ప్రపంచానికి కరోనా (COVID-19) ముప్పు ఇంకా తొలగిపోలేదని, ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ టెడ్రోస్ అథనామ్ ఘెబ్రెయెస్ అన్నారు.
ఎర్ర సముద్రం ప్రభావం.. భారతీయ వర్తక, వాణిజ్యంపై గట్టిగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెడ్ సీలో సంక్షోభం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) దేశీయ ఎగుమతుల్ని గత ఆర్థిక సంవత్సరం (2022-23)తో పోల్చితే 6.7 శాతం మేర తగ్�
అమెరికాలోని పోర్ట్ల్యాండ్ నుంచి ఒంటారియో వెళ్తున్న క్రమంలో దాదాపు 16 వేల అడుగుల ఎత్తులో అలస్కా ఎయిర్లైన్స్ విమానం డోర్ ఊడిపోయిన ఘటనలో ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. డోర్ ఊడిపోవడంతో పలు వస్తు�
విదేశాల్లో చదువులు.. ఇప్పుడో ట్రెండ్. ఫారిన్ ఎడ్యుకేషన్ అంటేనే విద్యార్థులు ఊహాలోకంలో తేలియాడుతుంటారు. ముందు ఏదో ఓ కోర్సులో చేరాలి. కోర్సు పూర్తికాగానే మంచి ఉద్యోగం కొట్టేయాలి.
Covid-19 | కొత్త వేరియంట్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విస్తరిస్తున్నది. జేఎన్.1 వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లుగా పలు అధ్యయనాలు గుర్తించారు. ఈ క్రమంలో గత కొన్నిరోజులుగా అనేక దేశా�
నేటి ఆధునిక యుగంలో టెక్నాలజీ ఎంత కొత్తపుంతలు తొక్కుతున్నదో అదేవిధంగా సైబర్ నేరగాళ్లు అదే సాంకేతికతను ఉపయోగించుకొని మోడర్న్ ైస్టెల్లో నేరాలకు పాల్పడుతున్నారు.
Chaddannam | ‘పెద్దల మాట.. చద్దన్నం మూట’.. ఈ మాట తాతల నాటిది. చద్దన్నం ప్రాధాన్యం ఎంత గొప్పదో సూచించేది. ‘చద్దన్నం (Chaddannam) తిన్నందుకే ఇంత సత్తువతోని ఉన్నం’ అని పెద్దలు చెప్తుంటారు.
తమను రెచ్చగొట్టే ప్రయత్నం మానుకోవాలని ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ అమెరికా, దక్షిణకొరియాను హెచ్చరించారు. లేదంటే ఆ రెండు దేశాలను పూర్తిగా నిర్మూలిస్తామని హెచ్చరికలు జారీచేశారు.
Kim Jong Un | అమెరికా, దక్షిణ కొరియా దేశాలు కవ్విస్తే వాటిని నాశనం చేయడానికి సిద్ధంగా ఉండాలని ఉత్తర కొరియా (North Korea) అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సైన్యానికి పిలుపునిచ్చారు. ఇక నుంచి దక్షిణ కొరియాతో ఎలాంటి సయోధ్య, పున
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) విజయంతో నూతన సంవత్సరాన్ని ప్రారంభించింది. అంతరిక్ష ప్రయోగాల్లో అత్యంత క్లిష్టమైన కృష్ణ బిలాల (బ్లాక్హోల్) అధ్యయనమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా సత
ఎర్ర సముద్రంలో హౌతీ రెబెల్స్ మళ్లీ దాడులకు పాల్పడ్డారు. డెన్మార్క్ కంటెయినర్ నౌకపై ప్రయోగించిన రెండు బాలిస్టిక్ క్షిపణులను ఆదివారం కూల్చేసినట్లు అమెరికా సైన్యం తెలిపింది.