అమెరికా అధ్యక్షుడు జో బైడన్ పట్ల కీలక రాష్ర్టాల్లో ఓటర్లు చాలా అసంతృప్తిలో ఉన్నారు. వాల్స్ట్రీట్ జర్నల్ ఇటీవల నిర్వహించిన ఒపీనియన్ పోల్లో బైడన్ కన్నా డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నట్టు తేలింద�
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం అల్వాన్పల్లి కాలనీకి చెందిన ఓ కుటుంబం అమెరికాలోని జాక్సన్ కౌంటీలో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
అమెరికాలోని టీసీఎస్ జాతి, వయసు ఆధారంగా వివక్ష ప్రదర్శిస్తున్నదని ఆ కంపెనీ నుంచి తొలగింపునకు గురైన 22 మంది ఉద్యోగులు ఆరోపించారు. హెచ్-1బీ వీసాలు గల భారతీయ వర్కర్ల కోసం తమను అకస్మాత్తుగా ఉద్యోగాల నుంచి తొ�
అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. బాల్టిమోర్లోని పటాప్స్కో నదిలో మంగళవారం తెల్లవారు జామున ఓ సరుకు రవాణా నౌక ఢీకొట్టడంతో ఫ్రాన్సిస్ స్కాట్ కీ వంతెన పేకమేడలా కూలిపోయింది. వంతెన పిల్లర్ను నౌక ఢీకొట్టడ�
అమెరికాలో హైదరాబాద్ యువకుడిని దుండగులు కిడ్నాప్ చేశారు. నాచారంకు చెందిన సలీం కుమారుడు అబ్దుల్ మహమ్మద్(25) ఓహియోలోని క్లీవ్ల్యాండ్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు.
Student Missing | అగ్రరాజ్యం అమెరికా (America)లో మరో తెలుగు విద్యార్థి అదృశ్యమయ్యాడు (Student Missing). హైదరాబాద్ (Hyderabad)కు చెందిన అబ్దుల్ మహమ్మద్ అనే 25 ఏళ్ల విద్యార్థి గత రెండు వారాలుగా కనిపించకుండా పోయాడు.
KTR | అమెరికా నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్కు హాజరుకావాలని కేటీఆర్కు ఆహ్వానం అందింది. ఇల్లినాయ్లో ఏప్రిల్ 13న జరగబోతున్న సదస్సులో ‘భారత పారిశ్రామి
గత 24 ఏండ్లుగా రష్యా అధ్యక్షుడిగా/ప్రధానిగా అధికారంలో కొనసాగుతున్న పుతిన్ మరోసారి దేశ అధ్యక్షుడిగా విజయం సాధించారు. అసమ్మతి గ ళాన్ని ఉక్కుపాదంతో అణచివేసిన పుతిన్.. బ లమైన ప్రత్యర్థులు లేకుండా జరిగిన ఈ ఎ
తెలుగు విద్యార్థి ఒకరు అమెరికాలో దారుణ హత్యకు గురయ్యాడు. ఏపీలోని గుంటూరు జిల్లా బుర్రిపాలెంకు చెందిన 20 ఏండ్ల పరుచూరి అభిజిత్ను దుండగులు దారుణంగా హత్య చేసి అతని మృతదేహాన్ని కారులో ఉంచి అడవి సమీపంలో వది�
అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన జెట్ స్కీ ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఒక విద్యార్థి మృతి చెందాడు. కాజీపేటకు చెందిన 27 ఏండ్ల వెంకటరమణ పిట్టల హెల్త్ ఇన్ఫర్మేటిక్స్లో ఇండియానా యూనివర్సిటీలో మాస్టర్స్ చే�
Telangana | అమెరికాలో మరో తెలంగాణ విద్యార్థి మృతిచెందాడు. వాటర్ జెట్స్కీ ప్రమాదంలో కాజీపేటకు చెందిన పిట్టల వెంకట రమణ (27) ప్రాణాలు కోల్పోయాడు. మరో రెండు నెలల్లో చదువు పూర్తయ్యి ఇండియాకు తిరిగొస్తాడని ఎదురుచూస