యూపీలో బీఎస్పీకి కొంత పట్టు ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో ఎస్బీఎస్పీ చీఫ్ ఓం ప్రకాష్ రాజ్భర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా గదిలో బీఎస్పీ అభ్యర్ధు�
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల ప్రచారం పతాకస్ధాయికి చేరింది. రాజకీయ పార్టీలు ప్రత్యర్ధి పార్టీలపై ఘాటైన విమర్శలతో విరుచుకుపడుతూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత
ఎస్పీ అధికారంలో ఉన్నప్పుడు.. మొహర్రం పండుగకే కరెంట్ ఇచ్చేవారు. శ్రీరామనవమి, శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగల సమయంలో ప్రజలకు కరెంట్ కోతలే. బుందేల్ఖండ్ ప్రాంతంలో అఖిలేశ్ గూండాలు తుపాకులు, ఆయుధాలు తయారు చే
దేశ ప్రజలంతా మోదీ పాలనపై విసుగెత్తి పోయారని, ఇప్పుడు కేసీఆర్ నాయకత్వం కోసం దేశ ప్రజలంతా ఎదురు చూస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పేదలు, రైతులకు అంద�
ఎన్నికల్లో నాలుగు ఓట్లు దండుకోవాలి.. దానికోసం ఎన్ని అబద్ధాలైనా చెప్పాలి, ఎన్ని హామీలైనా గుప్పించాలి.. ఇదీ బీజేపీ తీరు. 2022 నాటికి దేశంలోని రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని ప్రగల్భాలు పలికిన ప్రధాని మోదీ
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా కాషాయ పార్టీ ఓటర్లపై వరాలు గుప్పిస్తోంది. మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపడతారని బీజేపీని అధికారంలోకి తీసుకువస్తే అదే నెల 18న ఉచిత గ్యాస్ సిలిండర్లు మీ ఇంటి�
అసదుద్దీన్ ఒవైసీ భద్రత గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారని సీఎం కేసీఆర్ చెప్పారు. ఆదివారం ప్రగతిభవన్లో మీడియా సమావేశం చివరన ఆయన ఈ విషయం వెల్లడించారు
పంజాబ్లో తమ చేతికి అధికారం అప్పగిస్తే రాష్ట్రం నుంచి డ్రగ్స్ను నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్షా హామీ ఇచ్చారు. ఆదివారం పటియాలాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ పంజాబ్ను డ్రగ్స్ రహ�
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన జడ్ క్యాటగిరీ సెక్యూరిటీని స్వీకరించాలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని కేంద్ర హోంమంత్రి అమిత్షా కోరారు. సోమవారం ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ..
హైదరాబాద్ : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన ఖరారైంది. ఈ నెల 8న అమిత్ షా ముచ్చింతల్కు రానున్నారు. మంగళవారం సాయంత్రం 4:40 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు అమిత్ షా చేరుకోనున్నారు. ఎయి�
Attack on Owaisi Car: ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పుల ఘటనకు సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్లో వివరణ ఇవ్వనున్నారు. ఘటనకు సంబంధించిన
లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇవాళ గోరఖ్పూర్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో సీఎం య
ఆర్ఎల్డీని తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ విశ్వ ప్రయత్నాలు తొలుత ఆహ్వానం.. తర్వాత బుజ్జగింపులు.. ఇప్పుడు బెదిరింపులు ఎస్పీ అధికారంలోకి వస్తే ఆజంఖాన్దే పెత్తనమన్న అమిత్షా ఆర్ఎల్డీకి ప్రాధాన్యముండద�