Nikki Haley | ఈ ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పోటీపడుతున్నారు. ఇప్పటికే అయోవా కాకస్ ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించి జోరుమీదున్నారు.
అమెరికాలోని న్యూజెర్సీలో (New Jersey) విషాదం చోటుచేసుకున్నది. భర్త, ఇద్దరు కూతుళ్లను తుపాకీతో కాల్చిన చంపిన మహిళ.. అనంతరం తానూ ఆత్మహత్య (Murder-Suicide) చేసుకున్నది.
Winter Storm | ఈ శీతాకాలంలో అగ్రరాజ్యం అమెరికాను మంచు తుఫాను (Winter Storm) వణికిస్తోంది. గత వారం రోజులకుపైగా అక్కడ భారీగా ఎడతెరిపిలేని మంచు కురుస్తోంది.
అమెరికాలో ఓ కార్గో విమానానికి ఆకాశంలో మంటలంటుకొన్నాయి. మియామీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి అట్లాస్ ఎయిర్ కంపెనీకి చెందిన బోయింగ్ 747-8 కార్గో విమానం గురువారం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎడమవైపు ఉన్�
అణ్వస్త్ర సామర్థ్యమున్న సముద్రగర్భ డ్రోన్ను ఉత్తరకొరియా విజయవంతంగా పరీక్షించింది. దక్షిణ కొరియా, అమెరికా, జపాన్ సంయుక్తంగా నిర్వహించిన నౌకదళ కసరత్తులకు ప్రతిస్పందనగా శుకవ్రారం ఈ డ్రోన్ను పరీక్షిం
2100నాటికి అమెరికాలోని దాదాపు సగం పట్టణాలు ఘోస్ట్ టౌన్లుగా మారబోతున్నాయి. ఈ పట్టణాల్లో జనాభా గణనీయంగా తగ్గడమే దీనికి కారణం. ఈ మేరకు నేచర్ జర్నల్లో ప్రచురితమైన ఓ అధ్యయనం వెల్లడించింది.
విమాన ప్రయాణికుల పరంగా ప్రపంచంలోనే ఇండియా మూడో స్థానంలో ఉన్నదని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) అన్నారు. అమెరికా, చైనా తర్వాత భారత్ అత్యధిక విమానాలను కొనుగోలు చేస్తున్నదని తెలిపారు.
Vivek Ramaswamy | అమెరికా (America) అధ్యక్ష అభ్యర్థిత్వం ( (President Race) కోసం రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీపడుతున్న భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) కీలక నిర్ణయం ప్రకటించారు.
అమెరికా లో వనపర్తికి చెందిన యువకుడు మరణించారు. వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన గ ట్టు వెంకన్న, లావణ్య దంపతుల కుమారుడు దినేశ్(22) బీటెక్ పూర్తి చేసి.. ఎం ఎస్ చదివేందుకు గత డిసెంబర్ 28న అమెరికా వెళ్లారు.
ఈ భూమిపై ప్రపంచంలోనే అతి పురాతన అడవిని పరిశోధకులు అమెరికాలో గుర్తించారు. న్యూయార్క్లోని కైరో నిర్జనమైన క్వారీ సమీపంలో దీన్ని వెలికితీసినట్టు పేర్కొన్నారు.
అమెరికాలో శీతాకాలపు తుఫాను అలజడి సృష్టించింది. మిడ్వెస్ట్, దక్షిణ ప్రాంతాల్లో ఈ తుఫాను కారణంగా శుక్రవారం రెండు వేలకు పైగా విమానాలు రద్దవ్వగా, 5,604 సర్వీసులు ఆలస్యంగా రాకపోకలు సాగిస్తున్నాయి.
ఎర్ర సముద్రంలో నెలకొన్న పరిస్థితులు.. అంతర్జాతీయ చమురు మార్కెట్లో కల్లోలం రేపుతున్నాయి. యెమన్లో హౌతీ తిరుగుబాటుదారులకు చెందిన డజనుకుపైగా స్థావరాలపై అమెరికా, బ్రిటన్ సైన్యం ప్రతీకార దాడులకు దిగింది.
ఎర్ర సముద్రంలో (Red Sea) వాణిజ్య నౌకలే లక్ష్యంగా వరుస దాడులకు పాల్పడుతున్న ఇరాన్ మద్దతున్న హౌతీ రెబల్స్పై (Houthi Rebels) అమెరికా, బ్రిటన్ సైన్యాలు తొలిసారిగా ప్రతీకార దాడులకు దిగాయి.