హిందీలోనే మాట్లాడుకోవాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటనకు ఆ పార్టీ నుంచే ధిక్కారం ఎదురైంది. తమ రాష్ట్రంపై హిందీని బలవంతంగా రుద్దటాన్ని ఎట్టి పరిస్థ�