America | భారతీయ విద్యార్థి శ్రేయాస్ రెడ్డి బెణిగేరి అమెరికాలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. ఒహియోలో ఈ ఘటన చోటు చేసుకోగా, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నాలుగు బిలియన్ డాలర్ల ఒప్పందంలో భాగంగా 31 ఎంక్యూ-9బి ప్రిడేటర్ల డ్రోన్లను భారత్కు అమ్మడానికి అమెరికా ఆమోదం తెలిపింది. దీనికి కావాల్సిన సర్టిఫికేషన్ను డిఫెన్స్ సెక్యూరిటీ కో-ఆపరేషన్ ఏజన్సీ సమకూర్చి�
అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతిచెందాడు. ఓహి యో రాష్ట్రంలోని సిన్సినాటిలో గురువారం అతడి మృతదేహం లభ్యమైంది. మరణానికి కారణాలు తెలియలేదు. వారం వ్యవధిలోనే ముగ్గు రు భారతీయ విద్యార్థులు చనిపోవడంపై ఆందో�
H-1B | ఉద్యోగ రీత్యా అమెరికా వెళ్లే వారికి వీసా రెన్యువల్ విషయంలో ఎదురయ్యే కష్టాలు ఇకపై తప్పనున్నాయి. హెచ్-1బీ వీసా రెన్యువల్ విధానాన్ని మరింత సరళీకరిస్తూ అమెరికా తీసుకొన్న నిర్ణయం అమల్లోకి వచ్చింది. స్�
Baba Ramdev | ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ మైనపు బొమ్మను న్యూయార్క్లోని మేడమ్ టుస్సాడ్స్లో ఆవిష్కరించారు. ఇప్పటికే భారత్కు చెందిన ప్రముఖుల మైనపు బొమ్మలు సైతం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ప్రజాస్వామ్యం-స్వేచ్ఛ-పౌరహక్కులను, పవిత్ర ఆశయాలు’గా తన రాజ్యాంగంలో పొందుపరుచుకున్న అమెరికా, కారుచౌకగా చమురును కొల్లగొట్టేందుకు అరబ్బు దేశాల్లో మాత్రం తన చెప్పుచేతల్లో ఉండే నియంతలను ప్రోత్సహిస్తూ, అక�
అమెరికాలో వివేక్ సైనీ (25) అనే భారత విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. జార్జియా రాష్ట్రంలోని లిథోనియాలో డ్రగ్స్కు అలవాటు పడిన జూలియన్ ఫాల్క్నర్ అనే ఓ నిరాశ్రయుడు సుత్తితో సైనీ తలపై దాదాపు 50 సార్లు కొట
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు కూడా డీప్ఫేక్ సెగ తగిలింది. ఈ సంవత్సరం చివర్లో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు అభ్యర్థిత్వం కోసం ప్రస్తుతం అమెరికాలో ప్రైమరీ పోల్స్ నిర్వహిస్తున్నారు.
చాలామంది దైనందిన జీవితాల్లో సోషల్మీడియా ఓ భాగమైపోయింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ (ఎక్స్), యూట్యూబ్, వాట్సాప్ వంటి వేదికలను యువత నుంచి వృద్ధులకు వరకూ అధికంగా వినియోగిస్తున్నారు.
వెయ్యి డాలర్లు తీసుకుని తన సహచరులతో కలిసి కిరాయికి ఒక మహిళను దారుణంగా చంపిన కేసులో అమెరికాకు చెందిన ఒక వ్యక్తికి ప్రపంచంలోనే తొలిసారిగా నైట్రోజన్ గ్యాస్ ద్వారా మరణ శిక్ష అమలుచేశారు. కెన్నెత్ యుగెన్�
దేశంలో ఏటా సుమారు 2.20 లక్షల మంది రోగులకు కిడ్నీమార్పిడి శస్త్ర చికిత్స చేయాల్సిన అత్యవసర పరిస్థితి. ఇందులో 7-8వేల మందికి మాత్రమే కిడ్నీ మార్పిడి సాధ్యమవుతున్నది.
వేడి వేడి టీ అద్భుతమైన రుచిగా ఉండాలంటే కాసింత ఉప్పు వేయాలని బ్రిన్ మావ్ కాలేజ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ డాక్టర్ మిషెల్లీ ఫ్రాంక్ల్ ఇచ్చిన సలహా అమెరికా, బ్రిటన్ మధ్య వివాదాన్ని రేపింది. టీ బ్రిటన్ జా
అమెరికా కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గత ఏడాది ఏకంగా 721,677 మందిపై వేటు వేశాయి. అంతకుమునుపు ఏడాది 363,832 మందిని తొలగించాయి. 2022తో పోలిస్తే 2023లో ఉద్యోగాల తొలగింపులు 98 శాతం పెరిగాయని ఛాలెంజర్, గ్రే అండ
అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం కోసం ప్రపంచం యావత్తు ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠను వీక్షించేందుకు 50కిపైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారాలకు ఏర్పాట్లు చేశారు.