అమెరికాలో గత నెల 28న కనిపించకుండాపోయిన హైదరాబాద్కు చెందిన విద్యార్థిని నితీషా కందుల (23) సురక్షితంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మే 28న లాస్ఏంజెల్స్లో నితీషా తప్పిపోయారు.
అమెరికాలోని కాలిపోర్ని యా రాష్ట్రంలో హైదరాబాద్కు చెందిన మరో విద్యార్థిని అదృశ్యమయ్యారు. 23 ఏండ్ల నితీ శా కందుల గత నెల 28 నుంచి కనిపించడం లేదని స్థానిక పోలీసులు వెల్లడించారు. దీంతో ఆమె కుటుంబసభ్యులు, బంధువ�
అమెరికాలో ఆదివారం రెండు వేర్వేరు కాల్పుల ఘటనల్లో ఇద్దరు మృతి చెందారు. పీట్స్బర్గ్లో ఓ బార్లో చోటు చేసుకున్న కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు.
తెలంగాణలోని భద్రాచలం శ్రీసీతారామ దేవస్థానాన్ని పోలిన ఆలయం అమెరికా లో నిర్మించనున్నారు. శ్రీరామ్ సంస్థాన్ ఇన్కార్పొరేటెడ్ ఆలయ నిర్మాణానికి అంకురార్పణ చేయబోతున్నది.
మరో మూడు రోజుల్లో వెస్టిండీస్/అమెరికా వేదికలుగా మొదలుకాబోయే టీ20 వరల్డ్కప్లో ‘హై ఓల్టేజ్ మ్యాచ్'గా భావిస్తున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు ఉగ్ర ముప్పు పొంచి ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) అమెరికా మార్కెట్ నుంచి భారతీయ ఔషధ రంగ సంస్థలకు పెద్ద ఎత్తున ఆదాయం సమకూరవచ్చని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ సోమవారం అంచనా వేసింది.
అమెరికాలో శనివారం రాత్రి మరో తుఫాన్ విరుచుకుపడి మూడు రాష్ర్టాలపై పంజా విసిరింది. శనివారం ప్రారంభమైన ఈ తుఫాన్ టెక్సాస్, ఓక్లహామా, అర్కెన్సాస్ రాష్ర్టాలను కుదిపేసింది.
భారత్, అమెరికాల్లో ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఓ అధ్యయనం ఆసక్తికర అంశాలను వెల్లడించింది. ‘హెల్త్ ఎకనమిక్స్' జర్నల్లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం... పోలింగ్, అనారోగ్య పరిస్థితుల మధ్య సంబంధం ఉంది.
Bird Flu | మరో వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకింది. అమెరికాలో ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకడం ఇది రెండోసారి. మిచిగాన్లోని ఓ రైతుకు ఈ బర్డ్ఫ్లూ సోకినట్లుగా డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ (MDHHS) పేర్కొంది
అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ-అమెరికన్ విద్యార్థులు మరణించగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇటీవల అల్ఫారెట్టా నగరంలో వేగంగా వెళ్తున్న ఓ కారు బోల్తా పడి�