అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. ఆర్కాన్సస్ రాష్ట్రంలోని ఫోైర్డెస్లో ‘మాడ్ బచర్' మాంసం దుకాణం బయట శుక్రవారం ఒక ఉన్మాది విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు.
‘రొటీన్ సినిమాలతో విసుగొచ్చి, కాస్త విరామం తీసుకుందామని యూఎస్ వెళ్లాను. అక్కడ రాజేశ్గారు ఈ కథ చెప్పారు. ఆయన నేరేషన్ అద్భుతం. ఈ సినిమాను ఎవరు తీస్తారు? ఎవరు నిర్మిస్తారు? అనే ఆలోచన కూడా రాలేదు. ఆయనే దర్శ
Haris Rauf | పేలమైన ప్రదర్శనతో టీ20 వరల్డ్ కప్లో లీగ్ దశ నుంచి పాకిస్థాన్ జట్టు లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది. దాంతో స్వదేశంలో ఆ జట్టుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటు అభిమానులతో పాటు ఇటు మాజీలు సైతం జ�
Narayana | ఈవీఎంలను రద్దు చేసి బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలను నిర్వహించాలని సీపీఐ నారాయణ డిమాండ్ చేశారు. ప్రపంచంలో 122 దేశాల్లో ఈవీఎంలను వినియోగించడం లేదు.. ఆ దేశాల్లో బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికల�
దేశంలో ఈవీఎంలను నిషేధించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. జపాన్, అమెరికాలో ఈవీఎంలను బ్యాన్ చేశారని, చాలా దేశాల్లో బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు జరుగుతాయని గుర్తు చేశారు.
ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను హత్య కుట్ర కేసులో అరెస్టయి చెక్రిపబ్లిక్ జైల్లో ఉన్న భారతీయుడు నిఖిల్ గుప్తాను (Nikhil Gupta) అమెరికాకు అప్పగించినట్లు తెలుస్తున్నది. సోమవారం ఆయన్ను న్యూయార్క్�
ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్..అమెరికాకు చెందిన ఇంజెస్ ఫార్మాస్యూటికల్స్తో జట్టుకట్టింది. క్యాన్సర్ వ్యాధి చికిత్సకోసం వాడే సైక్లోఫాస్పమైడ్ ఇంజెక్షన్ను అక్కడి మార్కెట్లో విక్రయించడాన�
అమెరికాలో గత నెల 28న కనిపించకుండాపోయిన హైదరాబాద్కు చెందిన విద్యార్థిని నితీషా కందుల (23) సురక్షితంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మే 28న లాస్ఏంజెల్స్లో నితీషా తప్పిపోయారు.
అమెరికాలోని కాలిపోర్ని యా రాష్ట్రంలో హైదరాబాద్కు చెందిన మరో విద్యార్థిని అదృశ్యమయ్యారు. 23 ఏండ్ల నితీ శా కందుల గత నెల 28 నుంచి కనిపించడం లేదని స్థానిక పోలీసులు వెల్లడించారు. దీంతో ఆమె కుటుంబసభ్యులు, బంధువ�
అమెరికాలో ఆదివారం రెండు వేర్వేరు కాల్పుల ఘటనల్లో ఇద్దరు మృతి చెందారు. పీట్స్బర్గ్లో ఓ బార్లో చోటు చేసుకున్న కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు.