ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయాడు. అమెరికాలోని అరిజోనా రాష్ట్రం ఫినిక్స్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హుజూరాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు
J&J-Kenvue | అగ్రరాజ్యం అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్, కెన్వ్యూ కంపెనీలకు కోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఆయా కంపెనీలకు చెందిన బేబీ పౌడర్లు వాడడంతో క్యాన్సర్ బారినపడి మృతి చెందిన మహిళ కుటుంబానికి ఏకంగా
Road Accident | అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కరీంనగర్ జిల్లాకు చెందిన విద్యార్థి వినేశ్ మృతి చెందాడు. ఉన్నత చదువుల కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో విద్యార్థి చనిపోవడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
America | మూడు చైనా కంపెనీలను, ఓ బెలాసర్ కంపెనీపై అమెరికా నిషేధించింది. పాకిస్థాన్కు బాలిస్టిక్ క్షిపణి విడిభాగాలను అందించినందుకు ఆయా కంపెనీలపై బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ విషయాన్ని అమెరికా వి�
Impose Sanctions | ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి తర్వాత పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఇరాన్ దాడిని పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. అయితే, సిరియాలోని తమ రాయబార కార్యాలయంపై దాడి ఇజ్రాయెల్ పనేనని.. దానికి ప్రతీకారం త�
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఇజ్రాయెల్పై ప్రతీకార దాడి చేసేందుకు ఇరాన్ సిద్ధమైందనే వార్తల నేపథ్యంలో.. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలనేది చాలా మంది భారతీయ విద్యార్థుల కల. ప్రపంచ స్థాయి విద్యతోపాటు కెరీర్ అవకాశాలు మెండుగా ఉంటాయనేది వారి ఆశ. అయితే యూఎస్లో ఇటీవల జరుగుతున్న పరిణామాలు భారతీయ విద్యార్థుల�
America | రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్కు అమెరికా పెద్ద ఎత్తున సైనిక సహకారం అందిస్తున్నది. ఇప్పటికే ఎన్నో రకాల ఆయుధాలను సరఫరా చేసిన అగ్రరాజ్యంగా.. తాజాగా నాలుగు నౌకల ఆయుధాలను ఉక్రెయిన్కు పంపేందుకు ఏర్�
హమాస్పై యుద్ధంపై తగ్గేదే లేదంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తెగేసి చెప్పా రు. దక్షిణ గాజానగరం రఫా సహా అన్ని చోట్ల హమాస్ బ్రిగేడ్లను పూర్తిగా తుడిచిపెట్టే వరకు తమనెవరూ ఆపలేరని స్పష్టం చేశా�
Mohammed Abdul Arfath | అమెరికాలో భారతీయ విద్యార్థుల మరణాలు ఆగడం లేదు. కొన్ని వారాల క్రితం క్లేవ్ ల్యాండ్లో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి మహమ్మద్ అబ్దుల్ అర్ఫాత్(25) మృతి చెందాడు.
భారత్లో జరుగనున్న లోక్సభ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు చైనా కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత కంటెంట్ను వినియోగించే అవకాశం ఉన్నదని మైక్రోసాఫ్ట్ శుక్రవారం విడుదల చేసిన ఓ నివేదికలో హెచ్చరించింది.