మెదక్ : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. అమిత్ షా నిన్న తెలంగాణకు వచ్చి మాట్లాడిన మాటలు వింటే ఆయన నిజంగానే అమిత్ షా కాదు అ�
Minister Sabitha reddy | కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణలో ఒక్కసారి అవకాశం ఇవ్వండి ప్లీజ్ అని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారని, ప్లీజ్ �
Talasani Srinivas yadav | కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి దేశ వ్యాప్త ఎన్నికలకు బీజేపీ సిద్ధమా అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు. అధికారంలో ఉన్నాం కదా అని ఏదైనా మాట్లాడుతామంటే కుదరదని చెప్పారు.
Errabelli Dayakar rao | తెలంగాణపై బీజేపీకి ప్రేమ లేదని మరోసారి రుజువైందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar rao) అన్నారు. అమిత్ షా మాటలన్నీ అబద్ధాలేనని విమర్శించారు.
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడా అమలు కావటం లేదని రోడ్లు, భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. దమ్ముంటే అమిత్ షాను ఒప్పించి ఈ పథకాలను ఆ �
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాను నెటిజన్లు చెడుగుడు అడుకొన్నారు. సినిమా క్లిప్పింగ్లు, పంచ్ డైలాగ్లు, మీమ్స్తో బీజేపీ నేతలను ట్రోల్ చేశారు. తెలంగాణ గడ్డపై అడుగుపెట్టే నైతికహక్కు ఎక్కడిదని అమిత్షా
భారతీయ జనతా పార్టీ తుక్కుగూడ లో నిర్వహించిన అమిత్ షా బహిరంగ సభకు స్పందన కరువైంది. సభకు హాజరైన వారిలో ఉత్సాహమే కనిపించలేదు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రసంగానికి సభికుల నుంచి స్పందన బీజేపీ నాయకులను �
బాయిల్డ్ రైస్ కొనుగోలుపై కేంద్రం చేసిన కుట్ర తేటతెల్లమైంది. స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్షానే ఈ కుట్రను బయటపెట్టారు. శనివారం తుక్కుగూడలో ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ప్రత�
రాష్ట్ర పర్యటన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు శుక్రవారం 27 ప్రశ్నలను సంధించిన రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్.. తన ప్రశ్నలకు సమాధానాలేవని అమిత్ షాను నిలదీశారు.
గోవా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచారానికి వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాగిన నీళ్ల బాటిల్ ధర రూ.850 అని ఆ రాష్ట్ర మంత్రి రవి నాయక్ బయటపెట్టారు. గోవాలో ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన..
హైదరాబాద్ : కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటనపై తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సెటైరికల్ ట్వీట్ చేశారు. వలస పక్షులు తమకు ఇష్టమైన ప్రాంతాలకు వస్తుంటాయి.. పోతుంటా
హైదరాబాద్ : కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో హైదరాబాద్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగరంలోని రామంతాపూర్తో పాటు మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని తుక్కుగూడలో