గౌహతి: జనాభా గణాంకాల డిజిటలైజేషన్ తర్వలో ప్రారంభమవుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. కరోనా నేపథ్యంలో ఆలస్యమైన ఈ ప్రక్రియను రానున్న జన గణనలో అమలు చేస్తామన్నారు. అలాగే జనన, మరణాల నమోదును జనాభా ల�
కోల్కతా : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. బెంగాల్లో శాంతిభద్రతలపై షా చేసిన వ్యాఖ్యలను ఆమె తిప్పికొట్టారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్�
జైపూర్: కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆ ధైర్యం ఉందా? అని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ప్రశ్నించారు. దమ్ముంటే శ్రీరామ నవమి నాడు ఏడు రాష్ట్రాల్లో జరిగిన అల్లర్లపై దర్యాప్తునకు కమిటీ వేయాలని సవాల్ విస�
సిలిగురి: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ కీలక ప్రకటనచేశారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను అమలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. దేశంలో కోవిడ్ కేసులు తగ్గాక ఆ చట్టాన్ని అమలు చేయనున్న�
హిందీయేతర రాష్ర్టాల ప్రజలు ఇంగ్లిష్కు బదులుగా హిందీలోనే మాట్లాడుకోవాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటనకు ఆ పార్టీ నుంచే ధిక్కారం ఎదురైంది. తమ రాష్ట్రంపై హిందీని బలవంతంగా రుద్దటాన్ని ఎట్టి పరిస్థ�
‘వేర్వేరు రాష్ర్టాలకు చెందిన ప్రజలు మాట్లాడుకునేటప్పుడు తప్పకుండా హిందీలోనే మాట్లాడాలి’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దేశంలో భాషా వివాదాన్ని సృష్టిస్తున్నాయి. అమిత్ షా వ్యాఖ్యలు దే�
హిందీ భాషను పదోతరగతి వరకు తప్పనిసరి సబ్జెక్టుగా చేయడానికి ఈశాన్య భారత రాష్ర్టాలు ఒప్పుకొన్నాయన్న కేంద్రమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ఈశాన్య రాష్ర్టాల్లోని రాజకీయ పార్టీలు, రాజకీయేతర సంస్థలన్నీ తీవ్రంగ
వేర్వేరు రాష్ర్టాల ప్రజలంతా హిందీలోనే మాట్లాడాలన్న కేంద్ర హోం మంత్రి అమిత్షా వ్యాఖ్యలను రాష్ట్ర ఐటీ మంత్రి కే తారకరామారావు తీవ్రంగా తప్పుబట్టారు. శనివారం ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. ‘ప్రియమై�
హైదరాబాద్ : కేంద్రంపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు మాట్లాడుకునేటప్పుడు ఇంగ్లీష్, స్థానిక భాషల్లోనే కాకుండా, తప్పకుండా హిందీలోనే మాట్లాడ
దక్షిణాది రాష్ర్టాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ హిందీ భాషపై బీజేపీ తన మంకుపట్టు వీడటం లేదు. ప్రజలపై బలవంతంగా హిందీని రుద్దాలన్న ప్రయత్నాన్ని విరమించుకోవడం లేదు. వేర్వేరు రాష్ర్టాలకు చెందిన ప్ర�
హైదరాబాద్ : గవర్నర్ల వ్యవస్థపై సీపీఐ సీనియర్ నాయకులు నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడం, కేంద్రానికి అనుకూ�
దోషులతో పాటు అనుమానితుల కొలతలు, బయోమెట్రిక్, జీవ నమూనాలను సేకరించేందుకు అవకాశం కల్పించే క్రిమినల్ ప్రొసీజర్ (ఐడెంటిఫికేషన్) బిల్లును సోమవారం లోక్సభ ఆమోదించింది. మూజువాణి ఓటుతో ఆమోదం పొందిన ఈ బిల్ల�