Rare incident | మాతృత్వం అనేది ఓ మధురానుభూతి. ప్రతి స్త్రీ తల్లి కావాలని కలలు కంటుంది. కానీ కొంత మంది దురదృష్టవంతులకు ఎన్నేండ్లయినా పిల్లలు కలుగరు. వారి సంగతి పక్కన పెడితే.. ఇప్పుడొక విచిత్ర విషయం గురించి తెలుసుకుం
పాకిస్థాన్కు, ప్రజాస్వామ్యానికి ఎప్పుడూ చుక్కెదురే. భారత్తోపాటే స్వాతంత్య్రం పొందిన పొరుగుదేశంలో ఎక్కువకాలం సైనిక పాలనే కొనసాగింది. సైనిక ఆధిపత్యం కింద ఓటు నిరంతరం నలుగుతూనే ఉంది.
radio tower theft | దొంగలు ఒక రేడియో రిలే స్టేషన్లోకి చొరబడ్డారు. 200 అడుగుల పొడవైన రేడియో టవర్, ట్రాన్స్మిటర్, ఇతర పరికరాలను ఎత్తుకెళ్లారు. (radio tower theft) దీంతో ఆ రేడియో ప్రసారాలు బంద్ అయ్యాయి.
అమెరికాలో ఉన్నత విద్య.. ఆ తర్వాత మంచి జీతంతో ఉద్యోగం. ఇది చాలా మంది భారతీయ విద్యార్థుల కల. అయితే అమెరికాలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులతో లక్షలాది మంది విద్యార్థుల కల చెదురుతున్నది.
Nikki Haley | రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా (America) అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న భారత సంతతి మహిళ నిక్కీ హేలీ (Nikki Haley).. భారత్ (India)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో భాగస్వామిగా ఉండాలని భారత్ కోరుకుంటోందని
డ్రగ్స్ పెడ్లర్ స్టాన్లీ అంతర్జాతీయంగా మత్తు సామ్రాజ్యాన్నే స్థాపించాడు. మంగళవారం టీఎస్ న్యాబ్, హెచ్న్యూ, పంజాగుట్ట పోలీసులు స్టాన్లీని అరెస్టు చేసి.. రూ.8 కోట్ల విలువజేసే మత్తు పదార్థాలను స్వాధీనం
Indian Student | అగ్రరాజ్యం అమెరికా (America)లో ఇటీవలే వరుసగా భారతీయ విద్యార్థుల (Indian Students) మరణాలు కలవరానికి గురి చేస్తున్నాయి. తాజాగా మరో విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.
హైదరాబాద్కు చెందిన ఒక యువకుడు అమెరికాలోని షికాగోలో దారి దోపిడీకి గురవడంతో పాటు దొంగల చేతిలో తీవ్రంగా గాయపడ్డాడు. సయ్యద్ మజహిర్ అలీ ఇండియన్ వెస్లియన్ యూనివర్సిటీలో ఐటీలో మాస్టర్స్ చేస్తున్నాడు. అ
అత్యంత ప్రమాదకర ఫంగల్ వైరస్ ‘క్యాండిడా ఆరిస్' అమెరికాలో వేగంగా విస్తరిస్తున్నది. వాషింగ్టన్లో చాలామంది ఈ వైరస్బారిన పడ్డారని వార్తలు వెలువడ్డాయి. కొత్త వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇక్క
మనిషికి సహజంగానే భ్రమణకాంక్ష ఎక్కువ. తనకు తెలియని ప్రపంచాన్ని చూడాలని ఆరాటపడతాడు. ఎవరూ చేరని ఎత్తులకు చేరుకోవాలని ఉబలాటపడతాడు. ఎంగిలి దారిని వదిలిపెట్టి.. కొత్త మార్గాన్ని నిర్మించాలని ఆకాంక్షిస్తాడు. �
ఇటీవల జోర్డాన్లోని తన సైనిక స్థావరంపై జరిగిన దాడికి అమెరికా ప్రతీకార దాడులు చేపట్టింది. ఇరాక్, సిరియాలోని 85 లక్ష్యాలపై డ్రోన్లు, వైమానిక బాంబు దాడులతో విరుచుకుపడింది.