కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన జడ్ క్యాటగిరీ సెక్యూరిటీని స్వీకరించాలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని కేంద్ర హోంమంత్రి అమిత్షా కోరారు. సోమవారం ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ..
హైదరాబాద్ : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన ఖరారైంది. ఈ నెల 8న అమిత్ షా ముచ్చింతల్కు రానున్నారు. మంగళవారం సాయంత్రం 4:40 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు అమిత్ షా చేరుకోనున్నారు. ఎయి�
Attack on Owaisi Car: ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పుల ఘటనకు సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్లో వివరణ ఇవ్వనున్నారు. ఘటనకు సంబంధించిన
లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇవాళ గోరఖ్పూర్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో సీఎం య
ఆర్ఎల్డీని తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ విశ్వ ప్రయత్నాలు తొలుత ఆహ్వానం.. తర్వాత బుజ్జగింపులు.. ఇప్పుడు బెదిరింపులు ఎస్పీ అధికారంలోకి వస్తే ఆజంఖాన్దే పెత్తనమన్న అమిత్షా ఆర్ఎల్డీకి ప్రాధాన్యముండద�
Amit Shah: ఉత్తరప్రదేశ్లో సమాజ్వాది పార్టీ, రాష్ట్రీయ లోక్దళ్ పార్టీల మధ్య పొత్తు ఓట్ల లెక్కింపు జరిగేంత వరకేనని కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ( Amit Shah ) జోష్యం చెప్పారు. ఒకవేళ సమాజ్వా
నాలుగు రాష్ర్టాల్లో ఓటమి ఛాయలు..భారీ మూల్యం తప్పదు చాన్స్ కోసం చూస్తున్న పాతతరం.. కత్తులు నూరుతున్న పరివారం న్యూఢిల్లీ, జనవరి 14: ఉత్తరప్రదేశ్తోపాటు మరో నాలుగు రాష్ర్టాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. అయితే అధికార బీజేపీ నుంచి ఓబీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా వలస వెళ్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజే�
Satyapal Malik: ప్రధాని నరేంద్రమోదీపై మేఘాలయ గవర్నర్ సత్యపాలిక్ మాలిక్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ఒక అహంకారి అని వ్యాఖ్యానించారు. అంతేగాక కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్
లక్నో: ఉత్తరప్రదేశ్కు చెందిన బీఎస్పీ అధినేత్రి మాయావతి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఖజానాలోని డబ్బు చల్లటి వాతావరణంలో కూడా వారిని వెచ్చగా ఉంచుతున్నదని విమర్శించారు. యూపీ అసెంబ�
Gehlot | యూపీ ఎన్నికల్లో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎంత ప్రచారం చేస్తే బీజేపీకి అంత నష్టమని రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు.