ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ఎవరో నేడు తేలనుంది. ఢిల్లీలో మంగళవారం రాత్రి ఏడు గంటలకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ దిశగా ఓ నిర్ణయం తీసుకోనున్నారు.
ఇది 80స్ నాటి ఒక తెలుగు సినిమాలో నూతన్ ప్రసాద్ చెప్పిన పాపులర్ డైలాగ్. స్పిరుచ్యువల్ కమెడియన్ కేఏ పాల్ కూడా అప్పటివాడే కాబట్టి ఈ డైలాగ్ను మళ్లీ పాపులర్ చేయాలని చూస్తున్నారు. దేశం ప్రస్తుతం చాలా
పాట్నా: బీహార్లో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్న జేడీయూ అధినేత, సీఎం నితీశ్ కుమార్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. చరిత్రను ఎవరైనా మార్చగలరా? అని ప్రశ్నించారు. ‘చరిత్ర�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వకుండా వివక్ష చూపుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్ ఈ సందర్�
ఉద్యమంలో మేం రాజీనామా చేస్తే.. నువ్వు పారిపోయావ్ అమిత్షాకు ఇక్కడి చరిత్రపై అవగాహన లేదు.. నీకేమైంది? అల్లూరిని మహాయోధుడిగా మేమంతా గౌరవిస్తాం బీజేపీ బలం అబద్ధాలే!వాట్సాప్ యూనివర్సిటీతో కలిగే దుష్ప్రభా�
హైదరాబాద్ : కేంద్ర హోంమంత్రి అమిత్షా వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. తెలంగాణలో నిజాంకు వ్యతిరేకంగా అల్లూరి సీతారామ�
హైదరాబాద్ : వాట్సాప్ యూనివర్సిటీపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రాష్ట్రావతరణ వేడుకల నిర్వహణ సందర్భంగా బీజేపీ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్లో అల్లూ�
తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ మరోసారి విషం కక్కింది. మనసులోని మాలిన్యాన్ని మాటల్లో బయటపెట్టుకున్నది. ఆవిర్భావ వేడుకల పేరుతో ఢిల్లీ వేదికగా మరోసారి రాష్ట్ర ఏర్పాటును అవమానించింది. తల్లిని చంపి బిడ్డను బతికి
ఆ బాధ్యత కేంద్రమంత్రి అమిత్షాదే వేడుకలు కాదు.. హామీలను నెరవేర్చాలి ప్రణాళికాసంఘం వైస్చైర్మన్ వినోద్కుమార్ హైదరాబాద్, జూన్1(నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఢిల్లీలో తొలిసారి
క్రికెట్ పండుగ ఐపీఎల్ ఫైనల్కు సర్వం సిద్ధమైంది. ఈ పండుగ ముగింపు వేడుకల సందర్భంగా బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్వీర్ సింగ్ తన డ్యాన్స్తో అందరినీ అలరించనున్నాడు. ఈ క్రమంలోనే రాజమౌళి డైరెక్ట్ చేసిన ‘‘ఆర్ఆర్�
రాష్ర్టానికి ఆ పార్టీలు చేసిందేమీ లేదు తెలంగాణ బాగు పట్టని మోదీ, అమిత్షా మెదక్ పర్యటనలో మంత్రి హరీశ్ ఫైర్ మెదక్, మే 27 (నమస్తే తెలంగాణ) /మనోహరాబాద్: మతాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయ�
‘నేను మీ రాష్ర్టానికి వస్తే ముఖ్యమంత్రి రాలేదు.. ఎందుకో మీకు తెలుసా? మూఢనమ్మకం. ఔను నిజం. మూఢ నమ్మకమే.. నా ముఖం చూస్తే ఏలిన నాటి శని పట్టుకుంటుందని దేశమంతటా మూఢ నమ్మకం. అందుకే బెంగాల్ వెళ్తే దీదీ, హైదరాబాద్
ఢిల్లీ నుంచి తెలంగాణకు బాట ఎందుకు! మోదీ 26న రెండోసారి హైదరాబాద్కు రాక ఈ ఏడాదిలో ఇప్పటికే రెండుసార్లు అమిత్షా పర్యటన వరుస కడుతున్న కేంద్ర మంత్రులు, బీజేపీ సీఎంలు కేసీఆర్ను జాతీయ రాజకీయాల్లోకి రానీయకుం�
కేఏ పాల్' కనిపించగానే ‘అమిత్ షా’ పరుగు పరుగున వచ్చి గట్టిగా కౌగిలించుకున్నాడు. ఓ ఐదు నిమిషాల వరకు ఒకరి కౌగిలిలో ఒకరు ఉండిపోయారు. పాతికేండ్ల కిందట జాతరలో తప్పిపోయిన కవలల్లా, ఒకరికోసం ఒకరన్నట్టు బతికిన ప�