Pushkar Singh Dhami | ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ (Pushkar Singh Dhami) నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు మంత్రివర్గం మొత్తం నేడు ప్రమానం చేస్తారు. రాజధాని డ్రెహ్రాడూన్లో జరగనున్న
న్యూఢిల్లీ : దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ధ్వజమెత్తింది. గత ఎనిమిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం పలుమార్లు పన్నులు పెంచి రూ.26లక్షల కోట్లు వసూలు చేసిందని కాంగ్�
లక్నో: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తాను సమావేశమైనట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఉత్తరప్రదేశ్కు చెందిన సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ) అధ్యక్షుడు ఓం ప్రకాష్ రాజ్భర్ ఖండించారు. అవి న�
కేంద్రంపై జస్టిస్ ఖురేషీ కీలక వ్యాఖ్యలు సోహ్రబుద్దీన్ కేసులో అమిత్షాను జైలుకు పంపిన జస్టిస్ ఖురేషీ జోధ్పూర్: రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా పదవీ విరమణ పొందిన జస్టిస్ అకిల్ అబ్ద
మూడు రోజుల క్యాంపెయిన్కు ప్రధాని మోదీ రష్యా యుద్ధంతో ప్రపంచమంతటా టెన్షన్ సాయం కోసం అక్కడ భారతీయుల ఎదురుచూపు అయినా ఎన్నికల ప్రచారానికే ప్రధాని మోదీ మొగ్గు వారణాసి, మార్చి 2: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప�
యూపీలో బీఎస్పీకి కొంత పట్టు ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో ఎస్బీఎస్పీ చీఫ్ ఓం ప్రకాష్ రాజ్భర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా గదిలో బీఎస్పీ అభ్యర్ధు�
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల ప్రచారం పతాకస్ధాయికి చేరింది. రాజకీయ పార్టీలు ప్రత్యర్ధి పార్టీలపై ఘాటైన విమర్శలతో విరుచుకుపడుతూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత
ఎస్పీ అధికారంలో ఉన్నప్పుడు.. మొహర్రం పండుగకే కరెంట్ ఇచ్చేవారు. శ్రీరామనవమి, శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగల సమయంలో ప్రజలకు కరెంట్ కోతలే. బుందేల్ఖండ్ ప్రాంతంలో అఖిలేశ్ గూండాలు తుపాకులు, ఆయుధాలు తయారు చే
దేశ ప్రజలంతా మోదీ పాలనపై విసుగెత్తి పోయారని, ఇప్పుడు కేసీఆర్ నాయకత్వం కోసం దేశ ప్రజలంతా ఎదురు చూస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పేదలు, రైతులకు అంద�
ఎన్నికల్లో నాలుగు ఓట్లు దండుకోవాలి.. దానికోసం ఎన్ని అబద్ధాలైనా చెప్పాలి, ఎన్ని హామీలైనా గుప్పించాలి.. ఇదీ బీజేపీ తీరు. 2022 నాటికి దేశంలోని రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని ప్రగల్భాలు పలికిన ప్రధాని మోదీ
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా కాషాయ పార్టీ ఓటర్లపై వరాలు గుప్పిస్తోంది. మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపడతారని బీజేపీని అధికారంలోకి తీసుకువస్తే అదే నెల 18న ఉచిత గ్యాస్ సిలిండర్లు మీ ఇంటి�
అసదుద్దీన్ ఒవైసీ భద్రత గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారని సీఎం కేసీఆర్ చెప్పారు. ఆదివారం ప్రగతిభవన్లో మీడియా సమావేశం చివరన ఆయన ఈ విషయం వెల్లడించారు
పంజాబ్లో తమ చేతికి అధికారం అప్పగిస్తే రాష్ట్రం నుంచి డ్రగ్స్ను నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్షా హామీ ఇచ్చారు. ఆదివారం పటియాలాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ పంజాబ్ను డ్రగ్స్ రహ�