అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. బాల్టిమోర్లోని పటాప్స్కో నదిలో మంగళవారం తెల్లవారు జామున ఓ సరుకు రవాణా నౌక ఢీకొట్టడంతో ఫ్రాన్సిస్ స్కాట్ కీ వంతెన పేకమేడలా కూలిపోయింది. వంతెన పిల్లర్ను నౌక ఢీకొట్టడ�
అమెరికాలో హైదరాబాద్ యువకుడిని దుండగులు కిడ్నాప్ చేశారు. నాచారంకు చెందిన సలీం కుమారుడు అబ్దుల్ మహమ్మద్(25) ఓహియోలోని క్లీవ్ల్యాండ్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు.
Student Missing | అగ్రరాజ్యం అమెరికా (America)లో మరో తెలుగు విద్యార్థి అదృశ్యమయ్యాడు (Student Missing). హైదరాబాద్ (Hyderabad)కు చెందిన అబ్దుల్ మహమ్మద్ అనే 25 ఏళ్ల విద్యార్థి గత రెండు వారాలుగా కనిపించకుండా పోయాడు.
KTR | అమెరికా నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్కు హాజరుకావాలని కేటీఆర్కు ఆహ్వానం అందింది. ఇల్లినాయ్లో ఏప్రిల్ 13న జరగబోతున్న సదస్సులో ‘భారత పారిశ్రామి
గత 24 ఏండ్లుగా రష్యా అధ్యక్షుడిగా/ప్రధానిగా అధికారంలో కొనసాగుతున్న పుతిన్ మరోసారి దేశ అధ్యక్షుడిగా విజయం సాధించారు. అసమ్మతి గ ళాన్ని ఉక్కుపాదంతో అణచివేసిన పుతిన్.. బ లమైన ప్రత్యర్థులు లేకుండా జరిగిన ఈ ఎ
తెలుగు విద్యార్థి ఒకరు అమెరికాలో దారుణ హత్యకు గురయ్యాడు. ఏపీలోని గుంటూరు జిల్లా బుర్రిపాలెంకు చెందిన 20 ఏండ్ల పరుచూరి అభిజిత్ను దుండగులు దారుణంగా హత్య చేసి అతని మృతదేహాన్ని కారులో ఉంచి అడవి సమీపంలో వది�
అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన జెట్ స్కీ ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఒక విద్యార్థి మృతి చెందాడు. కాజీపేటకు చెందిన 27 ఏండ్ల వెంకటరమణ పిట్టల హెల్త్ ఇన్ఫర్మేటిక్స్లో ఇండియానా యూనివర్సిటీలో మాస్టర్స్ చే�
Telangana | అమెరికాలో మరో తెలంగాణ విద్యార్థి మృతిచెందాడు. వాటర్ జెట్స్కీ ప్రమాదంలో కాజీపేటకు చెందిన పిట్టల వెంకట రమణ (27) ప్రాణాలు కోల్పోయాడు. మరో రెండు నెలల్లో చదువు పూర్తయ్యి ఇండియాకు తిరిగొస్తాడని ఎదురుచూస
అమెరికాలో ఉన్నత చదువులు చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతున్నది. నాణ్యమైన విద్య, ఎక్కువ జీతం కోసం భారతీయ విద్యార్థులు చలో అమెరికా అంటున్నారు.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ వైఖరిపై అయన అసంతృప్తి వ్యక్తం చేశారు.