డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అగ్రరాజ్యంలో ఒక మాజీ అధ్యక్షుడు, మరోసారి అధ్యక్ష బరిలో ఉన్న వ్యక్తిపై ఇలాంటి ఘటన జరగడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం జరిగింది. శనివారం పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ట్రంప్(78) మాట్లాడుతుండగా ఓ దుండగుడు ఆయనపై కాల్పులు జరిపాడు. ఈ ఘట�
ట్రంప్పై కాల్పుల ఘటనతో అమెరికా ఉలిక్కిపడింది. గతంలో తనపైనా రెండుసార్లు హత్యాయత్నాలు జరిగాయన్న సంగతిని ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ తాజాగా బయటపెట్టారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆగస్టులో అమెరికాలో పర్యటించనున్నారు. ఆగస్టు 3 నుంచి 10 వరకు వారంపాటు ఆయన పర్యటన కొనసాగనున్నది. ఇందుకోసం ఆయన శుక్రవారం తన పాస్పోర్ట్ను రెన్యువల్ చేయించుకున్నారు.
Butter | అమెరికాలోని సావోర్ అనే స్టార్టప్ కంపెనీ గాలి నుంచి వెన్నను తయారు చేసింది. థర్మోకెమికల్ పద్ధతిలో గాలిలోని కార్బన్డైఆక్సైడ్ (సీఓ2) నుంచి కార్బన్ అణువులను, నీటిఆవిరి నుంచి హైడ్రోజన్ అణువులను సేక�
కేవలం రూ.200 చెల్లించి (2.5 డాలర్లు) పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవటం ద్వారా అంతరిక్షంలో అడుగుపెట్టే అవకాశాన్ని పొందొచ్చు. రాకేశ్శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా చరిత్ర సృష్టించవచ్చు.
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్నకోరుకొండికి చెందిన కిరణ్.. అమెరికాలో మరణించాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్ర కారం.. నవంబర్లో అమెరికా వెళ్లిన అతడు.. అక్కడి మిస్సోరీ స్టేట్లో శ్యాండిల్ ఎస్ టౌన్లో ఉంటూ ఎం ఎ�
Polavaram project | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు పనులను అమెరికా, కెనడాకు చెందిన అంతర్జాతీయ జలవనరుల నిపుణులు పరిశీలించారు.