‘వేర్వేరు రాష్ర్టాలకు చెందిన ప్రజలు మాట్లాడుకునేటప్పుడు తప్పకుండా హిందీలోనే మాట్లాడాలి’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దేశంలో భాషా వివాదాన్ని సృష్టిస్తున్నాయి. అమిత్ షా వ్యాఖ్యలు దే�
హిందీ భాషను పదోతరగతి వరకు తప్పనిసరి సబ్జెక్టుగా చేయడానికి ఈశాన్య భారత రాష్ర్టాలు ఒప్పుకొన్నాయన్న కేంద్రమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ఈశాన్య రాష్ర్టాల్లోని రాజకీయ పార్టీలు, రాజకీయేతర సంస్థలన్నీ తీవ్రంగ
వేర్వేరు రాష్ర్టాల ప్రజలంతా హిందీలోనే మాట్లాడాలన్న కేంద్ర హోం మంత్రి అమిత్షా వ్యాఖ్యలను రాష్ట్ర ఐటీ మంత్రి కే తారకరామారావు తీవ్రంగా తప్పుబట్టారు. శనివారం ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. ‘ప్రియమై�
హైదరాబాద్ : కేంద్రంపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు మాట్లాడుకునేటప్పుడు ఇంగ్లీష్, స్థానిక భాషల్లోనే కాకుండా, తప్పకుండా హిందీలోనే మాట్లాడ
దక్షిణాది రాష్ర్టాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ హిందీ భాషపై బీజేపీ తన మంకుపట్టు వీడటం లేదు. ప్రజలపై బలవంతంగా హిందీని రుద్దాలన్న ప్రయత్నాన్ని విరమించుకోవడం లేదు. వేర్వేరు రాష్ర్టాలకు చెందిన ప్ర�
హైదరాబాద్ : గవర్నర్ల వ్యవస్థపై సీపీఐ సీనియర్ నాయకులు నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడం, కేంద్రానికి అనుకూ�
దోషులతో పాటు అనుమానితుల కొలతలు, బయోమెట్రిక్, జీవ నమూనాలను సేకరించేందుకు అవకాశం కల్పించే క్రిమినల్ ప్రొసీజర్ (ఐడెంటిఫికేషన్) బిల్లును సోమవారం లోక్సభ ఆమోదించింది. మూజువాణి ఓటుతో ఆమోదం పొందిన ఈ బిల్ల�
Pushkar Singh Dhami | ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ (Pushkar Singh Dhami) నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు మంత్రివర్గం మొత్తం నేడు ప్రమానం చేస్తారు. రాజధాని డ్రెహ్రాడూన్లో జరగనున్న
న్యూఢిల్లీ : దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ధ్వజమెత్తింది. గత ఎనిమిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం పలుమార్లు పన్నులు పెంచి రూ.26లక్షల కోట్లు వసూలు చేసిందని కాంగ్�
లక్నో: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తాను సమావేశమైనట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఉత్తరప్రదేశ్కు చెందిన సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ) అధ్యక్షుడు ఓం ప్రకాష్ రాజ్భర్ ఖండించారు. అవి న�
కేంద్రంపై జస్టిస్ ఖురేషీ కీలక వ్యాఖ్యలు సోహ్రబుద్దీన్ కేసులో అమిత్షాను జైలుకు పంపిన జస్టిస్ ఖురేషీ జోధ్పూర్: రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా పదవీ విరమణ పొందిన జస్టిస్ అకిల్ అబ్ద
మూడు రోజుల క్యాంపెయిన్కు ప్రధాని మోదీ రష్యా యుద్ధంతో ప్రపంచమంతటా టెన్షన్ సాయం కోసం అక్కడ భారతీయుల ఎదురుచూపు అయినా ఎన్నికల ప్రచారానికే ప్రధాని మోదీ మొగ్గు వారణాసి, మార్చి 2: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప�