క్రికెట్ పండుగ ఐపీఎల్ ఫైనల్కు సర్వం సిద్ధమైంది. ఈ పండుగ ముగింపు వేడుకల సందర్భంగా బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్వీర్ సింగ్ తన డ్యాన్స్తో అందరినీ అలరించనున్నాడు. ఈ క్రమంలోనే రాజమౌళి డైరెక్ట్ చేసిన ‘‘ఆర్ఆర్�
రాష్ర్టానికి ఆ పార్టీలు చేసిందేమీ లేదు తెలంగాణ బాగు పట్టని మోదీ, అమిత్షా మెదక్ పర్యటనలో మంత్రి హరీశ్ ఫైర్ మెదక్, మే 27 (నమస్తే తెలంగాణ) /మనోహరాబాద్: మతాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయ�
‘నేను మీ రాష్ర్టానికి వస్తే ముఖ్యమంత్రి రాలేదు.. ఎందుకో మీకు తెలుసా? మూఢనమ్మకం. ఔను నిజం. మూఢ నమ్మకమే.. నా ముఖం చూస్తే ఏలిన నాటి శని పట్టుకుంటుందని దేశమంతటా మూఢ నమ్మకం. అందుకే బెంగాల్ వెళ్తే దీదీ, హైదరాబాద్
ఢిల్లీ నుంచి తెలంగాణకు బాట ఎందుకు! మోదీ 26న రెండోసారి హైదరాబాద్కు రాక ఈ ఏడాదిలో ఇప్పటికే రెండుసార్లు అమిత్షా పర్యటన వరుస కడుతున్న కేంద్ర మంత్రులు, బీజేపీ సీఎంలు కేసీఆర్ను జాతీయ రాజకీయాల్లోకి రానీయకుం�
కేఏ పాల్' కనిపించగానే ‘అమిత్ షా’ పరుగు పరుగున వచ్చి గట్టిగా కౌగిలించుకున్నాడు. ఓ ఐదు నిమిషాల వరకు ఒకరి కౌగిలిలో ఒకరు ఉండిపోయారు. పాతికేండ్ల కిందట జాతరలో తప్పిపోయిన కవలల్లా, ఒకరికోసం ఒకరన్నట్టు బతికిన ప�
మీడియా రంగంలోకీ మోదీ సన్నిహితుడి అడుగు క్వింటిలియన్లో 49 శాతం వాటా కొనుగోలు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీలో రెగ్యులేటరీ ఫైల్ దాఖలు సిమెంట్ అదానీదే రోడ్లు అదానీవే ఎయిర్పోర్టు అదానీదే పోర్టు అదానీదే బొ�
కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటన బీజేపీ నాయకుల కుసంస్కారాన్ని, నోటి దురుసును మరింతగా బయటపెట్టింది. ఏదైనా రాజకీయ పక్షం అధికారంలోకి రావాలంటే, తాము సాధించిన విజయాలను, భవిష్యత్ ప్రణాళికలను ప్రజల మ
అమిత్షా నోరుతెరిస్తే అబద్ధాలే. తుక్కుగూడ సభలో మాట్లాడిన మాటలు వింటే.. ఆయనకు అల్జీమర్స్ వ్యాధి ఉన్నదేమోనన్న అనుమానం కలుగుతున్నది. కండ్లముందు కనిపిస్తున్న వాస్తవాలను విస్మరించి, పదే పదే అబద్ధాలు మాట్ల�
ఎవరెన్ని కుట్రలు చేసినా, కారు కూతలు కూసినా తెలంగాణకు సీఎం కేసీఆరే బాద్షా అని పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ది నిజాం పాలన కాదని, నిజమైన పాలన.. నిజాయితీ పాలన అని తెలిపారు. ఆదివార�
తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని, టీఆర్ఎస్ కూడాఎన్నికల్లో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివా�
మాయలఫకీర్ లాంటి అమిత్షా వలలో తెలంగాణ ప్రజలు ఎన్నటికీ చిక్కరని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. గుజరాత్ గ్యాంగ్కు బానిసలుగా మారిన రాష్ట్ర బీజేపీ నేతలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టా�
అమిత్షాదంతా.. అబద్ధాల షోనేనని, ఆయన ప్రతి మాటా అవాస్తవమేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. కేంద్ర మంత్రి హోదా మరిచి దిగజారుడు వ్యాఖ్యలతో మరింత నవ్వుల పాలయ్యిండని ఎద్దేవా చ