భారతీయ జనతా పార్టీ తుక్కుగూడ లో నిర్వహించిన అమిత్ షా బహిరంగ సభకు స్పందన కరువైంది. సభకు హాజరైన వారిలో ఉత్సాహమే కనిపించలేదు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రసంగానికి సభికుల నుంచి స్పందన బీజేపీ నాయకులను �
బాయిల్డ్ రైస్ కొనుగోలుపై కేంద్రం చేసిన కుట్ర తేటతెల్లమైంది. స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్షానే ఈ కుట్రను బయటపెట్టారు. శనివారం తుక్కుగూడలో ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ప్రత�
రాష్ట్ర పర్యటన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు శుక్రవారం 27 ప్రశ్నలను సంధించిన రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్.. తన ప్రశ్నలకు సమాధానాలేవని అమిత్ షాను నిలదీశారు.
గోవా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచారానికి వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాగిన నీళ్ల బాటిల్ ధర రూ.850 అని ఆ రాష్ట్ర మంత్రి రవి నాయక్ బయటపెట్టారు. గోవాలో ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన..
హైదరాబాద్ : కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటనపై తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సెటైరికల్ ట్వీట్ చేశారు. వలస పక్షులు తమకు ఇష్టమైన ప్రాంతాలకు వస్తుంటాయి.. పోతుంటా
హైదరాబాద్ : కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో హైదరాబాద్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగరంలోని రామంతాపూర్తో పాటు మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని తుక్కుగూడలో
MLC Kavitha | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై చూపుతున్న వివక్షపై సమాధానం చెప్పాలని కేంద్రమంత్రి అమిత్ షాను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్
తెలంగాణపై బీజేపీది అదే కక్ష.. ఎనిమిదేండ్లుగా అదే వివక్ష కొనసాగుతున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు ఆరోపించారు. రాష్ట్రం కేంద్రం కడుపు నింపుతున్నా, కేంద్రం తెలంగాణ కడుపు కొట్టడం మా�
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో శనివారం నిర్వహించనున్న ప్రజా సంగ్రామ యాత్ర ముగిం పు సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి �
కేంద్ర హోం మంత్రి అమిత్షా తెలంగాణ పర్యటనకు ఎందుకు వస్తున్నారో స్పష్టం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఊరికే చుట్టపు చూపులా.. టూరిస్టులా వచ్చి పోతామంటే కుదరదని, వ�
హైదరాబాద్ : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాకు రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. తెలంగాణపై బీజేపీ ప్రభుత్వం తీరును ఎండగట్టారు. ఎనిమిదేళ్లు గడిచినా తెలంగాణపై బీజేపీది అదే
హైదరాబాద్ : కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణపై పర్యటనపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఘాటుగా స్పందించారు. ఊరికే చుట్టపు చూపులా.. టూరిస్టులా వచ్చి పోతామంటే కుదరదు అని అమిత్ షా ప�
బూత్ స్థాయి వరకు టార్గెట్లు.. తలలు పట్టుకొంటున్న నేతలు హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రతో పార్టీ నేతలకు కొత్త తలనొప్పి వచ్చి పడింది. ఈ న�